పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది.
ఈనెల 8న మిత్రులతో కలిసి సరదాగా వైజాగ్ కాలనీకి వెళ్లాం. స్థానికంగా చేపల పులుసు, ఫ్రై తయారుచేయించుకొని ప్రత్యేక మరబోటులో సాగర్ బ్యాక్వాటర్లోని ఒక ఐలాండ్కు చేరుకు న్నాం.
నేటి బిజీ లైఫ్లో పిల్లల మీద తల్లిదండ్రుల శ్రద్ధ అంతంత మాత్రమే. ఆర్థిక అవసరాల వల్ల, ఉద్యోగ బాధ్యతల వల్ల తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపించలేకపోతున్నారు.
తెలంగాణలో ఇప్పుడు అబద్ధం అనేక వేషాల్లో ఊరేగుతున్నది. ఓదార్పు (కోరే) యాత్రై ఒకామె, పాదయాత్రై ఒకాయన, దళిత యాత్రై ఇంకొకాయన, మత యాత్రై మరొక పాలాయన, కుల యాత్రై పొరుగు కులపాయన నిలువెత్తు అబద్ధాలై నిత్యం తిరుగుతు�
అసెంబ్లీ ఎన్నికలపై రెండు రోజులపాటు హైదరాబాద్లో చింతన్ బైఠక్ జరిపిన కమలనాథుల మేధోమథనంలో ఎమ్మెల్యే అభ్యర్థులకంటే సీఎం అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నదని తేలినట్టు సమాచారం. 119 నియోజకవర్గాలకుగాను 40 నియోజ