సంస్కృత భాషలో యావద్భారతంలో గల పండితులలో వేళ్ళపై లెక్కించదగినవారిలో శ్రీభాష్యం విజయసారథి ఒకరు. 1936లో కరీంనగర్ జిల్లా చేగుర్తిలో గోపమాంబ-నరసింహాచార్యులకు జన్మించారు. ఈయనకు సంస్కృతం అంటే అభిమానం.
నేను తోడుంటే పుడమంతా నీకు చల్లని నీడ నిస్తుంది.. నాలోకి తొంగి చూస్తే విశ్వమంతా అక్షరాలు అక్షరాలుగా
అలరారుతుంది నన్ను కొల్లగొట్టిన వాడే ఋషి నన్ను దోచుకున్న వాడే యోగి ఎంత దోచుకున్నా తరగని నిధిని నేను
ఆనాడు చట్ట సభల్లో బలం, అధికారులు, మీడియా మద్దతు, ఆర్థిక వనరులు కలిగి ఉన్న ఆంధ్రా పరిపాలకుల జిత్తులకు ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని సంఘటితం చేసి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారు.
సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్లను, ప్రజాప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించవద్దని కేంద్ర
న్యాయశాఖ మంత్రి ఎలా చెబుతారు? అసలు ఆయన ఉద్దేశం ఏమిటి?’ అని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ భీం�
అవనిలోనే కాదు, ఆకాశంలోనూ సగమైన మహిళా లోకానికి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం ఎనలేనిది. పసికందు నుంచి పండు ముదుసలి వరకూ ఆసరాగా నిలుస్తూ భరోసానిస్తున్నది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేళ దేశం నూతన లక్ష్యాలను నిర్దేశించుకుంటూ దూసుకుపోతున్నది. ఈ సమయంలోనే భారతీయ సమాజంలో దశాబ్దాలుగా మమేకమైన ఓ వర్గం సైతం తమ అభ్యున్నతికి ఈ అమృత కాలం వేదిక కావాలని బలంగా అభిలషిస్తు
మహిళల హక్కులను నిరాకరించడానికి; హిజ్రాలు, స్వలింగ సంపర్కుల వంటి వారి హక్కులను నిరాకరించడానికి; నిమ్న కులాల ప్రజల హక్కులను నిరాకరించడానికి; ఇతర జాతుల హక్కులను నిరాకరించడానికి సంస్కృతిని, మతాన్ని పనిముట�
దేశ రాజకీయాలలో కేసీఆర్ది ఒక ప్రత్యేక శైలి. తన 40 ఏండ్ల రాజకీయ జీవితంలో అనేక ఎత్తుపల్లాలు, జయాపజయాలు ఎదురైనా దృఢసంకల్పంతో ముందుకెళ్తూ తనదైన రాజకీయ పంథాను సృష్టించుకున్న విలక్షణమైన నేత. తెలంగాణ రాష్ట్ర ఉద�