కాకతీయ సామ్రాజ్య పతనానంతరం తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన రాజవంశాల్లో పద్మనాయక వంశం ముఖ్యమైనది. వీరు రేచర్ల గోత్రోద్భవులు. అందుకే వీరిని రేచర్ల పద్మనాయకులుగా వ్యవహరిస్తున్నారు. కాకతీయులకు సామంతులుగా, ద�
చింతపట్ల సుదర్శన్ అనువాదం ‘శిలావిలాపం’, ‘రవీంద్రనాథ్ కథలు’ ఆవిష్కార సభ 2022, మే 20న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది. డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి అధ్యక్�
పొరుగు దేశం శ్రీలంక పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనోద్యమం హింసాత్మకంగా మారి దేశవ్యాప్తంగా విస్తరించింది.పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నింగినంటిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఆ
యాత్రలు.. పాదయాత్రలు ఓటరు దేవుళ్ల దర్శనాలకు బహురూపుల యాత్రలు! దేవుళ్లకు, భక్తులకు మధ్య అనుబంధమైనది ఓటు! దేవుడు పొగడ్తలకు పొంగిపోయి ఐదేండ్లకోసారి అనుగ్రహిస్తాడు! ఓటరు దేవుళ్ల ప్రాపకం పొందడానికి భక్తుల నా
ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు నిర్వహించుకునే హక్కున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్న ‘రైతు సంఘర్షణ సభ’ అనే నినాదమే హాస్యాస్పదం. కాంగ్రెస్ పార్టీ పాలనా కాలంలో కరెంట్ కోతలెందుకు ఉన్నాయి? ఆకలి చావుల�
ఈ శీర్షిక కొంచెం తీవ్రంగా అనిపిస్తుండవచ్చు కానీ, మొన్నటి కాంగ్రెస్ సభ ఆసాంతం చూసి ఉన్నవారు అర్థం చేసుకోగలరు ఈ తీవ్రత. అక్కడ మాట్లాడినవాళ్లలో ఒక్కడంటే ఒక్కడు ‘జై తెలంగాణ’ అనలేదు. ఒక్కనికీ తెలంగాణ ఆత్మ ల�
సుమారు 350 ఏండ్లు పాలించిన వీళ్లు పెద్ద రాజ్యంగా ఎదగలేదు కానీ మహబూబాబాద్, ఖమ్మం జిల్లాలలోని గోదావరి పరీవాహక అటవీ ప్రాంతంలోనూ, నేటి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో విస్తరించి వేంగీ చాళుక్య రాజ్యానికీ, �
నాడు జలదృశ్యంలో ప్రస్థానం ప్రారంభం కాగానే మొదలైన అవమానాలు, విమర్శలే బాట చూపాయి.. నిన్న తిరుగులేని విజయంతో తెలంగాణ సాధించాం.. నేడు తెలంగాణ సుజల దృశ్యంలో విజయాలు, కీర్తి కిరీటాలతో ముందుకువెళ్తున్నాం. ఈ అభివ
సార్వత్రిక ఎన్నికలకు దాదాపు రెండేండ్ల సమయం ఉన్నది. తెలంగాణ నుంచి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్, తమిళనాడు నుంచి స్టాలిన్, కేరళ నుంచి పినరయి విజయన్, కర్ణాటకలో బసవరాజ్ బొమ్మై ఉత్తరాది రాష్ర్టాల కం�
‘భాష’ ఒక ప్రాంతానికి జీవం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో భాష, ఒక్కో యాసలుంటాయి. భిన్న సంప్రదాయాలు, భిన్న భాషలు, భిన్న సంస్కృతులు. ఇదే భారతదేశం, భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశం. కానీ.. స్వార్థ రాజకీయాల వల్ల ఇప్పుడు మన �
తెలంగాణ విద్యుత్ సంస్థల ప్రగతి సూచికలు తలసరి విద్యుత్తు వినియోగం;1,196 2,012 గుజరాత్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, కర్ణాటక, బీహార్, తమిళనాడు, రాజస్థాన్, ఏపీ వంటి రాష్ర్టాల్లో తీవ్ర విద్యుత్ సంక్షోభ�
రాష్ట్రంలో కాళేశ్వరం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల వల్ల నీటి సౌలభ్యం పెరిగింది. ఈ నేపథ్యంలో సంప్రదాయ వరి సాగు విధానం నుంచి లాభసాటి జలసేద్యానికి ఇక్కడి రైతాంగాన్ని సంసిద్ధులను చేయాలి. ముఖ్యంగా ‘ఆక్వాకల్చర్�
లింగాయత్ ధర్మ సృష్టికర్త అయిన మహాత్మా బసవేశ్వరుడు వీరశైవ సంప్రదాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మహనీయుడు. ఆయన గొప్ప మానవతావాది, సంఘ సంస్కర్త. కుల, వర్గ, వర్ణ వ్యవస్థను రూపుమాపడానికి క్రీ.శ.12వ శతాబ్దంలోనే �