కేంద్ర ఆర్థికమంత్రికి ఒక భారతీయ పౌరుడు ఫోన్ చేశాడు.
వారి సంభాషణ ఇలా జరిగింది.
పౌరుడు: మేడమ్! నేను 5 శాతం జీఎస్టీ చెల్లించి పాలు కొన్నా. కానీ, అవి విరిగిపోయాయి. నేను కట్టిన పన్ను వెనక్కి వస్తుందా?
మంత్రి: లేదు. పన్ను వెనక్కి రాదు. కానీ, విరిగిపోయిన ఆ పాల నుంచి పనీర్ చేసుకుంటే మాత్రం మీరు మరో 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగాకుండా, ఆ పాల నుంచి మజ్జిగ చేసుకుంటే 12 శాతం జీఎస్టీ చెల్లించాలి. దేశం కోసం, ధర్మం కోసం ఇది అవసరమని గుర్తుంచుకోండి.
భారత్ మాతా కీ జై!!!
(సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్ట్)