కేసీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు కేటీఆర్ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. చదువు పూర్తిచేసుకొని, ఎమ్మెస్ కోసం అమెరికా వెళ్లారు. అక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలనే ఆకాంక్షతో స్వ
రైతుల రక్తాన్ని పీల్చే రాబంధుల రోజులు పోవాలని.. కర్షకుల కష్టాన్ని కరెన్సీ చేసుకునే భూస్వాముల
భాగస్వామ్యం ఉండొద్దని.. ఆరునెలల పంట మొత్తం అమ్మినా తీరని అసలు, వడ్డీ వంటి పరిస్థితి రాకూడదని..
వాతావరణ మార్పులు, పర్యావరణ పరిరక్షణ ప్రస్తుతం ప్రపంచం ముందున్న అతిపెద్ద సమస్య. వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ మధ్య కాలంలో పునర్వినియోగ బ్యాటరీలతో నడిచే విద్యుత్ వాహనాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచ�
సంస్కృత భాషలో యావద్భారతంలో గల పండితులలో వేళ్ళపై లెక్కించదగినవారిలో శ్రీభాష్యం విజయసారథి ఒకరు. 1936లో కరీంనగర్ జిల్లా చేగుర్తిలో గోపమాంబ-నరసింహాచార్యులకు జన్మించారు. ఈయనకు సంస్కృతం అంటే అభిమానం.
నేను తోడుంటే పుడమంతా నీకు చల్లని నీడ నిస్తుంది.. నాలోకి తొంగి చూస్తే విశ్వమంతా అక్షరాలు అక్షరాలుగా
అలరారుతుంది నన్ను కొల్లగొట్టిన వాడే ఋషి నన్ను దోచుకున్న వాడే యోగి ఎంత దోచుకున్నా తరగని నిధిని నేను
ఆనాడు చట్ట సభల్లో బలం, అధికారులు, మీడియా మద్దతు, ఆర్థిక వనరులు కలిగి ఉన్న ఆంధ్రా పరిపాలకుల జిత్తులకు ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని సంఘటితం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు.
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను, ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించవద్దని కేంద్ర
న్యాయశాఖ మంత్రి ఎలా చెబుతారు? అసలు ఆయన ఉద్దేశం ఏమిటి?’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీం�
అవనిలోనే కాదు, ఆకాశంలోనూ సగమైన మహిళా లోకానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎనలేనిది. పసికందు నుంచి పండు ముదుసలి వరకూ ఆసరాగా నిలుస్తూ భరోసానిస్తున్నది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ దేశం నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ దూసుకుపోతున్నది. ఈ సమయంలోనే భారతీయ సమాజంలో దశాబ్దాలుగా మమేకమైన ఓ వర్గం సైతం తమ అభ్యున్నతికి ఈ అమృత కాలం వేదిక కావాలని బలంగా అభిలషిస్తు