రాజకీయ నాయకులు అభివృద్ధి, సంక్షేమం పేరిట ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం సహజ ప్రక్రియ. అయితే చెప్పిన పనులు చేయడం, ఇచ్చిన హామీలు నెరవేర్చడం చాలా కష్టమైన పని. అందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల దృష్ట
మతాల మధ్య చిచ్చు రేపైనా సరే.. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ పగటికలలు కంటున్నది, కుటిల ప్రయత్నాలు చేస్తున్నది. అందులో భాగంగానే బీజేపీ ఇటీవల హైదరాబాద్లో జాతీయ కార్యవర్గ �
ఇప్పుడు జరుగుతున్నది కేవలం ఇద్దరి మధ్య కొట్లాట అనిపిస్తుంది మంటల్లో తగలబడుతున్నవి మనింటికి కోసుల దూరంగా అగుపిస్తుంది టీవీలో చూపించేది టీ కప్పులో తుఫాన్ అని నోరుజారిన విషగుళికలు వ్యక్తుల సొంత అభిప్ర�
బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీ సక్తః వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపి న సక్తః (భజగోవిందం) ఆదిశంకరులు రాసిన భజగోవింద స్తోత్రంలోని శ్లోకం ఇది. చింత అంటే తలపు. దుఃఖం అనే అర్థంలోనూ ఈ
పార్లమెంటులో సంఖ్యాబలం అధికారంలో ఒక రూపం మాత్రమే. అధికారం అనేది పౌర సమాజంలో, భావజాల రంగంలో, సంస్కృతిలో కూడా ఇమిడి ఉంటుంది. విస్తారమైన పౌర సమాజాన్ని బీజేపీ నియంత్రించలేకపోతున్నది. అదే ఆ పార్టీ అసహనానికి క�
‘యథా హ్యేకేన చక్రేణ న రథస్య గతిర్భవేత్ / ఏవం పురుషకారేణ వినా దైవం న సిద్ధ్యతి’- రథం ఏ విధంగానైతే ఒకే చక్రంతో నడవదో, కఠోర శ్రమ లేకుంటే లక్ష్యాన్ని సాధించలేము. అంకుర పరిశ్రమల రంగంలో తెలంగాణ రాష్ట్రం అంబరాన్�
దేశంలోని సహజ వనరుల లభ్యత, వాటి వినియోగం, మానవవనరులపై సీఎం కేసీఆర్ ఇటీవల చర్చకు లేవనెత్తారు. ముఖ్యంగా మన జలవనరులు ఏ విధంగా సముద్రం పాలవుతున్నాయో లెక్కలతో సహా వివరించారు. గత పాలకుల వైఫల్యాలను చూపెడుతూ ప్ర�
‘గురివింద గింజ తనకింది నలుపెరుగదన్నట్టు’గా ఉంది బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల తీరు. తెలంగాణ కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం,ఏర్పడి ఎనిమిదేండ్లే అవుతున్నది. అయినా ఇక్కడేమో అభివృద్ధి జరుగుతలేదన్నట్లు, ఇక్క�
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్ (భగవద్గీత 2-54) భగవద్గీత తెలియజెప్పిన ప్రధాన విషయాల్లో ‘స్థితప్రజ్ఞత’ ఒకటి. దాన్ని గురించి అందరికీ వచ్చినట్లే అర్జునుడిక�
రాజులు మరణిస్తే చుక్కలు నేల రాలిపోవచ్చు కీర్తివంతుల పాలనా వారసత్వం చరిత్ర నిత్యం మోస్తూనే ఉంటది! ఏడు దశాబ్దాల కాలం కరిగినా కాకతీయ ప్రభువుల చరిత్ర తెలంగాణ ఎదలో నిలిచి అస్తిత్వ ఉద్యమానికి ఊపిర్లూదింది! మ�
రాష్ట్ర విభజన సమయంలో రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చినవాటిని కూడా మోదీ ప్రభుత్వం నెరవేర్చకపోవటానికి ఈర్ష్యాద్వేషాలే కారణం. బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలే
హస్తం పార్టీ… కమలం పాట తెలంగాణలో తమకు బ్రాండ్ అంబాసిడర్ల అవసరం లేదని బీజేపీ రాష్ట్ర నేతలు అంటున్నారు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు ఆ పని కాంగ్రెస్ సీనియర్లే చేసి పెడుతుండగా.. స్టార్ కాంపెయినర్�
అది 2006.. సెప్టెంబర్ 20. న్యూయార్క్లోని ఐక్యరాజ్యసమితి సమావేశంలో వెనెజువెలా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘ఆ దయ్యం తాలూకు దుర్వాసన ఇంకా ఉంది’ అని వ్యాఖ్యానించారు. ముందురోజు అక్క�
‘ముర్ము’ వెనుక మర్మం రాష్ట్రపతి అభ్యర్థిగా తొలిసారి గిరిజన సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది తామేనని బీజేపీ గొప్పలు చెప్పుకొంటున్నది. అందుకే తాము మారుమాట్లాడకుండా మద్దతు ప్రకటించినట్టు కొన్ని పార
ఒక జాతి జీవితంలో ఒకోసారి తీవ్రమైన పరీక్షా కాలం ఎదురవుతుంటుంది. అది ఆ జాతి కన్న కలలను, భవిష్యత్ లక్ష్యాలను పరీక్షకు నిలబెడుతుంది. అటువంటి క్లిష్ట స్థితిలో ఆ జాతి తగు వివేకంతో కూడిన నిర్ణయాలను సాహసోపేతంగ�