బీజేపీలోనూ టిక్కెట్ల లొల్లి షురువైంది. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి చిర్రెత్తుకొచ్చింది. తనకు తెలియకుండా టిక్కెట్లు ఎట�
ఎవరి మీద కోపం వచ్చినా ఐటీ, ఈడీ, సీబీఐల దాడులా? మరి గింతన్యాయమా? అని ఎవరైనా వాపోతే బీజేపీ అంటే గిట్టనివాళ్లు అట్లాగే మాట్లాడుతారనుకుంటారు. కానీ ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయానా ఒక కేంద్ర మంత్రి గారే సెలవు ఇచ్చ�
యోగ సాధనకు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే ఎనిమిది అంగాలతో కూడిన అష్టాంగ యోగ మార్గాన్ని రూపొందించాడు పతంజలి మహర్షి. యమ, నియమాలు రెండూ వ్యక్తిగత క్రమశిక్షణకు, మానసిక శాంతికి, ఆధ్యా�
‘రైతులు పేదరికం నుంచి విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్య్రం’ అని మహాత్మా గాంధీ చెప్పారు. రైతులు కండ్లు తెరిచిన నాడు, తమ దుస్థితికి తమ దురదృష్టం కారణం కాదని తెలుసుకున్న నాడు, రాజ్యాంగ రాజ్యాంగేతర మార్గాల �
ఇండియా గేట్ దగ్గర ఓ పెద్దాయన సమోసాలు అమ్ముతున్నాడు. అతని వయసు డెబ్బైకి ఇటుగానే ఉంటుంది. అతని పేరు దిలీప్ పండిత్. 1990లో కశ్మీర్ నుంచి శరణార్థిగా ఢిల్లీకి వచ్చాడు. ఆనాటికి ఆయన వయసు 52 ఏండ్లు. ‘కశ్మీర్ నుంచ�
సుదీర్ఘకాలం కొనసాగిన ఏకపక్ష, నియంతృత్వ, అపరిపక్వ రాజకీయాలకు నిదర్శనం పాకిస్థాన్, శ్రీలంక సంక్షోభాలు. ఒక దేశంగా ఏర్పాటైన నాటినుంచీ నేటివరకూ పాకిస్థాన్లో ఏ పౌర ప్రభుత్వమూ ఐదేండ్లపాటు అధికారంలో లేదంటే �
మతం మానసికమైనది. మార్పు మౌలికమైనది.ఉద్వేగం వల్లనో, ఉద్రేకం వల్లనో మనసుపై కలిగే ప్రభావాన్ని,ఆ ప్రభావంలో తీసుకునే నిర్ణయాన్ని, దాని పర్యవసానాన్నిగణించడానికి నిర్దిష్ట పరామితులుండవు. కానీ భౌతికమైన మార్పు
యుగ, ఆది పదాల కలయికే యుగాది. అదే ఉగాది. నూతన యుగాదికి నాంది తిథి ఉగాది పర్వదినం. ‘ఉగస్య ఆది’- ఉగాది అని కూడా కొందరు నిర్వచిస్తారు. ఉగ అంటే నక్షత్ర గమనం, జన్మ, ఆయుష్షు అని అర్థాలున్నాయి. వీటన్నిటికి ఆది.. ఉగాది. జ
మీరేం మాకేం అ ఆలు నేర్పాల్సిన అవసరం లేదు! మీరు మాకేంఅన్నప్రాశన చేయాల్సిన పనిలేదు! మేమేం అంబాడటం లేదు మేమేం అడుక్కు తినటం లేదు మా గంజే మాకు తీర్థం మా గట్కే మాకు ప్రసాదం! ఎవరి అలవాటు వాళ్ళది ఎవరి ఇలవేల్పు వాళ
లొట్టి కల్లు, ముంత నీరా, నాలుగు సీకులు, డొప్పెడు నల్లా, వారాకు నాలుగు మోత్కాకులు (వారాకు). ఇది ఏ కల్లు మండువలోనో వినిపించే మాటలు కాదు. ఆన్లైన్లో కల్లు ఆర్డర్ చేస్తే ప్యాకేజీలో ఎంచుకోబోయే మెనూలో కనిపించే �
ఇదిగో రాజీనామా… అదిగో రాజీనామంటూ ఏడాదిన్నర నుంచి ఊరిస్తున్న జగ్గారెడ్డి కథ చివరికి నాన్నా పులి వచ్చేలా తయారైంది. పార్టీ అధిష్టానం కూడా ఆయన్ను లైట్గా తీసుకుంది. రాహుల్గాంధీతో భేటీకి టీపీసీసీ బాధ్యు�
వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ చేసిన హెచ్చరికకు బీజేపీ నాయకులు బాగానే స్పందించినట్టుఉన్నారు. ఎందుకంటే ఆ పార్టీ నేతలు ఎవర్ని చూసిన�