ఒకప్పుడు ఇండియా అంటే… కరువులు, వరదలు, నెహ్రూ. ఇదే నాటి అంతర్జాతీయ సమాజానికున్న అవగాహన. జాతీయోద్యమ అనంతర కాలంలో కూడా శిఖర సమానులు నెహ్రూ. అలాంటి నెహ్రూనే దక్షిణాది నేతలు ఎదిరించి నిలబడ్డారు. నాడు నెహ్రూన�
కనుమరుగైన ఏడు శతాబ్దాల తర్వాత కూడా ఒక రాజ్యాన్ని ఏదో ఒక రూపంలో గుర్తుకుతెచ్చుకోవడం అంటే ఆ ప్రాంతం మీద ఆ రాజ్యం ఎంతటి బలమైన ముద్రను వేసిందో అర్థం చేసుకోవచ్చు. ఆ రాజ్యమే కాకతీయ మహాసామ్రాజ్యం. శాతవాహనుల తర్�
సముద్రాన్ని దోచుకున్న మేఘం వెనకాల మేఘాన్ని తరుముతూ గాలి భళ్ళున వాంతి చేసుకున్న ఆకాశం స్వజాతుల మధ్య అంతర్యుద్ధంలా మేఘానికి మేఘానికి మధ్య బహిరంగ యుద్ధం కాలాన్ని అంచనా వేసిన పిట్ట దుఃఖాన్ని రెక్కలపై మోస్
రాజు గారికి దప్పికయినప్పుడల్లా.. అధికారికంగా జేబుల్ని కత్తిరించవచ్చు.. అణువణువు మీద యథేచ్ఛగా నిలువు దోపిడీ ముద్ర వేయవచ్చు.. వంట గది నుంచి వల్లకాడు వరకు బరితెగించి చిల్లర ఏరుకోవచ్చు పేద ఇసుక రేణువుల నుంచి
కేంద్ర ఆర్థికమంత్రికి ఒక భారతీయ పౌరుడు ఫోన్ చేశాడు. వారి సంభాషణ ఇలా జరిగింది. పౌరుడు: మేడమ్! నేను 5 శాతం జీఎస్టీ చెల్లించి పాలు కొన్నా. కానీ, అవి విరిగిపోయాయి. నేను కట్టిన పన్ను వెనక్కి వస్తుందా? మంత్రి: లేద�
ప్రపంచంలోనే అధిక జనాభా ఉన్న దేశంగా చైనాను భారత్ త్వరలో అధిగమించనున్నది. సగటు భారతీయుని వయస్సు 28 ఏండ్లు మాత్రమే. అంటే యువరక్తంతో ప్రపంచంలోనే అగ్రగామిగా మన దేశం ప్రగతిలో పరుగులు తీయాల్సిన సమయం ఇది. కానీ జ�
నరేంద్ర మోదీ.. రైతుల ఆదాయాన్నిరెట్టింపు చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. కానీ, ఆయన పాలనలో గతంలో వచ్చే ఆదాయమే 50 శాతానికి పడిపోయింది. గత ఎనిమిదేండ్లలో మోదీ పాలనలో రైతుల బతుకులు దిన దిన గండంగా మార
‘గుడ్, సింపుల్ టాక్స్’ అంటూ కేంద్రప్రభుత్వం ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్’ (జీఎస్టీ) ప్రకటనల్లో హోరెత్తించింది. ఈ నినాదంలో ‘గుడ్’ కేవలం పెద్ద కంపెనీలు, చార్టర్డ్ అకౌంటెంట్లు, టాక్స్ లాయర్�
తాను నమ్మింది, తనకు ఆచారమైనది, తన గురు పరంపర ఇచ్చిన అవగాహన కు పరిమితమైన జీవనాన్ని గడిపేవారు ఎందరో ఉంటారు. వాళ్లు క్రమంగా ఆ పరిధిలో సంస్కారవంతులై నిర్భయంగా, సంతోషంగా, ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతారన్నది స�
‘నాకుఁన్ జెప్పరె వలపు నలుపో తెలుపో…’ అంటారు పదకవితా పితామహుడు అన్నమయ్య. అట్లా నలుపు తెలుపుల్లో కాదు గానీ, చాలా గ్రే ఏరియాల్లో, బిట్వీన్ ది లైన్స్లో చూడగలిగితే వలపు విలువ తెలుస్తది. వలపు అంటే ప్రేమ. ఇద�
‘దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్’ అన్నాడు గురజాడ. మనుష్యులంటే అందరూ వస్తారు. ముఖ్యంగా అధిక జనాభా కలిగి, అత్యంత వైవిధ్యంతో మెలిగే భారతదేశం లాంటి దేశంలో ఇది మరీ ఎక్కువ ప్రాముఖ్యం సంతరించుకుంటుం
వేల ఏండ్లుగా మన దేశానికి సహజ రక్షణ కవచంగా ఉన్న హిమాలయాలు.. పెరుగుతున్న పర్యావరణ సమస్యల కారణంగా బలహీనపడుతున్నాయి. అనేక హిమానీనదాలు కరిగిపోతున్నాయి. పొరుగునున్న చైనాతో ఉద్రిక్తతలు పెరగటమే కానీ తగ్గని పరి�
రాయండి పేజీలకు పేజీలు రాయండి పెద్ద పెద్ద అక్షరాలతో కమ్మకమ్మకు అవి కనబడాలి గొంతెత్తి చదివితే అవి చెవిచెవినా వినబడాలి.. కర్షకుడు రోడ్డుపై బైఠాయించాడు సైనికుడు రైలు పట్టాలపై రాళ్ళు రువ్వుతున్నాడు దేశ రాజ�
వీధులు లేని పట్టణం, కోశాగారం లేని రాజు, వ్యాపారం లేని వర్తకుడు, గురువు లేని జీవితం ఇవన్నీ ఒకే లాంటివి. గురువు ప్రాధాన్యం ఎంతటిదో ఈ వాక్యం తెలియజేస్తుంది. మనిషికి గురువు ఎందుకు అవసరం? జీవితం ఒక్కోసారి చాలా స
పెంచిన ప్రతీసారి దాదాపు రూ.50లకు తగ్గకుండా కేంద్రం భారం మోపుతున్నది. గతంలో మార్చి 22న సిలిండర్ ధర రూ.50 పెరిగింది. మళ్లీ మే 7న మరో 50 పెరగగా, మే 19న మాత్రం రూ.3.50 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.