బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం (ఫెమా) కింద కేసు నమోదు చేసింది. విదేశీ మారక ద్రవ్యం విషయంలో బీబీసీ ఉల్లంఘనలకు పా�
BBC India: ఫెమా చట్టం కింద బీబీసీ ఇండియాపై ఈడీ కేసు నమోదు చేసింది. విదేశీ నిధుల వ్యవహారంలో బీబీసీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. బీబీసీ ఉద్యోగుల ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను ఈడీ కోరింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక త్యాగాలకు ఓర్చి నిబద్ధతతో తెలంగాణ వచ్చేదాకా కొట్లాడిన భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్కు ప్రజలు అవకాశం ఇచ్చి 2014లో అధికారాన్ని కట్టబెట్టారు. ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్�
సార్వత్రిక ఎన్నికలు సమీస్తున్న వేళ మత ఘర్షణలను బీజేపీ పావుగా ఉపయోగించనున్నదని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్, గుజరాత్లో ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా జరిగిన ఘర్షణలు అందుకు ‘ట్రై
Mehul Choksi | రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. ప్రభుత్వ రంగ బ్యాంకులను నిండా ముంచి దేశం నుంచి పారిపోయిన మెహుల్ చోక్సీ వంటి ఆర్థి
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ‘అచ్ఛేదిన్' అనే మాట ప్రస్తావిస్తుంటారు. నిజంగానే ‘మరుపురాని’ రోజులను భారతీయులు అనుభవంలో చూస్తున్నారు. పదేండ్ల కిందటికి ఇప్పటికీ పెరుగుతున్న ధరల తీరు చూసి చుక్కలకే చెక్కరొ�
పంజాబ్లో ఖలిస్థానీ వేర్పాటువాదం అమృత్పాల్సింగ్ రూపంలో మరోసారి తీవ్రంగా ముందుకొచ్చింది. లాహోర్ రాజధానిగా భారత్, పాకిస్థాన్లలోని పంజాబ్ రాష్ర్టాలను కలిపి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్నదే ఖలిస�
దేశంలోని అవినీతికి ప్రధాని మోదీయే కారణమంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. అవినీతిపరులందరినీ ఒకే పార్టీలోకి తెచ్చిన ఘనత కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకే దక్కుతుందన్నారు. ఎప్పుడైతే బీజ�
కేంద్రంలో మోదీ తొమ్మిదేండ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదకర పరిస్థితులకు చేరుకున్నదని, రాజ్యాంగ విలువలకు కేంద్ర సర్కారు ముప్పుగా మారిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మోద�
గొలుసుకట్టు విధానంలో డబ్బులు వసూలుచేస్తూ మోసాలకు పాల్పడుతున్న కేసులో విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి ఈడీ షాక్ ఇచ్చింది. సంస్థకు చెందిన 50 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. అందులో ఉన్న రూ.137 కోట్లను అట�
Arvind Kejriwal | కేంద్రంలోని బీజేపీ సర్కారుపైన, ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ (Arvind Kejriwal) తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇవాళ ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) లో విశ్వాస తీర్మానాన్ని ప్�
దేశ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సీఎం కేసీఆర్ కారణంగా తమకు భవిష్యత్తు ఉండదనే భయంతో పీఎం మోడీ ఈడీ అధికారులతో బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేయిస్తున్నారని.. ఇలాంటి వాటికి కేసీఆర్ భయపడడని మక్తల్ ఎమ్మెల�
‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సుపరిపాలన భారతదేశానికే రోల్మోడల్గా నిలుస్తున్నది. మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ఏ రాష్ట్రంలో కూడా కావడం లేదు’ అని అటవీ, పర్యావరణ, న్యాయ, దే