వ్యవసాయం, నీటి పారుదల, సంక్షేమం, మౌలిక వసతులు తదితర రంగాలు తెలంగాణ అస్తిత్వాన్ని నింపుకొని దేశవ్యాప్తం కావడానికి ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి పాలనలో మసకబారిన తెలంగాణ సంపద వన్నెదేరుతూ అంతర్జాతీయంగా గుర్త�
‘ప్రపంచ ఆకలి సూచీ-2021’లో 116 దేశాల జాబితాలో భారత్ 101వ స్థానాన్ని పొందింది. అలాగే అవినీతి సూచీలో 2014లో 70వ స్థానంలో నిలిచిన భారత్, 2021లో 85వ స్థానం పొందింది. ఇలా.. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో అన్ని సూచీల్లోనూ దిగజారింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టంలో సవరణలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆ సవరణల్లోని ప్రధానాంశాలు.. 1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వవద్దు. 2. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలి. 3. రాష్�
ఏం రాస్తున్నాం? ఎందుకు రాస్తున్నాం? అనే ప్రశ్నలు కవులు, రచయితలు వేసుకొని.. ఏది రాసినా స్పృహతో రాయాలి. సాహిత్య సృజన (రచన) ఒక సామాజిక బాధ్యత. అది గుర్తెరిగి చేసిన రచనలే నిలుస్తాయి. ఈ అర్థంలో తెలుగునేలపై గతంలో వ�
పుట్టిన ఊరుతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకో వటమే ‘నోస్టాల్జియా’. ఆ ఊరితో ఉన్న మర్చిపోలేని జ్ఞాపకాలు.. అభిమానాలే ‘డయస్పొరా’. ఈ రెండూ తెలంగాణ కవుల కవితల్లో బాగా ప్రతిబింబించాయి. ఇదే తెలంగాణ అస్తిత్వ వాదం�
నిశ్శబ్దంగా ఉన్న గదిలో రెండు శబ్దాలు వినిపిస్తున్నాయి ఒకటి క్షణాలని తడుముతున్న గుండె స్వరం రెండు వాటిని తరుముతున్న గడియారం గోడు మోసుకుంటూ సాగే హృదయం ఎంత ఏడ్చినా తీరని ఊట కన్నీళ్లు జీవిత కాలానికి సంచిక�
కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో పద్మనాయక వంశం ముఖ్యమైనది. వీరు రేచర్ల గోత్రోద్భవులు. అందుకే వీరిని రేచర్ల పద్మనాయకులుగా వ్యవహరిస్తున్నారు. కాకతీయులకు సామంతులుగా, ద�
చింతపట్ల సుదర్శన్ అనువాదం ‘శిలావిలాపం’, ‘రవీంద్రనాథ్ కథలు’ ఆవిష్కార సభ 2022, మే 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్�
పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆ
యాత్రలు.. పాదయాత్రలు ఓటరు దేవుళ్ల దర్శనాలకు బహురూపుల యాత్రలు! దేవుళ్లకు, భక్తులకు మధ్య అనుబంధమైనది ఓటు! దేవుడు పొగడ్తలకు పొంగిపోయి ఐదేండ్లకోసారి అనుగ్రహిస్తాడు! ఓటరు దేవుళ్ల ప్రాపకం పొందడానికి భక్తుల నా
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావుల�
ఈ శీర్షిక కొంచెం తీవ్రంగా అనిపిస్తుండవచ్చు కానీ, మొన్నటి కాంగ్రెస్ సభ ఆసాంతం చూసి ఉన్నవారు అర్థం చేసుకోగలరు ఈ తీవ్రత. అక్కడ మాట్లాడినవాళ్లలో ఒక్కడంటే ఒక్కడు ‘జై తెలంగాణ’ అనలేదు. ఒక్కనికీ తెలంగాణ ఆత్మ ల�