కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రభుత్వం విపక్ష పాలిత రాష్ర్టాలపై ఎప్పటికీ సవితి తల్లి ప్రేమే చూపుతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వివక్ష నగ్నంగా, భయోద్విగ్నంగా కొనసాగుతున్నది.
ఇటీవల కాలంలో బాలికలు బాలురతో సమానంగా చదువులు, క్రీడల్లో రాణిస్తున్నారు. మరోవైపు బాలికలపై అత్యాచారాలు, దాడులు కూడా పెరుగుతూనే ఉన్నాయి. ఆడపిల్లను మహాలక్ష్మిగా భావించే మన దేశంలో కన్న వెంటనే ఆడ పిల్లలను చెత
పది నెలలు మోసీ పురిటి నొప్పులన్నీ
మునిపంటిన బిగబట్టి బిడ్డకు జన్మనిస్తీ
బిడ్డను చూసి పురిటి నొప్పుల బాధ
ఇంత తీయనా అని మురిసిపోతి
కన్న బిడ్డను చూసి నా కలల ప్రతిరూపం
చైతన్యవంతమైన పాట పోరాటానికి ప్రతి రూపం. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లేది పాటే. నాటి తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని నిన్నటి మలి దశతెలంగాణ ఉద్యమం వరకు పాటే పోరు కెరటం అయినది.
2009 ఎన్నికలలో చంద్రబాబుతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడాన్ని విమర్శించినవారున్నారు. చంద్రబాబుతో సహా ఎవరికీ ఇందులోని కిటుకు అర్థం కాలేదు. టీడీపీ చేత తెలంగాణ అనుకూల తీర్మానం చేయించడం ఎంత కీలకమో అప్పుడు ఎవ�
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ.. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలుచేసే పాలకులు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డదిగా నిరూపించబడుతుంది. నేటి నుంచి మనం వైరుధ్యభరిత �
తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసి తెలంగాణలో మరుగునపడిన కవులెందరో ఉన్నారు. అలాంటివారిలో కవిరాజ, సిద్ధాంతి ఏలె యల్లయ్య కవి ఒకరు.తెలుగు సాహిత్యకారులు, చరిత్రకారులు ఆయనను
విస్మరించడం అత్యంత బాధాకరం.
విద్యార్థుల్లో భాష, సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించడానికి చింతోజు బ్రహ్మయ్య- బాల మణి మెమోరియల్ ఎడ్యుకేషనల్, ఛారిటబుల్ ట్రస్ట్ బాల ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నది.
తెలంగాణ రచయితల సంఘం (జంట నగరాలు), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నక్క హరికృష్ణ కవిత్వం ‘అవిరామం’ అక్టోబర్ 09న ఉదయం 10.30 గంటలకు రవీంధ్రభారతి మినీహాల్లో ఆవిష్కరణ.
శాసనం ప్రారంభంలోనే కాకతీయ గణపతిదేవుని ప్రశంస ఉంది. సత్య త్యాగ విలాస భాసుర యశః సౌజన్య రత్నాకర: నిత్యానిత్య వివేక దారకుతలోనిత్యాన్విత తేజసాంద్రత్యాశ నివాస దేశ హరణ.. మతంగ కృత ధర్మజా: గణపతిక్ష్మాపాల చూడామణి: