మొగుడు తిట్టినందుకు కాదు...తోడి కోడలు చూసిందనే బాధ అన్నట్లుగా ఉంది టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి. తమ వార్ రూమ్పై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు బాధ లేదట. అందులో �
జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ- కొత్త జిల్లాగా ఏర్పడిన సంతోషం ఇంకా తొణికిసలాడుతూనే ఉన్నది. దీనికి తోడు పరిపాలనా కార్యాలయ భవన సముదాయం జగిత్యాలకు కొత్త చిహ్నంగా ఠీవి గొలుపుతూ రూపుదిద్దుకుంది. కొత్త వైద్యకళాశ�
దేశంలో నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలు మాత్రమే మరింత ధనవంతులవుతుంటే, మిగతా వారంతా వెనకబడి ఉన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలకు ఒక విధమైన పరిస్థితులు, రైతులకు మరొక విధమైన పరిస్థితులు నెలకొనడం పెద్ద సమ�
ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లే లెక్క అని అంతా అనేదే. కానీ టీఆర్ఎస్ ఒకే ఒక సీటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా విజ యం సాధించిందో, అలానే దేశంలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం లేకపోలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం.
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి
కేసీఆర్ ఈ నెల తొమ్మిదవ తేదీన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఏర్పాటును ప్రకటిస్తూ, దేశ సమగ్రాభివృద్ధికోసం సరికొత్త విధానాల రూపకల్పన ఇప్పటికే మొదలైందని, వాటిని త్వరలోనే వెల్లడించగలమని అన్నారు.
ఎక్కడైనా ఎప్పుడైనా ద్రష్టగా దేశ సమగ్రత కోసం వేసే మొదటి అడుగు సాహాసమే మరి ! ధీరోదాత్త నాయకుడు
ప్రగల్భాలు జపించడు బ్యాండు వాయించినట్లుపటాటోపం ఉండదు లోకులు కోకిలలు కాదు కదా ! మొదటి అడుగును స్వాగతించక వ్యాఖ�
ఒకప్పుడు వైద్యం అంటే నిధులు కేటాయించి కొన్ని వసతులు కల్పిస్తే అదే మహా భాగ్యం అనుకునేవారు. కానీ ముఖ్య మంత్రి కేసీఆర్ వైద్యశాఖ సమస్యలను మూలాల నుంచి పరిష్కరిస్తున్నారు.