భారత సమాజంలో వర్గ దోపిడితోపాటు కుల పీడన కూడా కొనసాగుతున్నది. అందుకే శ్రామిక కులాలు శ్రమ దోపిడికి, కుల వివక్షకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోంచే అణచివేతలకు, అసమానతలకు వ్యతిరేకంగా కులనిర్మూలన కోసం కుల సంఘాలు
ఇప్పుడు ‘గోల్మాల్ గుజరాత్’ మోడల్ కాదు ‘గోల్డెన్ తెలంగాణ మోడల్’ దేశవ్యాప్తం కావాలి ‘ Agriculture is our culture’ అని ఘనంగా చెప్పుకునే దేశంలో 13 నెలల పాటు రైతులు నిరసనోద్యమం చేయాల్సి వచ్చింది. దేశమంతా ఒకే ‘ప్రొక్�
ఒకప్పుడు హైదరాబాదులో భూమి కనిపిస్తే కబ్జా. ఒక సందర్భంలో ఒక ఎమ్మెల్యే అన్న మాటలు ఇంకా గుర్తున్నాయి. మా డాక్టర్ మిత్రుడి ప్లాట్ను ఒక కార్పొరేటర్ కబ్జా చేస్తే, ఆ ప్రాంత ఎమ్మెల్యేను సంప్రదించాం. ‘డాక్టర్�
ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే తెలంగాణ అవతరణకు దారితీసింది. ఉద్యమ నేత కేసీఆర్ తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి అయ్యారు. ఉద్యమ సమయంలో చెప్పుకున్న సమస్యలన్నీ ఒక్కొక్కటిగా తీరిపోయాయి. కలగన్న పచ్చన
జాతి మూలుగులే ఉద్యమశ్వాసలు జాతి జనుల కలల అడుగులే దీర్ఘయాత్రలు కొత్త పాఠాల కాలానికి కవాతులు ఏప్రిల్ 27 ప్రపంచానికి ఒక తేదీ కానీ తెలంగాణకు… అది మరువరాని రోజు మరువలేని రోజు చరిత్రే ఇష్టంగా తన చరిత్ర రాసుక
మన దేశానికి ఎరువులు ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ కూడా ఉన్నాయి. ఇవి రెండూ ఇప్పుడు యుద్ధంలో మునిగి ఉండటంతో రాబోయే వానకాలం సీజన్లో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంటాయా అనే అనిశ్చితి నెలకొన్న
వేములవాడ చాళుక్యుల కాలం యుద్ధాలకు,ఎదుగుతున్న తెలుగు, కన్నడ సాహిత్యానికి, జైన ప్రాభవానికి, సమాజంలో మారుతున్న వర్ణ (కుల) వ్యవస్థకు సాక్షి. ఈ కాలంలో తెలంగాణలో ఒక భాగం నేరుగా రాష్ట్రకూట పాలనలో ఉంటే, కరీంనగర్,
విజ్జన్న పహిల్వాన్ హైదరాబాద్లోని గతకాలపు వస్తాదులలో రామయ్య ఒకరు. ఆయన ఎందరికో తర్ఫీదును ఇవ్వడమే కాకుండా తన పిల్లలను కూడా అదే రంగంలోకి దింపారు. దండ్రి వారసత్వాన్ని నిజాయితీగా, నిష్ఠగా కొనసాగించారు బొల�
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ‘కృతజ్ఞత సభ’ పేరుతో ఇటీవల ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1658 కోట్ల వ్యయంతో చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడంతో పాటు ఇతర హామీలను నెరవేర్చిందన్�
భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. దేశ న్యాయవ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. ఆ అత్యున్నత పదవిని చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే తీర్పుల�
దాదాపు ఆరు దశాబ్దాలుగా వివిధ సామాజిక, సారస్వత, సాంస్కృతిక, చారిత్రక, స్వాతంత్య్ర, జాతీయోద్యమ అంశాలపై, జాతీయ నాయకుల జీవిత విశేషాలపై సాధికారికంగా వ్యాఖ్యానిస్తూ రచనలు చేసిన సృజనశీలి, కాలమిస్ట్, జర్నలిస్ట�
తెగువకు, తెలివికే కాదు నడవాల్సిన తొవ్వను వెతుక్కోవడంలో కూడా తెలంగాణ యువతది ప్రగతిశీల దృక్పథమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తన ప్రాంతాన్నే కాదు, ఈ దేశాన్ని నూతన దారుల్లో నడిపించే ప్రయత్నం చేసిన నాయకత్వాల �
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది. గురునానక్, అమిటీ, సీఐఐ, ఎంఎన్ఆర్ ఫార్మా, కావేరి వ్యవసాయ, ఎన్ఐసీఎంఏఆర్ వర్సిటీలు ఏర్పాటుకానున్నాయి. వీటితోపాటు మల్లారె�