కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రస్తుత, పాత రాజీనామాలపై గాంధీభవన్లో తాజాగా కొత్త స్టోరీ ఒకటి చక్కర్లు కొడుతోంది. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరినట్టు టీపీసీసీ ఆరోపించిన విషయం తెలిసిందే. గత
కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందనీ, సదరు కాంట్రాక్టర్పై చర్య తీసుకోవాలని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేస్తున్న డిమాండ్ను ఆ పార్టీలో మెజార్టీ నాయకులు తప్పుపట్టినట్టు సమాచారం. �
ప్రధాని మోదీకి ఒక విషయం బాగా అర్థమైంది. ధరలు ఆకాశాన్ని అంటుతున్నా, నిరుద్యోగం ఎంత పెరిగినా, యువతను మోసగించేందుకు అగ్నిపథ్ వంటి పథకాలు తెచ్చినా, బ్యాంకులను దోచి లక్షల కోట్లు తనవారికి అప్పజెప్పినా, ఎన్ని�
ప్రధాని మోదీకి ధనబలం కారణంగానే రాజకీయ లబ్ధి చేకూరింది, చేకూరుతున్నది. ఆయన అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ, ఈ ధనబలం వల్లనే రాజకీయంగా నష్టం జరుగకుండా బయటపడుతున్నారు. ఎన్నికల యుద్ధమైనా, ప
నిందితులను విచారించేందుకు ప్రత్యేకంగా తగిన సాక్ష్యాధారాలు లేనపుడు, కొందరు వ్యక్తులు నిర్వహించే అనధికార న్యాయస్థానం ‘కంగారూ కోర్టు’ అని నిఘంటు అర్థం. న్యాయ ప్రమాణాలను, ప్రజల చట్టబద్ధ హక్కులను, రాజ్యాంగ
భూమ్మీద ప్రతిరోజూ ఎన్నో జీవులు పుడుతున్నాయి, కన్నుమూస్తున్నాయి. వాటిలో మనిషి ఒకడు. ప్రతి జీవికీ బతుకు పోరాటం ఉంటుంది. ఆపద వస్తే అందులోంచి బయటపడాలనే ఆరాటమూ ఉంటుంది. అందుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మ�
బిడ్డ ఏడుపు విని తల్లి ఎలా పరిగెడుతుందో, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు నాయకులు అలా పరిగెత్తాలి, వారే నిజమైన ప్రజా సేవకులు అన్నారు లోవెల్. అటువంటి అరుదైన లక్షణాలున్న నాయకుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకు
ఒకప్పుడు ఇండియా అంటే… కరువులు, వరదలు, నెహ్రూ. ఇదే నాటి అంతర్జాతీయ సమాజానికున్న అవగాహన. జాతీయోద్యమ అనంతర కాలంలో కూడా శిఖర సమానులు నెహ్రూ. అలాంటి నెహ్రూనే దక్షిణాది నేతలు ఎదిరించి నిలబడ్డారు. నాడు నెహ్రూన�
కనుమరుగైన ఏడు శతాబ్దాల తర్వాత కూడా ఒక రాజ్యాన్ని ఏదో ఒక రూపంలో గుర్తుకుతెచ్చుకోవడం అంటే ఆ ప్రాంతం మీద ఆ రాజ్యం ఎంతటి బలమైన ముద్రను వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రాజ్యమే కాకతీయ మహాసామ్రాజ్యం. శాతవాహనుల తర్�
సముద్రాన్ని దోచుకున్న మేఘం వెనకాల మేఘాన్ని తరుముతూ గాలి భళ్ళున వాంతి చేసుకున్న ఆకాశం స్వజాతుల మధ్య అంతర్యుద్ధంలా మేఘానికి మేఘానికి మధ్య బహిరంగ యుద్ధం కాలాన్ని అంచనా వేసిన పిట్ట దుఃఖాన్ని రెక్కలపై మోస్
రాజు గారికి దప్పికయినప్పుడల్లా.. అధికారికంగా జేబుల్ని కత్తిరించవచ్చు.. అణువణువు మీద యథేచ్ఛగా నిలువు దోపిడీ ముద్ర వేయవచ్చు.. వంట గది నుంచి వల్లకాడు వరకు బరితెగించి చిల్లర ఏరుకోవచ్చు పేద ఇసుక రేణువుల నుంచి
కేంద్ర ఆర్థికమంత్రికి ఒక భారతీయ పౌరుడు ఫోన్ చేశాడు. వారి సంభాషణ ఇలా జరిగింది. పౌరుడు: మేడమ్! నేను 5 శాతం జీఎస్టీ చెల్లించి పాలు కొన్నా. కానీ, అవి విరిగిపోయాయి. నేను కట్టిన పన్ను వెనక్కి వస్తుందా? మంత్రి: లేద�
ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్ త్వరలో అధిగమించనున్నది. సగటు భారతీయుని వయస్సు 28 ఏండ్లు మాత్రమే. అంటే యువరక్తంతో ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశం ప్రగతిలో పరుగులు తీయాల్సిన సమయం ఇది. కానీ జ�
నరేంద్ర మోదీ.. రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన పాలనలో గతంలో వచ్చే ఆదాయమే 50 శాతానికి పడిపోయింది. గత ఎనిమిదేండ్లలో మోదీ పాలనలో రైతుల బతుకులు దిన దిన గండంగా మార