సాహిత్య విమర్శలో కూడా విరసం కొత్త పుంతలు, పంథాలను ప్రవేశ పెట్టింది. ఒక రకంగా సాహిత్య రంగంలో త్రిపురనేని మధుసూదనరావు, కేవీఆర్, కోకు తదితరులు ‘సాహిత్యంలో వర్గపోరాట’మే చేశామని చెప్పుకొన్నారు. రూపవాదాన్ని,
నా హృదయంలో నా ప్రాణంలో… ఇంకా కొన్ని గాయాలు పట్టడానికి, కొంత జాగా చేసి వుంచాను! ఎవరికి తెలుసు నవ్వుతూనే, నవ్విస్తూనే నేను ఇవ్వడం ఇష్టం లేక… ఎవరైనా ‘ఖంజర్’ విసురుతారేమో?! గుండెమీద బరువుంది తలమీద బరువుం
రుద్రమంత్రి కొడుకు కాటయ, కాటయ కొడుకు పసాయిత, అతని కొడుకు వీరపసాయిత. ఇతడు ధైర్యంలో విక్రమార్కుడిగా, దానగుణంలో కర్ణుడు. ఈ వీర పసాయిత కింద పనిచేసేవాడు సోమమంత్రి. ఈయన వేయించిన ఈ శాసనం చాలా విశేషమైనది. సోమమంత్ర�
ఎల్లప్పుడు ఇతరులను నిందించటంలో ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం, తాను చేయవలసిన పనులను పట్టించుకోక పోవడం, మంచివారియెడల ద్వేషభావము కలిగియుండటం... ఈ మూడు లక్షణాలు ప్రతివ్యక్తికి ప్రమాదకరం. కాబట్టి ఎవరైనా ఇతరు�
‘నీళ్లు-నిధులు-నియామకాలు’ నినాదమే ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఆవిర్భావం నుంచి నిబద్ధతతో, బంగారు తెలంగాణే లక్ష్యంగా రాజకీయ దార్శనికతతో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగిస్తున్నారు. నీళ్ల
పాలకులకు విజన్ (దూరదృష్టి) ఉంటే ప్రజలకు సుదీర్ఘకాలం మేలు జరుగుతుంది. చరిత్రలో ఎంతోమంది నాయకులు దీన్ని నిరూపించారు. తెలంగాణ సాధన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ దిశగానే పయనిస్తున్నారు. రాష్ట్ర సర్వతో
‘తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారా..?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని యావత్ తెలంగాణ సమాజం సూటిగా అడుగుతున్నది. ‘ప్రభుత్వాన్ని మెడలు వంచి వడ్లు కొనిపిస్తా’నని బండి సంజయ్ ప్ర�
‘డబుల్ ఇంజిన్ గ్రోత్’.. బీజేపీ నాయకుల నోట తరచూ వింటున్న రాజ్యాంగ విరుద్ధ సాంకేతిక లోపంతో కూడుకున్న మాట. ఇది భారత రాజ్యాంగంపై అవగాహన ఉన్న ప్రతీ వ్యక్తికి తెలుసు. రాజ్యాంగంలోని ఆర్టికల్-245 నుంచి 255 వరకు �
ఒకనాటి దిక్కులేని తెలంగాణ నేడు దేశానికే దిక్సూచిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలయ్యేలా ఉద్యమించాలని వివిధ రాష్ర్టాలకు చెందిన 30కిపైగా రైతుసంఘాలు నిర్ణయి
పంజాబ్ రాష్ట్రం యాసంగి, వానకాలాల్లో పండించే వరి, గోధుమలను కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నది. రబీలో పండించే తెలంగాణ వడ్లను మాత్రం సేకరించబోమని కరాఖండిగా చెప్తున్నది. ఏమిటీ వివక్ష? రాష్ట్రం ఏర్పడిన తర్వాత
దేశ సరిహద్దులను రక్షించటమే కాదు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజలను కాపాడటానికి కూడా మన సైనికులు ముందుంటారు. అందుకే సైన్యం సేవాస్ఫూర్తిని చూసి గర్విస్తాం. కానీ మారుతున్న సామాజిక పరిస్థితుల నేపథ
శ్రీకృష్ణుడు అనగానే భగవద్గీతను బోధించి యుద్ధం చేయడమే ప్రధానమని, ఫలాన్ని ఆశించకుండా కర్మ చేయాలని అర్జునుడి వెన్నుతట్టిన సన్నివేశమే ఎక్కువగా గుర్తుకువస్తుంది. కానీ, అదే శ్రీకృష్ణుడు ఒకానొక సమయంలో యుద్ధ�