ఉగాది అనగానే.. లేత మావిళ్లు, వేప పూతలు, కోయిల రాగాలు, ఆమని శోభలు! తెలుగువారి ప్రత్యేక పండుగకు పరవశించిన ప్రకృతి ప్రసాదించే వరాలు ఇవి. ఈ వసంత సంతసానికి పద్యాల తోరణం కట్టి సాదరంగా ఆహ్వానం పలికారు శతావధాని జీఎ�
కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కొన్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ ఒక్కసారి ఆవులించి.. తెలంగాణ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర రైతుల తరఫున ఒక ట్వీట్ చేద్దామని భావించినట్లున్నారు. రాష్ట్రంలో తమ పార్టీ వా�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే పవర్ కట్లు, కంపెనీలు మూత పడతయి అన్నవాళ్లు.. ఇప్పుడు తెలంగాణ పెట్టుబడులకు అనువైన ప్రదేశమని, అనుకూల ప్రాంతమని కొనియాడుతున్నరు. శాంతి భద్రతలుండవు, అభివృద్ధి అసలే ముందుకుసా
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లుగా ఉద్యోగ ప్రకటనలు రాలేదని ఇన్నాళ్లుగా గొడవ చేసినవారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయగానే వారి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లుగా ప్రవర్తిస్తున్నారు.
జీవి అంటే జీవనేచ్ఛ! తన ఉనికిని కొనసాగించాలన్న కోరిక. ఒక వైరస్ అణువు నుంచి మానవుడి వరకూ, మానవుడి నుంచి దైవం వరకు ఉండే సమాన లక్షణం. ఈ సమాన లక్షణానికి ఆధారం.. శుద్ధచైతన్యంలో కలిగే ‘అహం’ భావం. అంటే ‘నేను’ అనే భా�
Electricity | మానవ దైనందిన జీవితంతో పెనవేసుకుపోయిన అత్యంత కీలక అంశం విద్యుత్తు. కరెంటు సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా జన ప్రవాహం ఎక్కడికక్కడ స్తంభించిపోయేంతగా విద్యుత్ అవసరాలు పెరిగిపోయాయి. అంతటి ప్రాధాన్యం �
జానపద సాహిత్యం జీవితమంత విశాలమైనది. జానపద విఙ్ఞానంలో చేరని విషయమంటూ ఏదీ లేదు. లోక వ్యవహారంలోని ప్రతి అంశాన్ని జానపద సాహత్యం స్పృశిస్తుంది. మానవ సంస్కృతిలో శిష్ట సంస్కృతిని వేరు చేస్తే మిగిలినదంతా జానపద
(1966లో శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో కాళోజీ చదవిన గేయం .. కొన్ని భాగాలు.) (కాళోజీ వాళ్ల కులదైవం బీదర్లో ఉన్న ఝర్ణీ నరసింహస్వామి. ‘హేతువాద’ అనే పద�
సాహిత్య విమర్శలో కూడా విరసం కొత్త పుంతలు, పంథాలను ప్రవేశ పెట్టింది. ఒక రకంగా సాహిత్య రంగంలో త్రిపురనేని మధుసూదనరావు, కేవీఆర్, కోకు తదితరులు ‘సాహిత్యంలో వర్గపోరాట’మే చేశామని చెప్పుకొన్నారు. రూపవాదాన్ని,
నా హృదయంలో నా ప్రాణంలో… ఇంకా కొన్ని గాయాలు పట్టడానికి, కొంత జాగా చేసి వుంచాను! ఎవరికి తెలుసు నవ్వుతూనే, నవ్విస్తూనే నేను ఇవ్వడం ఇష్టం లేక… ఎవరైనా ‘ఖంజర్’ విసురుతారేమో?! గుండెమీద బరువుంది తలమీద బరువుం
రుద్రమంత్రి కొడుకు కాటయ, కాటయ కొడుకు పసాయిత, అతని కొడుకు వీరపసాయిత. ఇతడు ధైర్యంలో విక్రమార్కుడిగా, దానగుణంలో కర్ణుడు. ఈ వీర పసాయిత కింద పనిచేసేవాడు సోమమంత్రి. ఈయన వేయించిన ఈ శాసనం చాలా విశేషమైనది. సోమమంత్ర�
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం... ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరు�
‘నీళ్లు-నిధులు-నియామకాలు’ నినాదమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆవిర్భావం నుంచి నిబద్ధతతో, బంగారు తెలంగాణే లక్ష్యంగా రాజకీయ దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. నీళ్ల
పాలకులకు విజన్ (దూరదృష్టి) ఉంటే ప్రజలకు సుదీర్ఘకాలం మేలు జరుగుతుంది. చరిత్రలో ఎంతోమంది నాయకులు దీన్ని నిరూపించారు. తెలంగాణ సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ దిశగానే పయనిస్తున్నారు. రాష్ట్ర సర్వతో