టైమ్ మిషిన్ లేదా? రాజంపేట సభలో చంద్రబాబు తన వేలుకున్న ఉంగరం చూపిస్తూ… ఇది వేలికి పెట్టుకుంటే నా శరీర పనితీరుపై ఎప్పటికప్పుడు నా ఫోన్కు సమాచారం పంపిస్తుందని వివరిస్తున్నారు. ఇంతలో ఒక కార్యకర్త లేచి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా, ప్రయోజనాత్మకంగా అమలుపరుస్తున్న నీటివనరుల వినియోగం అనేకవిధాలుగా ఉపయోగపడుతున్నది. సాగు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను తీర్చడం వంటివి రాష్ట్ర ప్రజల అనుభవంలో కనిపిస్
భారీ ఎగుమతుల కారణంగా ప్రపంచ మార్కెట్లో ధరలు పతన మైతే.. ఎగుమతి అయ్యే బియ్యం పరిమాణం బాగా పెరిగినా కూడా వచ్చే ఆదాయం (విదేశీ మారకద్రవ్యం) మాత్రం పెరగదు. అటువంటప్పుడు, బియ్యం ఎగుమతులపై నిషేధం విధించటం కన్నా 5-10 �
దేశంలోని ప్రతి పౌరుడు కేంద్ర, రాష్ట్ర సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద సమాచారాన్ని కోరవచ్చు. దానిలో తప్పేం లేదు. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని ఏ మేరకు అమలు చేస్తున్నది? అమలు చే�
గణపతి దేవుని కుమార్తెగా ఓరుగల్లును పాలించి కాకతీయుల కీర్తి ప్రతిష్టలను జగద్విఖ్యాతి గాంచిన ఆడబిడ్డ రుద్రమ్మ! ‘రుద్రదేవ మహారాజు’గా భారతదేశ తొలి మహిళా పాలకురాలై కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిన వీరనారి! అస్త�
గణపతి దేవుడు వేయించిన అభయ శాసనంలో ‘నా ప్రాణం కన్నా నా ప్రజల రక్షణే ముఖ్యం, ప్రజలే రాజుకు సంపద, వారిని జాగ్రత్తగా రక్షించుకోవాలి’ అని ఉన్నది. ఇది 1150 నుంచి 1323 వరకు దక్షిణ భారతదేశంలో సువిశాల ప్రాంతాన్ని పరిపాల
రాజకీయ నాయకులు అభివృద్ధి, సంక్షేమం పేరిట ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం సహజ ప్రక్రియ. అయితే చెప్పిన పనులు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చాలా కష్టమైన పని. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల దృష్ట
మతాల మధ్య చిచ్చు రేపైనా సరే.. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పగటికలలు కంటున్నది, కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే బీజేపీ ఇటీవల హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ �
ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఇద్దరి మధ్య కొట్లాట అనిపిస్తుంది మంటల్లో తగలబడుతున్నవి మనింటికి కోసుల దూరంగా అగుపిస్తుంది టీవీలో చూపించేది టీ కప్పులో తుఫాన్ అని నోరుజారిన విషగుళికలు వ్యక్తుల సొంత అభిప్ర�
బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీ సక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపి న సక్తః (భజగోవిందం) ఆదిశంకరులు రాసిన భజగోవింద స్తోత్రంలోని శ్లోకం ఇది. చింత అంటే తలపు. దుఃఖం అనే అర్థంలోనూ ఈ
పార్లమెంటులో సంఖ్యాబలం అధికారంలో ఒక రూపం మాత్రమే. అధికారం అనేది పౌర సమాజంలో, భావజాల రంగంలో, సంస్కృతిలో కూడా ఇమిడి ఉంటుంది. విస్తారమైన పౌర సమాజాన్ని బీజేపీ నియంత్రించలేకపోతున్నది. అదే ఆ పార్టీ అసహనానికి క�
‘యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ / ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి’- రథం ఏ విధంగానైతే ఒకే చక్రంతో నడవదో, కఠోర శ్రమ లేకుంటే లక్ష్యాన్ని సాధించలేము. అంకుర పరిశ్రమల రంగంలో తెలంగాణ రాష్ట్రం అంబరాన్�
దేశంలోని సహజ వనరుల లభ్యత, వాటి వినియోగం, మానవవనరులపై సీఎం కేసీఆర్ ఇటీవల చర్చకు లేవనెత్తారు. ముఖ్యంగా మన జలవనరులు ఏ విధంగా సముద్రం పాలవుతున్నాయో లెక్కలతో సహా వివరించారు. గత పాలకుల వైఫల్యాలను చూపెడుతూ ప్ర�
‘గురివింద గింజ తనకింది నలుపెరుగదన్నట్టు’గా ఉంది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తీరు. తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం,ఏర్పడి ఎనిమిదేండ్లే అవుతున్నది. అయినా ఇక్కడేమో అభివృద్ధి జరుగుతలేదన్నట్లు, ఇక్క�