డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెడుతూ.. ‘రాజ్యాంగం ఎంత మంచిదైనప్పటికీ దాన్ని అమలుచేసే పాలకులు మంచివారు కాకపోతే ఆ రాజ్యాంగం చెడ్డదిగా నిరూపించబడుతుంది. నేటి నుంచి మనం వైరుధ్యభరిత �
తెలుగు సాహిత్యంలో విశేష కృషి చేసి తెలంగాణలో మరుగునపడిన కవులెందరో ఉన్నారు. అలాంటివారిలో కవిరాజ, సిద్ధాంతి ఏలె యల్లయ్య కవి ఒకరు.తెలుగు సాహిత్యకారులు, చరిత్రకారులు ఆయనను
విస్మరించడం అత్యంత బాధాకరం.
విద్యార్థుల్లో భాష, సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగించడానికి చింతోజు బ్రహ్మయ్య- బాల మణి మెమోరియల్ ఎడ్యుకేషనల్, ఛారిటబుల్ ట్రస్ట్ బాల ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నది.
తెలంగాణ రచయితల సంఘం (జంట నగరాలు), తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నక్క హరికృష్ణ కవిత్వం ‘అవిరామం’ అక్టోబర్ 09న ఉదయం 10.30 గంటలకు రవీంధ్రభారతి మినీహాల్లో ఆవిష్కరణ.
శాసనం ప్రారంభంలోనే కాకతీయ గణపతిదేవుని ప్రశంస ఉంది. సత్య త్యాగ విలాస భాసుర యశః సౌజన్య రత్నాకర: నిత్యానిత్య వివేక దారకుతలోనిత్యాన్విత తేజసాంద్రత్యాశ నివాస దేశ హరణ.. మతంగ కృత ధర్మజా: గణపతిక్ష్మాపాల చూడామణి:
దక్షిణ భారతదేశం నుంచి జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే నాయకుడిగా కేసీఆర్ ముందుకురావడం తెలంగాణకు గర్వకారణం. రాజకీయ జీవితంలో అపజయమన్నది ఎరుగని కేసీఆర్, జాతీయ రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాన్ని సాధి�
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీగా ఎప్పుడు ప్రకటిస్తారనే ఉత్కంఠకు తెరపడింది. విజయ దశమి నాడు కేసీఆర్ జాతీయ పార్టీ పేరును, అజెండాను ప్రకటించారు.
ప్రజల సంక్షేమంపై పాలకులకు చిత్తశుద్ధి ఉంటేనే ఆ ప్రజలు అభివృద్ధి పథంవైపు అడుగులు వేస్తారు. ఆ దేశం కూడా అభివృద్ధి వైపు పరుగులు పెడుతుంది. బ్రిటిష్ పాలన నుంచి బయటపడిన తర్వాత భారత్లో స్వేచ్ఛా పాలనకు బీజం �
ఎప్పుడైతే సమాజం తనని పాలకులు విస్మరిస్తున్నారని, ప్రజా శ్రేయస్సును నిర్లక్ష్యం చేస్తున్నారని, తద్వారా ఈ తరమే కాదు భావితరం కూడా నష్టపోతుందని భావిస్తుందో, మనుగడే ప్రశ్నార్థకమని తలుస్తుందో అప్పుడు తానే ఒ