బీజేపీ ప్రభుత్వానికి ఈడీ, సీబీఐ సంస్థలు వేట కుక్కలుగా మారాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విమర్శించారు. గురువారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ‘రాజ్యాంగం-మనువాదం’ అన�
తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శం.. రైతుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ పెట్టపీట వేస్తున్నది.. రైతు బంధు, రైతుబీమా పథకాలతో అండగా నిలుస్తున్నది.. గీత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర సర్కార్ కృషి చేస్తున్న�
బీజేపీకి అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని, ప్రజలే దానికి తగిన బుద్ధి చెప్తారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. అదానీపై ప్రధాని మోదీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ బుధవారం చలో రాజ్భవన్ కార్యక్రమానికి �
కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
దేశంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
Enforcement Directorate | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పేరుతో నిందితులను టార్చర్ పెడుతున్నదా? బీజేపీకి అనుకూలమైన అంశాన్ని నిందితులతోనే చెప్పించి, వారి స్టేట్మెంట్ను రికా
ఈడీ కోరలకు మోదీ సర్కార్ మరింత పదును పెట్టింది. ఈ మేరకు ఈ నెల 7న రెండు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. తద్వారా 2023- మనీల్యాండరింగ్ నిబంధనలకు కొత్త క్లాజును చేర్చింది. దీనితో వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావ�
Tejashwi Yadav | ‘నేనే అసలు అదానీ అన్నట్లుగా దర్యాప్తు ఏజెన్సీలు వెంబడిస్తున్నాయి. సీబీఐ, ఈడీ గందరగోళంలో పడ్డాయా? లేక అదానీతో నా ముఖం పోలి ఉందా?’ అని తేజస్వి యాదవ్ (Tejashwi Yadav ) ప్రశ్నించారు. అదానీకి సంబంధించిన రూ.80,000 కోట్�
BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.
కేంద్రం యథేచ్ఛగా ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న న్యాయవాది నితీశ్ రా�
Enforcement Directorate | ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్ప