నిన్నటి స్వప్నమే నేడు సాకారం నేటి తెలంగాణ విజయమే రేపటికి స్ఫూర్తిదాయకం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి దివిటీ ఎత్తిన తెలంగాణ ప్రతి గుండెను తట్టిలేపిన స్ఫూర్తిమంత్రం నాటి వలసపాలకుల పాలనలో వట్టిపోయిన తెలం�
ఆయన సువిశాల భారతావనికి, 140 కోట్ల ప్రజానీకానికి ప్రధానమంత్రి. ఆయన తల్చుకుంటే దేశంలో ఏ ప్రాంతాన్నైనా, ఏ రాష్ర్టాన్నైనా, మొత్తంగా యావత్ దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించవచ్చు. అందుకు గల అధికారాలు రాజ్యాంగబద�
‘నేను మీ రాష్ర్టానికి వస్తే ముఖ్యమంత్రి రాలేదు.. ఎందుకో మీకు తెలుసా? మూఢనమ్మకం. ఔను నిజం. మూఢ నమ్మకమే.. నా ముఖం చూస్తే ఏలిన నాటి శని పట్టుకుంటుందని దేశమంతటా మూఢ నమ్మకం. అందుకే బెంగాల్ వెళ్తే దీదీ, హైదరాబాద్
వరంగల్, ఉదయ్పూర్ డిక్లరేషన్లను పక్కన పడేసి, తాజాగా రేవంత్రెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టు వినికిడి. ఈ మేరకు పీసీసీ అధ్యక్షులుగా కర్ణాటకకు గాలి జనార్దన్రెడ్డి, ఆంధ్రప్రద�
అధికారంలో ఉన్న వారు గడువు ముగియక ముందే శానససభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్తే ముందస్తు అంటారు. కానీ తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ముందస్తుకు వెళ్లే ప్రసక్తి లే�
రాష్ట్ర విభజన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి సీఎం కిరణ్కుమార్రెడ్డి ఇటీవల మళ్లీ తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో అడ్రస్ లేకుండా పోయిన కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి ఎవ
వ్యవసాయం, నీటి పారుదల, సంక్షేమం, మౌలిక వసతులు తదితర రంగాలు తెలంగాణ అస్తిత్వాన్ని నింపుకొని దేశవ్యాప్తం కావడానికి ఎదురు చూస్తున్నాయి. ఉమ్మడి పాలనలో మసకబారిన తెలంగాణ సంపద వన్నెదేరుతూ అంతర్జాతీయంగా గుర్త�
‘ప్రపంచ ఆకలి సూచీ-2021’లో 116 దేశాల జాబితాలో భారత్ 101వ స్థానాన్ని పొందింది. అలాగే అవినీతి సూచీలో 2014లో 70వ స్థానంలో నిలిచిన భారత్, 2021లో 85వ స్థానం పొందింది. ఇలా.. ఎనిమిదేండ్ల మోదీ పాలనలో అన్ని సూచీల్లోనూ దిగజారింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టంలో సవరణలు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఆ సవరణల్లోని ప్రధానాంశాలు.. 1. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వవద్దు. 2. వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టాలి. 3. రాష్�
ఏం రాస్తున్నాం? ఎందుకు రాస్తున్నాం? అనే ప్రశ్నలు కవులు, రచయితలు వేసుకొని.. ఏది రాసినా స్పృహతో రాయాలి. సాహిత్య సృజన (రచన) ఒక సామాజిక బాధ్యత. అది గుర్తెరిగి చేసిన రచనలే నిలుస్తాయి. ఈ అర్థంలో తెలుగునేలపై గతంలో వ�
పుట్టిన ఊరుతో తనకున్న జ్ఞాపకాలను నెమరువేసుకో వటమే ‘నోస్టాల్జియా’. ఆ ఊరితో ఉన్న మర్చిపోలేని జ్ఞాపకాలు.. అభిమానాలే ‘డయస్పొరా’. ఈ రెండూ తెలంగాణ కవుల కవితల్లో బాగా ప్రతిబింబించాయి. ఇదే తెలంగాణ అస్తిత్వ వాదం�
నిశ్శబ్దంగా ఉన్న గదిలో రెండు శబ్దాలు వినిపిస్తున్నాయి ఒకటి క్షణాలని తడుముతున్న గుండె స్వరం రెండు వాటిని తరుముతున్న గడియారం గోడు మోసుకుంటూ సాగే హృదయం ఎంత ఏడ్చినా తీరని ఊట కన్నీళ్లు జీవిత కాలానికి సంచిక�