నిజాం రాజరికానికి చెందిన 14వ శతాబ్దపు ఈ ఉత్సవ ఖడ్గం 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ జనరల్కు చేరింది. ఈ కత్తిని వేలం పాటలో బ్రిటిష్ జనరల్ కొనుగోలు చేశారనే వార్త కూడా ఉన్నది.
ఇప్పటిదాకా ఎవరూ పట్టించుకోని బడుగుల పిల్లల కోసం గురుకుల విద్యాలయాల నిర్మాణాలకు సిద్ధపడి అందుకోసం భారీగా గురుకులాలను నెలకొల్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ బహుజన బాంధవుడిగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతా�
మధ్య యుగ చరిత్రలో తెలంగాణ రాజకీయ అధికారానికి చిహ్నాలుగా రెండు కోటలు కనిపిస్తాయి. మొదటిది ఓరుగల్లు, రెండోది గోల్కొండ. అయితే 16వ శతాబ్దం ప్రారంభంలో గోల్కొండ కేంద్రంగా మారే వరకు, తెలంగాణతో పాటు బీదర్, రాయచూ�
ఆ బీట్ లేకపోతే గుజరాతీ దాండియా ‘బతుకమ్మ’ను మింగేస్తుంది. దాండియా ఇప్పటికే దేశాన్ని ఆవరించింది. తెలంగాణలో మాత్రం ‘బతుకమ్మ’ సంప్రదాయం దాండియా దాడిని చాలా మట్టుకు నిలువరించింది.
దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని నవరూపాల్లో కొలువుదీర్చి, తొమ్మిది పేర్లతో ఆరాధిస్తారు. ఇలా అలంకరించే ఒక్కోరూపంలో ఒక్కో విశేషం దాగి ఉంది. ఈ క్రమంలో శరన్నవరాత్రుల్లో మొదటిరోజు అమ్మవారిని ‘బాలాత్రిపుర సుంద�
చీకట్లో నీ మనసు జ్యోతివట్టి
వెలుగు రవ్వల్లో మేధస్సు సానవెట్టి
అక్షరాలకు ఆయువు పోస్తేనే
కొండచిలువలాంటి రహదారి కూడా
ఆకుపచ్చని పువ్వుల పరిమళమై
స్వాగతం పలుకతది..
కోణార్క్ సూర్య దేవాలయంలోని చక్రాన్ని ఎన్ఎస్ఎస్ చిహ్నంగా తీసుకున్నారు. ఇది జీవన గమనానికి, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సామాజిక మార్పు కోసం చేసే నిరంతర ప్రయత్నానికి చిహ్నం.
డెబ్బయి అయిదు ఏండ్ల స్వతంత్రభారతం ఇపుడు, రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి, సుస్థిరంగా పాలిస్తూ, దేశాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లగల ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నది.
వ్యక్త ప్రపంచం చిన్నది. దానికి ఆధారమై నడిపించే అవ్యక్త చైతన్య ప్రపంచం చాలా పెద్దది. ఇది ఆనాటి అంతర్ముఖీన రుషి హృదయం, ఈనాటి బహిర్ముఖీన విజ్ఞానం వక్కాణించే సత్యం.