మన చేనేత కళాకారులు సృష్టించే వస్ర్తాలతో బ్రిటన్ ఉత్పత్తులు పోటీ పడలేని పరిస్థితుల్లో, బ్రిటిష్ పాలకులు భారతీయ నేతన్నలను తీవ్ర అణచివేతకు గురిచేశారని చదువుకున్నాం.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గిరిజనులకు తీరని అన్యాయం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రా ప్రాంతంలోని లంబాడీలు, ఎరుకల, యానాదిలను గిరిజన జాబితాలో చేర్చి తెలంగాణ ప్రాంతం వా
అప్పటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు మాత్రమే. అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. కరెంటు పూర్తిగా కుదురుకోలేదు. గ్రిడ్తో అనుసంధానించే లైన్లు పూర్తి కాలేదు. ప్రాజెక్టులు ప్రారంభదశ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా వటుడింతై అన్నట్టు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సామాన్య విషయం కాదు. ఇలా ఓ ప్రాంతీయ పార్టీ జాతీయస్థాయిలో ఎ
దేశంలో అధిక జనాభా కలిగిన బీసీలను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదు.
ఈ దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడే నిజమైన, నికార్సయిన దేశ భక్తుడు. ఆ విధంగా చూస్తే రైతును ప్రాణంగా చూసుకుంటున్న తెలంగాణ రథసారథి కేసీఆరే నిజమైన దేశభక్తుడు.
తెలంగాణ ఏర్పడి కేవలం 8 ఏండ్లు అయ్యింది. రాష్ట్రం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నది. ఆ రాష్ర్టానికి ఏలిక కేసీఆర్. తెలంగాణ జాతికి ఆత్మ గౌరవ ప్రతీకగా, జాతి పితగా మన్ననలందుకుంటున్న మహా నేత ఆయన. జనం గుండెల్లో కొలువై�
మునుగోడు ఉప ఎన్నికలలో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గుర్తులు తమ పార్టీ గుర్తును పోలి ఉండటం వల్ల ఓటర్లు తికమక పడే ప్రమాదం ఉందని టీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినా ఎన్నికల కమిషన్ (ఈసీ) స్పందించలేదు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా ఉంటే వంద కోట్లు విరాళంగా ఇస్తానని మెగా కృష్ణారెడ్డి తనకు ఆఫర్ ఇస్తే తిరస్కరించినట్టు ఆ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మీడియాకు లీక్ ఇ�
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు గెలుపే లక్ష్యంగా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. గెలుపు కోసం జోరుగా నగదు, బంగారం పంపిణీ చేస్తున్నాయి. ఒకరకంగా చెప్పాల్నంటే గెలుపు కోసం మునుగోడు సాక్షిగా సర్కస్ ఫీ�