తెలంగాణను, ముఖ్యమం త్రి కేసీఆర్ను ఇష్టపడే ఓ కలం మూగబోయింది. ముక్కుసూటిగా, నిష్కర్షగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసే రాజకీయ విశ్లేషకుడు, రచయిత ఇలపావులూరి మురళీమోహనరావు సోమవారం తెల్లవారుజామున హఠాన్మరణం చ�
నగరేశ్వరాలయం అనేది వినడానికి కొత్తగా ఉన్నప్పటికీ ప్రాచీన కాలంలో నగరేశ్వరాలయాల పేరిట శివాలయాలెన్నో ఉన్నాయి. ప్రధానంగా మన రాష్ట్రంలో ఎక్కువగా కాకతీయుల ప్రభావంతో టెంపుల్, ట్యాంక్, టౌన్ విధానంలో అనేక ఆ
పెట్టుబడులకు ఆహ్వానం, పరిశ్రమల స్థాపన, ఉపాధి కల్పనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నది. గతంలోని ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలు తీసుకోలేదు.
కుటుంబ ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం మహిళలు మత్స్యకారరంగంలో పనిచేస్తున్నారు. మగవారు వేటాడి తెచ్చిన, రకరకాల చేపలు, రొయ్యలు, పీతలు వంటి సుమారు 50 రకాల మత్స్య సంపదను వేరుచేసి, శుభ్రం చేస్తూ సమీప మార్కెట్లలో విక�
ఒకప్పుడు తెలుగుభాషలో ఎన్నో మంచి మంచి పదాలు వాడుకలో ఉండేవి. కానీ రానురాను వాటిలోంచి చాలా పదాలు కనుమరుగవుతూ వచ్చాయి. ఆరేడు దశాబ్దాల క్రితం తెలుగు సాహిత్యంలో కనిపించిన కొన్ని పదాలను గుర్తు చేసుకుంటే అవెంద�
తమకు ఎన్నో వనరులను ఇచ్చి, సుఖజీవనాన్ని అనుగ్రహించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం పండుగల ఉద్దేశ్యం. పండుగలు ప్రజల ఆలోచనా దృక్పథాన్ని, వికాసనశీలాన్ని ప్రతిబింబిస్తాయి.
కాకతీయుల తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన రాజ వంశాలలో రెడ్డిరాజులు ఒకరు. వీరిలో కొండవీటి, రాజమహేంద్రవర, కందుకూరు రెడ్డిరాజులు ముఖ్యులు వీరితోపాటు సామంత మాండలిక రెడ్డి రాజులు పలు ప్రాంతాలను పాలించారు.
ఏటా వేల టీఎంసీల నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా పట్టించుకునే పాలకుడు లేడు. అందువల్లే అనేక రాష్ర్టాల్లో తాగు నీటి సమస్యతో ప్రజలు బాధలు పడుతున్నారు. అవకాశమే లేని చోట అవకాశం సృష్టించే నాయకులు చాలా అరుద