తమకు ఎన్నో వనరులను ఇచ్చి, సుఖజీవనాన్ని అనుగ్రహించిన దైవానికి కృతజ్ఞతలు తెలుపుకోవడం పండుగల ఉద్దేశ్యం. పండుగలు ప్రజల ఆలోచనా దృక్పథాన్ని, వికాసనశీలాన్ని ప్రతిబింబిస్తాయి.
కాకతీయుల తరువాత ఆంధ్రదేశాన్ని పాలించిన రాజ వంశాలలో రెడ్డిరాజులు ఒకరు. వీరిలో కొండవీటి, రాజమహేంద్రవర, కందుకూరు రెడ్డిరాజులు ముఖ్యులు వీరితోపాటు సామంత మాండలిక రెడ్డి రాజులు పలు ప్రాంతాలను పాలించారు.
ఏటా వేల టీఎంసీల నదీజలాలు వృథాగా సముద్రం పాలవుతున్నా పట్టించుకునే పాలకుడు లేడు. అందువల్లే అనేక రాష్ర్టాల్లో తాగు నీటి సమస్యతో ప్రజలు బాధలు పడుతున్నారు. అవకాశమే లేని చోట అవకాశం సృష్టించే నాయకులు చాలా అరుద
ఐటీ రంగంలో 2008 నాటి గడ్డు పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వీస్తున్న మాంద్యం గాలులు ఐటీరంగాన్ని నేరుగా తాకాయి.
కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ కావాలని దశాబ్దాల తరబడి బీసీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వారి చిరకాల కోరికను కేంద్రంలోని ప్రభుత్వాలు నిరాదరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని మచ్చ.
ప్రపంచ జన సంఖ్య 800 కోట్లకు చేరుకోవడంతో జనాభా నియంత్రణపై చర్చ సాగుతున్నది. ప్రపంచ జనాభా 2011లో 700 కోట్లు ఉంటే ఇప్పుడు ఎనిమిది వందల కోట్లకు చేరుకున్నది.
అగ్గిపెట్టెలో పట్టే చీర.. ఉంగరం, దబ్బనంల నుంచి కూడా దూరగల అత్యంత పల్చటి పట్టుచీర.. సుగంధాలు వెదజల్లే ‘సిరిచందన పట్టుచీర’.. కుట్టులేని లాల్చీ-పైజామా.. ఇలా సృజనాత్మక వస్ర్తాలను ఉత్పత్తి చేయగల నైపుణ్యానికి తె�
దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సామాజిక అసమానతలు తొలగిపోవాలి. గ్రామీణ నిరుద్యోగాన్ని అరికట్టాలి. దీనికోసం కుటీర పరిశ్రమలు, కులవృత్తులు, వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించాలి.
ఈ రెండు తీర్పులు కేరళ గవర్నర్- కేరళ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వీసీల నియామకానికి సంబంధించిన వివాదానికి ఆజ్యం పోశాయి. ఈ తీర్పులను ఆసరా చేసుకొని వర్సిటీల ఛాన్సలర్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ఖాన్ అన్ని వర్సిట