ప్రభువుల పాలన గద్దె దిగడానికి, ప్రజలు తిరుగుబాటు చేయడానికి కామన్ పాయిం ట్ ఏమంటే ఆయా దేశాల ప్రభువుల నిరంకుశ పాల న, రాజ్యంలో మతాచార్యుల పెత్తనం. ఇప్పుడు ఇవి ప్రస్తుత ప్రధాని మోదీ వ్యవహారశైలికి, కేంద్ర ప్ర
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా ఇంకా మన దేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నది. దీనికి ప్రధాన కారణం రాజకీయ, ఆర్థిక దోపిడీ. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు బ్యాంకు�
కాలిఫోర్నియా వర్సిటీ ప్రొఫెసర్ ప్రణబ్ బర్ధన్ రాసిన ‘ఎ వరల్డ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ: డెమోక్రటిక్ డిసెన్ఛాన్మెంట్ ఇన్ రిచ్ అండ్ పూర్ కంట్రీస్' పుస్తకంలో వివిధ దేశాల్లో మితవాద రాజకీయ పక్షాలు అ
కోటి ఆశల కొత్త రాష్ట్రంల పాలన మీద దృష్టి పెడుతుండగనే రెండు కండ్ల సిద్ధాంతుడు చంద్రబాబు కన్ను వడ్డది. ఒక ముఖ్యమంత్రిగా తన రాష్ట్రం తాను చూసుకొనుడు పోయి తెలంగాణ కూ డా కావాల్నని పగటి కలలు కన్నడు
అణచివేత తీవ్రమైన ప్రతీ చోటా ఉద్యమం పురుడు పోసుకుంటుంది. కానీ ఆ ఉద్యమాన్ని సరైనదారిలో నడిపి, దాన్ని గమ్యానికి చేర్చే నాయకులు కొందరే. ఈ విషయంలో ఆంధ్రా పాలకుల అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా స్వరాష్ట్రం సాధి�
కేసీఆర్ అనే నేను... తెలంగాణ వచ్చేదా క కొట్లాడుతా... ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నుంచి తప్పుకొంటే రాళ్లతో కొట్టి చంపండి... ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చడానికి బొంత పురుగునైనా ముద్దాడుతా... చిరుత పులులనైనా �
తెలంగాణ ఉద్యమసారథి కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన దినం ‘2009 నవంబర్ 29. ఈ దీక్ష తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లుగా ప్రకటన వెలువడిన తర్వాత తన 11 రోజుల �
దాస సాహిత్యం పరివ్యాప్తిలో రామదాసు కీర్తనలకు విశేష ప్రాచుర్యం ఉన్నది. అంతవరకు దాసభక్తి భావసామ్యంగానే ద్యోతకమైనది. రామదాసు కీర్తనల ప్రభావ ఫలితంగా సాహిత్య సంప్రదాయంగా రూపుదిద్దుకున్నది.