తండ్రికి నలుగురు బిడ్డలున్నప్పుడు నాలుగు ముద్దలు సమానమే పంజాబు పెండ్లాం బిడ్డ తెలంగాణ సమితి బిడ్డనా? ఒకటే దేశం ఒకటే చట్టమైనప్పుడు ఈ ఏరు పందాల కథేందీ మామ కడుపునిండితే తలపొగరెక్కువన్నట్లు రాష్ర్టాలన్ని
నేడు సివిల్ సర్వీసుల దినోత్సవం 1947, ఏప్రిల్ 21న ఢిల్లీలోని మెట్కాఫ్ హౌజ్లో అఖిల భారత సర్వీసుల మొదటి ప్రొబెషనరీ అధికారులకు శిక్షణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్
‘కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వవచ్చు.. కానీ, తాను బీజేపీలో పనిచేసి గవర్నర్ పదవిని చేపడితే తప్పా’ అంటూ గవర్నర్ తమిళిసై ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలోనే సమాధానం
హిందుత్వం- హిందూ మతం ఒకటే అని చాలామంది భారతీయులకు తప్పుడు అభిప్రాయం ఉన్నది. హిందుత్వం వేరు, హిందూ మతం వేరని హిందుత్వ పద సృష్టికర్త వినాయక్ దామోదర్ సావర్కర్ తాను రచించిన ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’ (1
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఉంటున్నది. జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ఐటీ రంగంలో దేశంలోనే రాష్ర్టాన్న�
రైతు ఆరుగాలం శ్రమను అపహాస్యం చేసి, బక్కచిక్కిన బీదోడిపై ఉక్కుపాదమై తొక్కనీకి జూస్తున్నరు.. నూకలు తినుడు మాకు కొత్త కాదు, కొన్నేళ్ల దాకా అవే తిని బతికినం, కలో, గంజో తాగి బతుకీడ్చినం, ఇగో ఇప్పుడు ఉడుకుడుకు బు
రాజ్యాంగ నిర్మాతగా, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడుగానే బీ ఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి తెలుసు. కానీ, ఆయన తన కాలం నాటి గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు. ఆర్థికరంగం, దాని సమస్యలు, పరిష్కా�
(కేరళలో జరిగిన సీపీఎం 23వ మహా సభలకు అతిథిగా హాజరైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రసంగంలోని ముఖ్యంశాలు..)మన రాజ్యాంగ నిర్మాతలు ఏకీకృత, ఏకశిలా ప్రభుత్వాన్ని సృష్టించలేదు. అధికారాలు, బాధ్యతలను మూడు వ�
ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్లుంది కేంద్రంలోని బీజేపీ సర్కార్ వ్యవహారం. మహిళా సాధికారతకు సంబంధించి అనేక దేశీయ, అంతర్జాతీయ నివేదికల్లో భారతీయ మహిళల పరిస్థితి కనిష్ఠ ర్యాంకుల్లో కునారిల్లుత�
‘పిట్ట బెదిరిచ్చి బట్టపేగు ఎత్తుకపోయిందట..’! మోదీ ప్రభుత్వ పనితీరు గూడ అట్లనే ఉంది. పంట కొనాల్సింది కేంద్రమే, కానీ తెలంగాణ మీద కక్షతో కొనబోమని మొండికేసింది. పల్లె నుంచి ఢిల్లీ దాక ధర్నాలు చేసి నినదించినా �
తెలంగాణ ప్రజలది కల్మషం లేని మనసు. అక్కున చేర్చుకునే ఆప్యాయత కలిగిన గుణం. ఆత్మగౌరవాన్ని ప్రాణపదంగా భావిస్తారు. దానికి భంగం కలిగిస్తే ఎంతకైనా తెగించి పోరాడుతారు. అట్లాగే ఎవరైనా తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయి
‘రెండు ప్రభుత్వాలు ఒకదానికొకటి లోబడి పనిచేసే సంస్థలు కావు, దేనికవే స్వతంత్రమైనవి. కాబట్టి ఒకదాని మీద ఒకటి పెత్తనం చేయడం కాదు, పరస్పర సహకారంతో పనిచేయాలి. మన రాజ్యాంగం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, అస్తిత్వం, భాషా సం స్కృతుల రక్షణకు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగపరంగా దోహదపడింది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ర్టాలు భాగస్వామ్యం కావటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్-3
అంబేద్కర్ అంటే సమాజంలో నిమ్నవర్గాలకే నాయకుడన్న తప్పుడు, సంకుచిత భావన ఉన్నది. భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న, సామాజిక అసమానతలను రూపుమాపడానికి కృషిచేసిన జాతీయ నేత అంబేద్కర్. ఏండ్ల తరబడి సాగుతున్న మ�
ప్రజాస్వామ్యం అంటే ఒక ప్రభుత్వ రూపం మాత్ర మే కాదని, ప్రభుత్వం అంటే పెత్తనం చెలాయించే ఒక సాధనం కాదని, సకల మానవ సంబంధాలను అది ప్రతిఫలించాలని అంబేద్కర్ పేర్కొన్నారు. భూమిని, ఇతర కీలకమైన పరిశ్రమలను జాతీయం చే