2001, పదో తరగతి సదువుతున్న రోజులు… ‘ఓ పోడ.. లెవ్వురా బడికి ఆల్షమైతున్నదీ…’ అని అజ్జిరవ్వ దీర్ఘాల్దీస్తున్నది. ఆమె మొత్తుకోంగ, మొత్తుకోంగ ఎనిమిదిట్టికి లేసిన. మా ఇంటిక పక్కనే ఉన్న వెంకటేశ్వరుని గుళ్లె వెట�
గవర్నర్గా మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తమిళిసై సౌందరరాజన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్పైనా అనేక విమర్శలు చేశా రు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎట్
భూమి కోసం, భుక్తి కోసం ప్రజలను కూడగట్టిన ఆమె పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. తెలంగాణ ప్రజల తెగువను, దేశానికి చాటిన మహిళ ఆమె. భయంతో బతుకుతున్న నేటి తరానికి ఆమె మార్గదర్శి.
చాకలి ఐలమ్మ 1895లో వరంగల్ గ్రామీణ జిల్లా �
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయన’ని చేసిన ప్రకటన పట్ల ఆ పార్టీ ముఖ్యనేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. దీన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుక
మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరన్న రగడను కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒక కొలిక్కి తెచ్చింది. అయితే, దీని వెనుక పెద్ద కథే నడిచినట్టు సమాచా రం. టికెట్ ఆశించిన అభ్యర్థులతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలు ఢిల్లీ�
బూత్ బంగ్లాలో ఒంటరిగా చిక్కుకొని భయంతో, జీరబోయిన గొంతుతో సాయం కోసం ‘హలో ఎవరైనా ఉన్నారా..’ అంటూ చేసే ఆర్తనాదం అనేక హారర్ సినిమాల్లో చూసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
కళ్ళల్లో పావురం తిరుగుతున్నది కొత్తగా రెక్కలొచ్చినట్లు నందీశుడి భుజాలపై ఎక్కుతూ దిగుతూ దిగంతాలు దాటి రివ్వురివ్వున ఎగిరినట్లు అదో రహస్య లోకం. చీకటే లేని సువర్ణ కాంతులీనుతున్న బంగారు లోకం మనువాదపు మాట�
డీఆర్డీఓ లాంటి ప్రతిష్ఠాత్మక రక్షణ సంస్థలకు నిలయం హైదరాబాద్. ఇక్కడ డిఫెన్స్ కారిడార్కు అవసరం ఉన్నంత మేర భూమి అందుబాటులో ఉన్నది. అన్ని రకాలుగా అనువుగా ఉన్న ఈ నగరంలో డిఫెన్స్ కారిడార్ పెట్టమని రాష్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘మైండ్ గేమ్’ ఆడుతున్నది. మోదీ-షా కేంద్రంగా ఈ ఆటలు సాగుతున్నాయి. మత విద్వేషాలను సమాజంపై వదిలి బీజేపీ నాయకులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. పచ్చగా, ప్రశాంతంగా ఉన్న రాష్ర్టా�
దేశం అప్పుల కుప్పగా మారింది. స్వాతం త్య్రం వచ్చిన నాటి నుంచి ఎప్పుడూ పెరగనంత అప్పులు బీజేపీ పాలనలో పెరిగాయి. 2014 నుంచి నేటి వరకు దేశీయ అప్పు రెట్టింపైంది. 2022 మార్చి నాటికి రూ.133 లక్షల కోట్లు అప్పున్నది. ఇది స్థ
మన దేశం 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రాన్ని సాధించుకున్నది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలోని ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. భారతదేశం ఈ విధంగా ప్రజాస్వామ్య దేశంగా ప్రస్థానాన్ని ప్రారంభి
రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఏ ఉప ఎన్నికకైనా సహేతుక కారణాలుండేవి. సాధారణంగా ప్రజాప్రతినిధి చనిపోతేనో, రాజీనామా చేస్తేనో ఉపఎన్నిక అవసరం ఏర్పడేది. కానీ ఇప్పటి
సజ్జన సాంగత్యం అందరికీ మంచిది. అయితే, సద్గుణాలు లేనివారు మంచివాళ్ల పక్కన నిలబడగలరా? వారి దగ్గరికైనా రాగలరా? అసలు సజ్జన సాంగత్యానికి ఉండాల్సిన అర్హత ఏమిటి? ‘పసువా సౌ పాలా పరౌ రహూ రియా య ఖీజి’ అనే దోహాలో ‘దున