విశ్వవిద్యాలయాలు జ్ఞాన భాండాగారాలు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు వేసి మార్గనిర్దేశనం చేసే దిక్సూచీలు. విద్యార్థులను చైతన్యపరుస్తూ దేశ పురోభివృద్ధికి తోడ్పడేలా వారిని కార్యోన్ముఖులను చేసే బృహత�
కాంగ్రెస్పై ఆశలు ఆవిరైపోయి, జాతీయత, దేశభక్తి అని చెప్పుకొనే బీజేపీకి అవకాశం ఇస్తే.. నమ్మి నానబోస్తే-పుచ్చి బుర్రలైన చందంగా తయారైంది దేశ ప్రజల పరిస్థితి. దేశాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా న�
‘పాశిగామ’(పాషాయిగాం)గా పిలుచుకొనే చిన్న పల్లె జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది.ఎవరి దృష్టినీ ఆకర్షించని ఈ పల్లె ఒకనాడు, బౌద్ధ భిక్షువుల పాద స్పర్శలతో పులకరించింది. �
ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సోనియాగాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని వారసత్వ రాజకీయాలను తీవ్రంగా విమర్శించారు.బంధుప్రీతి, వారసత్వ రాజకీయాలు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలని పేర్�
సుస్థిర, సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే వ్యవస్థలో నూతన ఆవిష్కరణలు అత్యంత ఆవశ్యకం. అంతర్జాతీయ పోటీని తట్టుకొని ముందుకుపోవాలంటే నవకల్పనలు దోహదపడతాయి. వీటిద్వారా దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించవచ్
2001, పదో తరగతి సదువుతున్న రోజులు… ‘ఓ పోడ.. లెవ్వురా బడికి ఆల్షమైతున్నదీ…’ అని అజ్జిరవ్వ దీర్ఘాల్దీస్తున్నది. ఆమె మొత్తుకోంగ, మొత్తుకోంగ ఎనిమిదిట్టికి లేసిన. మా ఇంటిక పక్కనే ఉన్న వెంకటేశ్వరుని గుళ్లె వెట�
గవర్నర్గా మూడేండ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా తమిళిసై సౌందరరాజన్ మీడియా సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్పైనా అనేక విమర్శలు చేశా రు. ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించడం లేదని, ఎట్
భూమి కోసం, భుక్తి కోసం ప్రజలను కూడగట్టిన ఆమె పోరాట పటిమ స్ఫూర్తిదాయకం. తెలంగాణ ప్రజల తెగువను, దేశానికి చాటిన మహిళ ఆమె. భయంతో బతుకుతున్న నేటి తరానికి ఆమె మార్గదర్శి.
చాకలి ఐలమ్మ 1895లో వరంగల్ గ్రామీణ జిల్లా �
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లలో ఒకరైన ఎమ్మెల్యే జగ్గారెడ్డి ‘వచ్చే ఎన్నికల్లో పోటీ చేయన’ని చేసిన ప్రకటన పట్ల ఆ పార్టీ ముఖ్యనేతలు కారాలు, మిరియాలు నూరుతున్నారు. దీన్ని పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుక
మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థి ఎవరన్న రగడను కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఒక కొలిక్కి తెచ్చింది. అయితే, దీని వెనుక పెద్ద కథే నడిచినట్టు సమాచా రం. టికెట్ ఆశించిన అభ్యర్థులతో పాటు రాష్ట్ర ముఖ్యనేతలు ఢిల్లీ�
బూత్ బంగ్లాలో ఒంటరిగా చిక్కుకొని భయంతో, జీరబోయిన గొంతుతో సాయం కోసం ‘హలో ఎవరైనా ఉన్నారా..’ అంటూ చేసే ఆర్తనాదం అనేక హారర్ సినిమాల్లో చూసిందే. వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
కళ్ళల్లో పావురం తిరుగుతున్నది కొత్తగా రెక్కలొచ్చినట్లు నందీశుడి భుజాలపై ఎక్కుతూ దిగుతూ దిగంతాలు దాటి రివ్వురివ్వున ఎగిరినట్లు అదో రహస్య లోకం. చీకటే లేని సువర్ణ కాంతులీనుతున్న బంగారు లోకం మనువాదపు మాట�