బాబు.. బాబు మీకు దండం పెడుతా. ఆ నినాదం మాత్రం చేయకండి. నిజంగా నా మీద అభిమానం ఉంటే మరేదైనా అనండి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీటింగ్కు వెళ్లినచోట ముందుగానే కార్యకర్తలను వేడుకుంటున్నారట. కాబోయే సీఎం �
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారి తన వెంట వచ్చేవారికి మంచి ప్యాకేజీ ఉంటుందని ఎర వేసినా కొందరు కాంగ్రెస్ నేతలు లొంగల�
స్త్రీ అంటే శక్తి. స్త్రీ శక్తి లేనిదే హరిహర బ్రహ్మాదులు కూడా ఏమీ చేయలేరు. మూలమైన పరాశక్తే ముగ్గురమ్మలుగా మారి త్రిమూర్తులకు శక్తినిచ్చింది. బ్రహ్మ సృష్టి చేయాలంటే శక్తి అవసరం. అవిద్య నుంచి విద్యా స్వరూ�
పల్లవి: ఇదిగిదిగో ఇదేరా అసలు సిసలు తెలంగాణ ఇదిగో ఇటు చూడరా మనము కలలుగన్న తెలంగాణ ఇదిగిదిగో ఇదేరా మన అస్తిత్వపు తెలంగాణ ఇదిగో ఇటు చూడరా మన ఆత్మగౌరవ తెలంగాణ ॥ఇదిగిదిగో ॥ చరణం: అమరుల ఆత్మార్పణలతో, సకలజనుల సమ�
అనంత ఆకాశంలో ఒక కాంతి సంవత్సరం దూరం నుంచి చూస్తే ఈ భూగోళం అతి సూక్ష్మబిందువుగా కనిపిస్తుంది. అది ఇప్పటికిప్పుడు ఆవిరైనా ఆ మహా విశ్వచైతన్యానికి లెక్కలోకిరాని విషయం. ఆ మహా విస్తృతిలో మనిషి ప్రాధాన్యం, వైభ�
(నేడు జయశంకర్ సార్ జయంతి) వొడువని ముచ్చటలెన్నో చెప్పి తెలంగాణ వెతలను తెలిపినోడు జాతి జన హృదయాల్లో నిలిచినోడు తెలంగాణ ప్రజల బతుకు పాటయై పల్లె పల్లె తిరిగి ప్రజలకు చెప్పినోడు తెలంగాణ నేల చెర విడిపించ కద�
కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుత, పాత రాజీనామాలపై గాంధీభవన్లో తాజాగా కొత్త స్టోరీ ఒకటి చక్కర్లు కొడుతోంది. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినట్టు టీపీసీసీ ఆరోపించిన విషయం తెలిసిందే. గత
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనీ, సదరు కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేస్తున్న డిమాండ్ను ఆ పార్టీలో మెజార్టీ నాయకులు తప్పుపట్టినట్టు సమాచారం. �
ప్రధాని మోదీకి ఒక విషయం బాగా అర్థమైంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, నిరుద్యోగం ఎంత పెరిగినా, యువతను మోసగించేందుకు అగ్నిపథ్ వంటి పథకాలు తెచ్చినా, బ్యాంకులను దోచి లక్షల కోట్లు తనవారికి అప్పజెప్పినా, ఎన్ని�
ప్రధాని మోదీకి ధనబలం కారణంగానే రాజకీయ లబ్ధి చేకూరింది, చేకూరుతున్నది. ఆయన అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, ఈ ధనబలం వల్లనే రాజకీయంగా నష్టం జరుగకుండా బయటపడుతున్నారు. ఎన్నికల యుద్ధమైనా, ప
నిందితులను విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు, కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం ‘కంగారూ కోర్టు’ అని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలను, ప్రజల చట్టబద్ధ హక్కులను, రాజ్యాంగ
భూమ్మీద ప్రతిరోజూ ఎన్నో జీవులు పుడుతున్నాయి, కన్నుమూస్తున్నాయి. వాటిలో మనిషి ఒకడు. ప్రతి జీవికీ బతుకు పోరాటం ఉంటుంది. ఆపద వస్తే అందులోంచి బయటపడాలనే ఆరాటమూ ఉంటుంది. అందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మ�
బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెడుతుందో, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నాయకులు అలా పరిగెత్తాలి, వారే నిజమైన ప్రజా సేవకులు అన్నారు లోవెల్. అటువంటి అరుదైన లక్షణాలున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకు