మునుగోడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిజంగానే పక్షపాత వైఖరి అవలంబిస్తున్నదని ఆయన భావించినట్లయితే గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించినప్పుడు జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలి.
లింగమంతుని జాతర సాక్షిగా లింగ లింగ లింగో అంటూ కాళ్లకు గజ్జెలు కట్టుకొని పరవశంలో మనం మొక్కుకున్న మొక్కుల సాక్షిగా నీళ్లిచ్చిన వాళ్లను ఈ నేల మరుస్తదా! ప్రజల కోసం పనిచేసిన వారిని వదులుకుంటదా! ఎవరెన్ని చెప్
29 రాష్ర్టాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య ‘భారత్' అని గర్వంగా చెప్పుకొంటాం. అలాంటి దేశంలో కేంద్రంలోని బీజేపీ అధికార దర్పంతో ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో �
200 మంది రజకులకు ఒక్కొక్కరికి రూ.25 వేల ఖర్చుతో డెంటల్ అసిస్టెంట్ శిక్షణ ఇప్పించింది. 21 మంది కి రూ.25 వేలతో మెజీషియన్ శిక్షణ ఇప్పించింది. రూ.2 కోట్ల 12 లక్షలతో పైలట్ ప్రాజెక్టు కింద 8 చోట్లా అత్యాధునిక లాండ్రీ �
రూపాయి అనగానే... మొన్న కేటీఆర్ బయటపెట్టిన రాజ్గోపాల్రెడ్డి సుశీ ఇన్ఫ్రా కంపెనీ నుంచి నిస్సిగ్గుగా కోట్లాది రూపాయలను మునుగోడు ఓటర్లను కొనడానికి బ్యాంక్ ట్రాన్స్ఫర్లు చేయడం కూడా మీకు గుర్తుకువచ్చి�
మన చేనేత కళాకారులు సృష్టించే వస్ర్తాలతో బ్రిటన్ ఉత్పత్తులు పోటీ పడలేని పరిస్థితుల్లో, బ్రిటిష్ పాలకులు భారతీయ నేతన్నలను తీవ్ర అణచివేతకు గురిచేశారని చదువుకున్నాం.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ గిరిజనులకు తీరని అన్యాయం జరిగింది. ఆంధ్ర, తెలంగాణ కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు ఆంధ్రా ప్రాంతంలోని లంబాడీలు, ఎరుకల, యానాదిలను గిరిజన జాబితాలో చేర్చి తెలంగాణ ప్రాంతం వా
అప్పటికి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు మాత్రమే. అసెంబ్లీలో మూడింట రెండు వంతుల మెజారిటీ లేదు. కరెంటు పూర్తిగా కుదురుకోలేదు. గ్రిడ్తో అనుసంధానించే లైన్లు పూర్తి కాలేదు. ప్రాజెక్టులు ప్రారంభదశ
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాంతీయ పార్టీగా ఏర్పడిన టీఆర్ఎస్ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా వటుడింతై అన్నట్టు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం సామాన్య విషయం కాదు. ఇలా ఓ ప్రాంతీయ పార్టీ జాతీయస్థాయిలో ఎ
దేశంలో అధిక జనాభా కలిగిన బీసీలను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు అన్ని రాజకీయ పార్టీలు కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయే తప్ప రాజకీయంగా సముచిత స్థానం కల్పించలేదు.
ఈ దేశ ప్రజలందరికీ అన్నం పెట్టే రైతన్న సంక్షేమాన్ని కాంక్షించే పాలకుడే నిజమైన, నికార్సయిన దేశ భక్తుడు. ఆ విధంగా చూస్తే రైతును ప్రాణంగా చూసుకుంటున్న తెలంగాణ రథసారథి కేసీఆరే నిజమైన దేశభక్తుడు.