‘గుడ్, సింపుల్ టాక్స్’ అంటూ కేంద్రప్రభుత్వం ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్’ (జీఎస్టీ) ప్రకటనల్లో హోరెత్తించింది. ఈ నినాదంలో ‘గుడ్’ కేవలం పెద్ద కంపెనీలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టాక్స్ లాయర్�
తాను నమ్మింది, తనకు ఆచారమైనది, తన గురు పరంపర ఇచ్చిన అవగాహన కు పరిమితమైన జీవనాన్ని గడిపేవారు ఎందరో ఉంటారు. వాళ్లు క్రమంగా ఆ పరిధిలో సంస్కారవంతులై నిర్భయంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారన్నది స�
‘నాకుఁన్ జెప్పరె వలపు నలుపో తెలుపో…’ అంటారు పదకవితా పితామహుడు అన్నమయ్య. అట్లా నలుపు తెలుపుల్లో కాదు గానీ, చాలా గ్రే ఏరియాల్లో, బిట్వీన్ ది లైన్స్లో చూడగలిగితే వలపు విలువ తెలుస్తది. వలపు అంటే ప్రేమ. ఇద�
‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. మనుష్యులంటే అందరూ వస్తారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగి, అత్యంత వైవిధ్యంతో మెలిగే భారతదేశం లాంటి దేశంలో ఇది మరీ ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంటుం
వేల ఏండ్లుగా మన దేశానికి సహజ రక్షణ కవచంగా ఉన్న హిమాలయాలు.. పెరుగుతున్న పర్యావరణ సమస్యల కారణంగా బలహీనపడుతున్నాయి. అనేక హిమానీనదాలు కరిగిపోతున్నాయి. పొరుగునున్న చైనాతో ఉద్రిక్తతలు పెరగటమే కానీ తగ్గని పరి�
రాయండి పేజీలకు పేజీలు రాయండి పెద్ద పెద్ద అక్షరాలతో కమ్మకమ్మకు అవి కనబడాలి గొంతెత్తి చదివితే అవి చెవిచెవినా వినబడాలి.. కర్షకుడు రోడ్డుపై బైఠాయించాడు సైనికుడు రైలు పట్టాలపై రాళ్ళు రువ్వుతున్నాడు దేశ రాజ�
వీధులు లేని పట్టణం, కోశాగారం లేని రాజు, వ్యాపారం లేని వర్తకుడు, గురువు లేని జీవితం ఇవన్నీ ఒకే లాంటివి. గురువు ప్రాధాన్యం ఎంతటిదో ఈ వాక్యం తెలియజేస్తుంది. మనిషికి గురువు ఎందుకు అవసరం? జీవితం ఒక్కోసారి చాలా స
పెంచిన ప్రతీసారి దాదాపు రూ.50లకు తగ్గకుండా కేంద్రం భారం మోపుతున్నది. గతంలో మార్చి 22న సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో 50 పెరగగా, మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.
టైమ్ మిషిన్ లేదా? రాజంపేట సభలో చంద్రబాబు తన వేలుకున్న ఉంగరం చూపిస్తూ… ఇది వేలికి పెట్టుకుంటే నా శరీర పనితీరుపై ఎప్పటికప్పుడు నా ఫోన్కు సమాచారం పంపిస్తుందని వివరిస్తున్నారు. ఇంతలో ఒక కార్యకర్త లేచి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, ప్రయోజనాత్మకంగా అమలుపరుస్తున్న నీటివనరుల వినియోగం అనేకవిధాలుగా ఉపయోగపడుతున్నది. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం వంటివి రాష్ట్ర ప్రజల అనుభవంలో కనిపిస్
భారీ ఎగుమతుల కారణంగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతన మైతే.. ఎగుమతి అయ్యే బియ్యం పరిమాణం బాగా పెరిగినా కూడా వచ్చే ఆదాయం (విదేశీ మారకద్రవ్యం) మాత్రం పెరగదు. అటువంటప్పుడు, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించటం కన్నా 5-10 �
దేశంలోని ప్రతి పౌరుడు కేంద్ర, రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు. దానిలో తప్పేం లేదు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏ మేరకు అమలు చేస్తున్నది? అమలు చే�
గణపతి దేవుని కుమార్తెగా ఓరుగల్లును పాలించి కాకతీయుల కీర్తి ప్రతిష్టలను జగద్విఖ్యాతి గాంచిన ఆడబిడ్డ రుద్రమ్మ! ‘రుద్రదేవ మహారాజు’గా భారతదేశ తొలి మహిళా పాలకురాలై కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన వీరనారి! అస్త�
గణపతి దేవుడు వేయించిన అభయ శాసనంలో ‘నా ప్రాణం కన్నా నా ప్రజల రక్షణే ముఖ్యం, ప్రజలే రాజుకు సంపద, వారిని జాగ్రత్తగా రక్షించుకోవాలి’ అని ఉన్నది. ఇది 1150 నుంచి 1323 వరకు దక్షిణ భారతదేశంలో సువిశాల ప్రాంతాన్ని పరిపాల