ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం.
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి
కేసీఆర్ ఈ నెల తొమ్మిదవ తేదీన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటును ప్రకటిస్తూ, దేశ సమగ్రాభివృద్ధికోసం సరికొత్త విధానాల రూపకల్పన ఇప్పటికే మొదలైందని, వాటిని త్వరలోనే వెల్లడించగలమని అన్నారు.
ఎక్కడైనా ఎప్పుడైనా ద్రష్టగా దేశ సమగ్రత కోసం వేసే మొదటి అడుగు సాహాసమే మరి ! ధీరోదాత్త నాయకుడు
ప్రగల్భాలు జపించడు బ్యాండు వాయించినట్లుపటాటోపం ఉండదు లోకులు కోకిలలు కాదు కదా ! మొదటి అడుగును స్వాగతించక వ్యాఖ�
ఒకప్పుడు వైద్యం అంటే నిధులు కేటాయించి కొన్ని వసతులు కల్పిస్తే అదే మహా భాగ్యం అనుకునేవారు. కానీ ముఖ్య మంత్రి కేసీఆర్ వైద్యశాఖ సమస్యలను మూలాల నుంచి పరిష్కరిస్తున్నారు.
తెలంగాణ ప్రాంతం ఉద్యమాలకు నెలవు. నిజాం పాలనాకాలంలో ఎన్నో దుర్భరమైన పరిస్థితులను తెలంగాణ ప్రజలు ఎదుర్కోవాల్సి వచ్చింది.అందులో ముఖ్యంగా స్త్రీలు ఎన్నో కష్టాలను చవిచూడాల్సి వచ్చింది.
ఇటీవల సాహితీ లోకంలో ఒక అరుదైన సంఘటన జరిగింది. ఒక రచయిత పరీక్ష రాయగా తన రచన మీద తనకే ప్రశ్న వచ్చింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ తెలుగులో డాక్టరేట్ కోసం ఇటీవల ఉస్మానియా యూనివ
ఎండి పోయిన వృక్షమును వదిలి పక్షులు మరొక చెట్టును ఆశ్రయించినట్లుగా కులీనుడు, ఉన్నతుడు ఐనప్పటికీ తగిన వేతనములను సకాలంలో చెల్లించలేని యజమానిని వదిలిపెట్టి సేవకులు మరొకరిని ఆశ్రయించుదురు.
బౌద్ధ బిక్షువులు నిరంతరం ప్రయాణిస్తూ ఉండడం వలన స్థూపారాధనకు తమకు దొరికిన వాటిని స్తూపాలుగ చేసుకొని బుద్ధుని రూపంగా భావించి పూజి ంచేవారు. వాటి కోసం పూవులు, పేడ, మట్టి వాడి తిరిగి పూజానంతరం వాటిని నీటిలో క�