ప్రాచీనులు మానవ జీవన విధానాన్ని ఆచార వ్యవహారాలుగా, ప్రకృతితో మమేకమయ్యే పద్ధతులను సంస్కృతీ సంప్రదాయాలుగా తీర్చిదిద్దారు. ప్రకృతితో ఏకమవుతూ పూలనే దైవంగా ఆరాధించే గొప్ప సంస్కృతి మనది.
కాకతీయ వంశ ప్రతిష్ఠను కాపాడటంలో, రాజ్య సంరక్షణలో చివరి వరకు పోరాడిన యోధు డు, ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి ప్రతాప రుద్రుడు. ఇతడి పాలనలో కాకతీయ సామ్రాజ్యం పతనమైనప్పటికీ, ఆక్రమణదారులకు లొంగక ప�
పిల్లలు తమను పట్టించుకోకపోతే, వారి పేరన రిజిస్ట్రేషన్ చేసిన ఆస్తులను తల్లిదండ్రులు వెనుకకు తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చట్టసవరణ చేయడం వల్ల వృద్ధులకు ఎంతో ఊరట కలుగుతుంది.
ఈనెల 8న మిత్రులతో కలిసి సరదాగా వైజాగ్ కాలనీకి వెళ్లాం. స్థానికంగా చేపల పులుసు, ఫ్రై తయారుచేయించుకొని ప్రత్యేక మరబోటులో సాగర్ బ్యాక్వాటర్లోని ఒక ఐలాండ్కు చేరుకు న్నాం.
నేటి బిజీ లైఫ్లో పిల్లల మీద తల్లిదండ్రుల శ్రద్ధ అంతంత మాత్రమే. ఆర్థిక అవసరాల వల్ల, ఉద్యోగ బాధ్యతల వల్ల తల్లిదండ్రులు పిల్లలపై తగిన శ్రద్ధ చూపించలేకపోతున్నారు.
తెలంగాణలో ఇప్పుడు అబద్ధం అనేక వేషాల్లో ఊరేగుతున్నది. ఓదార్పు (కోరే) యాత్రై ఒకామె, పాదయాత్రై ఒకాయన, దళిత యాత్రై ఇంకొకాయన, మత యాత్రై మరొక పాలాయన, కుల యాత్రై పొరుగు కులపాయన నిలువెత్తు అబద్ధాలై నిత్యం తిరుగుతు�