తెలంగాణ ప్రజలది కల్మషం లేని మనసు. అక్కున చేర్చుకునే ఆప్యాయత కలిగిన గుణం. ఆత్మగౌరవాన్ని ప్రాణపదంగా భావిస్తారు. దానికి భంగం కలిగిస్తే ఎంతకైనా తెగించి పోరాడుతారు. అట్లాగే ఎవరైనా తెలంగాణ మీద ఆధిపత్యం చెలాయి
‘రెండు ప్రభుత్వాలు ఒకదానికొకటి లోబడి పనిచేసే సంస్థలు కావు, దేనికవే స్వతంత్రమైనవి. కాబట్టి ఒకదాని మీద ఒకటి పెత్తనం చేయడం కాదు, పరస్పర సహకారంతో పనిచేయాలి. మన రాజ్యాంగం ప్రకారం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు, అస్తిత్వం, భాషా సం స్కృతుల రక్షణకు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రచించిన రాజ్యాంగపరంగా దోహదపడింది. ఫెడరల్ వ్యవస్థలో రాష్ర్టాలు భాగస్వామ్యం కావటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్-3
అంబేద్కర్ అంటే సమాజంలో నిమ్నవర్గాలకే నాయకుడన్న తప్పుడు, సంకుచిత భావన ఉన్నది. భారతీయ సమాజాన్ని పట్టి పీడిస్తున్న, సామాజిక అసమానతలను రూపుమాపడానికి కృషిచేసిన జాతీయ నేత అంబేద్కర్. ఏండ్ల తరబడి సాగుతున్న మ�
ప్రజాస్వామ్యం అంటే ఒక ప్రభుత్వ రూపం మాత్ర మే కాదని, ప్రభుత్వం అంటే పెత్తనం చెలాయించే ఒక సాధనం కాదని, సకల మానవ సంబంధాలను అది ప్రతిఫలించాలని అంబేద్కర్ పేర్కొన్నారు. భూమిని, ఇతర కీలకమైన పరిశ్రమలను జాతీయం చే
ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనమైన ఆలయ నిర్మాణాలు, యాగ క్రతువుల గురించి చర్చ చాలా జరుగుతున్నది. క్రతువుల కాలంలో దానిని ప్రధానంగా మతానికి అంటగట్టారు. ఆలయాల కాలానికి రాష్ట్రంలో బీజేపీ హడావుడి కొంత పెరిగినందున, ఆ �
పంటలకు ఉన్న ప్రస్తుత కనీస మద్దతు ధర నిర్ణయ విధానం అసంబద్ధంగా ఉన్నది. ద్రవ్యోల్బణంపై ఆధారపడి కనీస మద్దతు ధర నిర్ణయించటమే రైతులకు ఆదాయ భద్రత కలిగిస్తుంది. ఈ విషయాన్ని పట్టించుకోకుండా కేంద్రం రైతులను మార్�
‘వేర్వేరు రాష్ర్టాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు తప్పకుండా హిందీలోనే మాట్లాడాలి’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు దేశంలో భాషా వివాదాన్ని సృష్టిస్తున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలు దే�
‘తెలంగాణ ప్రాంతాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వన’ని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి తెలంగాణ ప్రజలను ఎంతగా అవమానించాడో.. అలాగే.. ‘తెలంగాణ ప్రజలతో నూకలు తినిపించండ’ని బీజేపీ కేంద�
2009 నుంచి తిరువనంతపురం ఎంపీగా వరుసగా ఎన్నికవుతున్న శశిథరూర్ను నేను ఒక ఎంపీగా కంటే ఒక విద్యాధికుడైన రచయితగానే ఎక్కువగా ఇష్టపడతాను. థరూర్ ఇంగ్లిష్లో మాట్లాడితే తప్పనిసరిగా కొన్ని కొత్తపదాలను వింటాం. అ�
గవర్నర్ తమిళిసై తీరు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ విమర్శించారు. గవర్నర్ వెళ్లి కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం ముమ్మాటికీ రాజ్�
బీజేపీలోనూ టిక్కెట్ల లొల్లి షురువైంది. ఎవరికి వారే వచ్చే ఎన్నికల్లో తామే అభ్యర్థులమని ప్రచారం చేసుకుంటున్నారు. దీంతో పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్కి చిర్రెత్తుకొచ్చింది. తనకు తెలియకుండా టిక్కెట్లు ఎట�
ఎవరి మీద కోపం వచ్చినా ఐటీ, ఈడీ, సీబీఐల దాడులా? మరి గింతన్యాయమా? అని ఎవరైనా వాపోతే బీజేపీ అంటే గిట్టనివాళ్లు అట్లాగే మాట్లాడుతారనుకుంటారు. కానీ ఈ మాటలన్నది ఎవరో కాదు, స్వయానా ఒక కేంద్ర మంత్రి గారే సెలవు ఇచ్చ�