మన దేశానికి ఎరువులు ఎగుమతి చేసే ప్రధాన దేశాల్లో రష్యా, ఉక్రెయిన్ కూడా ఉన్నాయి. ఇవి రెండూ ఇప్పుడు యుద్ధంలో మునిగి ఉండటంతో రాబోయే వానకాలం సీజన్లో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంటాయా అనే అనిశ్చితి నెలకొన్న
వేములవాడ చాళుక్యుల కాలం యుద్ధాలకు,ఎదుగుతున్న తెలుగు, కన్నడ సాహిత్యానికి, జైన ప్రాభవానికి, సమాజంలో మారుతున్న వర్ణ (కుల) వ్యవస్థకు సాక్షి. ఈ కాలంలో తెలంగాణలో ఒక భాగం నేరుగా రాష్ట్రకూట పాలనలో ఉంటే, కరీంనగర్,
విజ్జన్న పహిల్వాన్ హైదరాబాద్లోని గతకాలపు వస్తాదులలో రామయ్య ఒకరు. ఆయన ఎందరికో తర్ఫీదును ఇవ్వడమే కాకుండా తన పిల్లలను కూడా అదే రంగంలోకి దింపారు. దండ్రి వారసత్వాన్ని నిజాయితీగా, నిష్ఠగా కొనసాగించారు బొల�
మంచిర్యాల జిల్లా చెన్నూరులో ‘కృతజ్ఞత సభ’ పేరుతో ఇటీవల ఒక కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.1658 కోట్ల వ్యయంతో చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయడంతో పాటు ఇతర హామీలను నెరవేర్చిందన్�
భారతదేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ.. దేశ న్యాయవ్యవస్థపై తనదైన ముద్ర వేశారు. ఆ అత్యున్నత పదవిని చేపట్టిన ఏడాదిలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దేశ న్యాయవ్యవస్థ గౌరవాన్ని నిలబెట్టే తీర్పుల�
దాదాపు ఆరు దశాబ్దాలుగా వివిధ సామాజిక, సారస్వత, సాంస్కృతిక, చారిత్రక, స్వాతంత్య్ర, జాతీయోద్యమ అంశాలపై, జాతీయ నాయకుల జీవిత విశేషాలపై సాధికారికంగా వ్యాఖ్యానిస్తూ రచనలు చేసిన సృజనశీలి, కాలమిస్ట్, జర్నలిస్ట�
తెగువకు, తెలివికే కాదు నడవాల్సిన తొవ్వను వెతుక్కోవడంలో కూడా తెలంగాణ యువతది ప్రగతిశీల దృక్పథమే. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. తన ప్రాంతాన్నే కాదు, ఈ దేశాన్ని నూతన దారుల్లో నడిపించే ప్రయత్నం చేసిన నాయకత్వాల �
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆరు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇచ్చింది. గురునానక్, అమిటీ, సీఐఐ, ఎంఎన్ఆర్ ఫార్మా, కావేరి వ్యవసాయ, ఎన్ఐసీఎంఏఆర్ వర్సిటీలు ఏర్పాటుకానున్నాయి. వీటితోపాటు మల్లారె�
తండ్రికి నలుగురు బిడ్డలున్నప్పుడు నాలుగు ముద్దలు సమానమే పంజాబు పెండ్లాం బిడ్డ తెలంగాణ సమితి బిడ్డనా? ఒకటే దేశం ఒకటే చట్టమైనప్పుడు ఈ ఏరు పందాల కథేందీ మామ కడుపునిండితే తలపొగరెక్కువన్నట్లు రాష్ర్టాలన్ని
నేడు సివిల్ సర్వీసుల దినోత్సవం 1947, ఏప్రిల్ 21న ఢిల్లీలోని మెట్కాఫ్ హౌజ్లో అఖిల భారత సర్వీసుల మొదటి ప్రొబెషనరీ అధికారులకు శిక్షణ పూర్తయ్యింది. ఈ సందర్భంగా దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్
‘కాంగ్రెస్లో ఉన్న వ్యక్తిని పార్టీలో చేర్చుకొని ఎమ్మెల్సీ పదవి ఇవ్వవచ్చు.. కానీ, తాను బీజేపీలో పనిచేసి గవర్నర్ పదవిని చేపడితే తప్పా’ అంటూ గవర్నర్ తమిళిసై ప్రశ్నిస్తున్నారు. కానీ ఆ ప్రశ్నలోనే సమాధానం
హిందుత్వం- హిందూ మతం ఒకటే అని చాలామంది భారతీయులకు తప్పుడు అభిప్రాయం ఉన్నది. హిందుత్వం వేరు, హిందూ మతం వేరని హిందుత్వ పద సృష్టికర్త వినాయక్ దామోదర్ సావర్కర్ తాను రచించిన ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’ (1
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత గత ఎనిమిదేండ్లుగా తెలంగాణ అనేక రంగాల్లో అగ్రగామిగా ఉంటున్నది. జీఎస్డీపీలో, తలసరి ఆదాయంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో, ఐటీ రంగంలో దేశంలోనే రాష్ర్టాన్న�
రైతు ఆరుగాలం శ్రమను అపహాస్యం చేసి, బక్కచిక్కిన బీదోడిపై ఉక్కుపాదమై తొక్కనీకి జూస్తున్నరు.. నూకలు తినుడు మాకు కొత్త కాదు, కొన్నేళ్ల దాకా అవే తిని బతికినం, కలో, గంజో తాగి బతుకీడ్చినం, ఇగో ఇప్పుడు ఉడుకుడుకు బు
రాజ్యాంగ నిర్మాతగా, అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడుగానే బీ ఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి తెలుసు. కానీ, ఆయన తన కాలం నాటి గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు. ఆర్థికరంగం, దాని సమస్యలు, పరిష్కా�