ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనమైన ఆలయ నిర్మాణాలు, యాగ క్రతువుల గురించి చర్చ చాలా జరుగుతున్నది. క్రతువుల కాలంలో దానిని ప్రధానంగా మతానికి అంటగట్టారు. ఆలయాల కాలానికి రాష్ట్రంలో బీజేపీ హడావుడి కొంత పెరిగినందున, ఆ �
పంటలకు ఉన్న ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయ విధానం అసంబద్ధంగా ఉన్నది. ద్రవ్యోల్బణంపై ఆధారపడి కనీస మద్దతు ధర నిర్ణయించటమే రైతులకు ఆదాయ భద్రత కలిగిస్తుంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రం రైతులను మార్�
‘వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో భాషా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు దే�
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�
2009 నుంచి తిరువనంతపురం ఎంపీగా వరుసగా ఎన్నికవుతున్న శశిథరూర్ను నేను ఒక ఎంపీగా కంటే ఒక విద్యాధికుడైన రచయితగానే ఎక్కువగా ఇష్టపడతాను. థరూర్ ఇంగ్లిష్లో మాట్లాడితే తప్పనిసరిగా కొన్ని కొత్తపదాలను వింటాం. అ�
గవర్నర్ తమిళిసై తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. గవర్నర్ వెళ్లి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్�
బీజేపీలోనూ టిక్కెట్ల లొల్లి షురువైంది. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి చిర్రెత్తుకొచ్చింది. తనకు తెలియకుండా టిక్కెట్లు ఎట�
ఎవరి మీద కోపం వచ్చినా ఐటీ, ఈడీ, సీబీఐల దాడులా? మరి గింతన్యాయమా? అని ఎవరైనా వాపోతే బీజేపీ అంటే గిట్టనివాళ్లు అట్లాగే మాట్లాడుతారనుకుంటారు. కానీ ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయానా ఒక కేంద్ర మంత్రి గారే సెలవు ఇచ్చ�
యోగ సాధనకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే ఎనిమిది అంగాలతో కూడిన అష్టాంగ యోగ మార్గాన్ని రూపొందించాడు పతంజలి మహర్షి. యమ, నియమాలు రెండూ వ్యక్తిగత క్రమశిక్షణకు, మానసిక శాంతికి, ఆధ్యా�
‘రైతులు పేదరికం నుంచి విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్య్రం’ అని మహాత్మా గాంధీ చెప్పారు. రైతులు కండ్లు తెరిచిన నాడు, తమ దుస్థితికి తమ దురదృష్టం కారణం కాదని తెలుసుకున్న నాడు, రాజ్యాంగ రాజ్యాంగేతర మార్గాల �
ఇండియా గేట్ దగ్గర ఓ పెద్దాయన సమోసాలు అమ్ముతున్నాడు. అతని వయసు డెబ్బైకి ఇటుగానే ఉంటుంది. అతని పేరు దిలీప్ పండిత్. 1990లో కశ్మీర్ నుంచి శరణార్థిగా ఢిల్లీకి వచ్చాడు. ఆనాటికి ఆయన వయసు 52 ఏండ్లు. ‘కశ్మీర్ నుంచ�
సుదీర్ఘకాలం కొనసాగిన ఏకపక్ష, నియంతృత్వ, అపరిపక్వ రాజకీయాలకు నిదర్శనం పాకిస్థాన్, శ్రీలంక సంక్షోభాలు. ఒక దేశంగా ఏర్పాటైన నాటినుంచీ నేటివరకూ పాకిస్థాన్లో ఏ పౌర ప్రభుత్వమూ ఐదేండ్లపాటు అధికారంలో లేదంటే �