కాషాయం కాదంటే.. దేశ ద్రోహి కిందే లెక్క నల్ల బట్టలు కప్పుకొంటేనే.. మత స్వేచ్ఛ ఉన్నట్లు అంట దేశం నిండా ఇప్పుడు రంగుల విభజన.. ధర్మం అంటే ఒకే రంగు కాదంటే దేవుడిని ధిక్కరించినట్లే రెచ్చగొట్టే రంగు ఒకటి ఎప్పుడూ మ�
దేశంలో గత మూడు దశాబ్దాలుగా 4 లక్షల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సంస్థాగత అప్పులు లభించక పోవడంతో వీళ్లు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. దీంతో వడ్డీ భారం ఎక్కువై, వారి వేధింపులు తాళల�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత ఏడాది నుంచి ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక, ఉన్నత విద్యా కోర్సులన్నింటినీ రాష్ర్టాల ప్రాంతీయ భాషల్లోనే విద్యా బోధన చేయటం కోసం ఆయా బోధనా అంశాలన్నింటినీ ఆ రాష్ట్ర భాషల్లోకి అన�
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్ గణనీయమైన ప్రగతి సాధించిన రంగం ‘రుణాలు’. మన్మోహన్ హయాం కన్నా అనేక రెట్లు అప్పులు పెరిగాయి. ఇవి ఏటా పెరుగుతున్నవి. రుణగ్రస్థ భారత్గా దేశం మిగిలిపోయింది. ఈ అప్పుల వల్�
సృష్టి సమస్థితిలో ఉండటానికి ప్రధాన కారణం పంచభూతాలే! భూ మండలాన్ని ఆవరించి ఉన్న పంచభూతాలు మనిషి జీవితం సజావుగా సాగేందుకు దోహదం చేస్తున్నాయి. శరీరం లోపల, బయట (ప్రకృతి రూపంలో) కూడా పంచభూతాలు తమ కర్తవ్యాన్ని న
(ముస్లిం మహిళలు ధరించే తలగుడ్డ) ధారణపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించటం లేదు. మతం, సంస్కృతితో ముడిపడి ఉన్న సున్నితాంశమైన వస్త్రధారణపై కోర్టు తీర్పు దేశ వ్యాప్తంగా
ప్రధాని మోదీ ఇటీవల పార్లమెంట్లో మాట్లాడుతూ ‘పార్లమెంట్ దర్వాజలు మూసి తెలంగాణ బిల్లు అమోదించుకున్నార’ని అసంబద్ధమైన వాదన తెరపైకి తెచ్చారు. ్ల ప్రధానికి తెలంగాణపై మదిలో ఎక్కడో వ్యతిరేక భావం ఉన్నదనే సం�