స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడచినా బీసీల జన గణన చేయకపోవడంతో బీసీ రిజర్వేషన్లు అమలు కాలేకపోతున్నాయి. దేశ జనాభాలో సుమారు 56 శాతంగా ఉన్న 70 కోట్ల మంది బీసీల స్థితిగతులు తగిన రిజర్వేషన్లతోనే మెరుగుపడతాయి.
అస్తిత్వ పోరాటాల కంటే ఆస్తు లు నిలబెట్టుకునే పోరాటా లేం చిన్నవికావు’ అనే ఆర్థికాంశం కేంద్రంగా మారుతున్న ఊర్ల మూలతత్వాన్ని చర్చించిన భిన్నమైన నవల ‘ఊరుగాని ఊరు’.
నీకు నాకు మధ్యన ఏమున్నది పెంచుకుంటే అనుబంధం తుంచుకుంటే జడత్వం, ఏకాకితనం గిరి గీసుకుంటే మధ్యలో గెట్టు పెట్టినట్లే మనిషికి మనిషికి మధ్య ఏముంటుంది జీవితం పుటల వలపోత ఏడ్పులు, నవ్వుల కలబోత
నీకు నాకు మధ్య చూప�
రాజకీయ నాయకులకు సెంటిమెంట్లు ఎక్కువ! నామినేషన్ నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ ముహుర్తాలను చూసుకొని ఫాలో అవుతుంటారు. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ పార్టీ ఫిరాయింపులోనూ ఈ సెంటిమెంట్ ఫాలో అవుతారన�
మొగుడు తిట్టినందుకు కాదు...తోడి కోడలు చూసిందనే బాధ అన్నట్లుగా ఉంది టీపీసీసీ ప్రస్తుత పరిస్థితి. తమ వార్ రూమ్పై పోలీసులు దాడి చేసి హార్డ్ డిస్కులను పట్టుకెళ్లినందుకు కాంగ్రెస్ నేతలకు బాధ లేదట. అందులో �
జగిత్యాల ప్రజల చిరకాల వాంఛ- కొత్త జిల్లాగా ఏర్పడిన సంతోషం ఇంకా తొణికిసలాడుతూనే ఉన్నది. దీనికి తోడు పరిపాలనా కార్యాలయ భవన సముదాయం జగిత్యాలకు కొత్త చిహ్నంగా ఠీవి గొలుపుతూ రూపుదిద్దుకుంది. కొత్త వైద్యకళాశ�
దేశంలో నలుగురైదుగురు పారిశ్రామికవేత్తలు మాత్రమే మరింత ధనవంతులవుతుంటే, మిగతా వారంతా వెనకబడి ఉన్నారు. దేశంలో పారిశ్రామికవేత్తలకు ఒక విధమైన పరిస్థితులు, రైతులకు మరొక విధమైన పరిస్థితులు నెలకొనడం పెద్ద సమ�
ప్రజాస్వామ్యంలో ఓట్లు, సీట్లే లెక్క అని అంతా అనేదే. కానీ టీఆర్ఎస్ ఒకే ఒక సీటు నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఎలా విజ యం సాధించిందో, అలానే దేశంలో మెజారిటీ సీట్లు సాధించే అవకాశం లేకపోలేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోదఫా పాలన నాలుగేండ్లు పూర్తి చేసుకున్నది. తెలంగాణ ఎలా అభివృద్ధి సాధించింది? లక్ష్యాలను అందుకున్నదా? అంచనాలను మించి అడుగులు వేసిందా? అని సమీక్షించుకోవటానికి ఇది ఒక సందర్భం.
మోదీని ఢీకొట్టగల, బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని చూపగల ప్రధాన సవాలు దారు కావాలి. 2. ప్రధాన సవాలుదారు నిర్దేశిస్తున్న మార్గం, ఇచ్చే సందేశం కచ్చితంగా ప్రగతిదాయకం, ఆచరణీయమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగించాలి