కాంగ్రెస్ నేత రాహుల్గాంధీపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసిందని మండిపడ్డాయి. ఈ ఉదంతానికి ముందు నుంచే బ్రిటన్ పర్యటనలో ర�
రాజకీయ ప్రతీకార చర్యల్లో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలను బీజేపీ సర్కారు దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడ
అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి.
కరోనా మహమ్మరి నుంచి కొవాగ్జిన్, కొవిషీల్డ్ వంటి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా ఏ విధంగా పనిచేస్తాయో, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీల బారిన పడకుండా బీజేపీ వ్యాక్సిన్ కూడా అదే మాదిరిగా పనిచేస్తుంద�
వరుసగా రెండో రోజు.. మళ్లీ ఏకధాటిగా పది గంటలపాటు విచారణ.. అయినా ఎమ్మెల్సీ కవిత మొఖంలో అలుపులేదు.. చిరునవ్వు చెరిగిపోలేదు. ఎంత ధైర్యంగా లోపలికి వెళ్లారో.. అంతే ఉత్సాహంగా విజయచిహ్నం చూపిస్తూ బయటకు వచ్చారు. ఈడీ �
అతడి పేరు బ్రిజ్భూషణ్ శరణ్సింగ్. యూపీకి చెందిన బీజేపీ ఎంపీ. తాను ఒకరిని హత్య చేసినట్టు ఇటీవల ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా అంగీకరించాడు. చిన్న చిన్న నేరాలకే సామాన్యుల ఇండ్లను బుల్డోజర్లతో కూ
ఈడీ విచారణకు హాజరవుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సామాజిక మాధ్యమాల్లో అభిమానులు, కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మహిళను టార్గెట్ చేసి ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పలువురు నెటిజన్లు ఆరోప�
మోదీ సర్కార్ రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న విషయం మరోసారి స్పష్టమైందని రెడ్కో చైర్మన్ వై సతీశ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన విచారణ సంస్థలు తమపార్టీ అభీష్టం మేరకే పని చేస్తున్నా
ఎమ్మెల్సీ కవితను ఈడీ రాజకీయ కోణంలో విచారించడం సరికాదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన నిర్మల్లో మీడియాతో మాట్లాడారు. మహిళ అని చూడకుండా గంటలపాటు, రోజుల తరబడి విచారణ పేరిట వేధించడం
Congress | కేంద్రం ప్రతిపక్ష నేతలపై ఈడీ (ED), సీబీఐ (CBI)లను ఉసిగొల్పుతూ కుంభకోణాలకు పాల్పడ్డ వ్యక్తులను రక్షిస్తోందని కాంగ్రెస్ ప్రభుత్వం మండిపడింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంలో దేశం విడిచి పారిపోయిన వజ�
సీబీఐ, ఈడీలను అడ్డం పెట్టుకొని ప్రధాని మోదీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. ఇప్పటికే అన్ని రాష్ర్టాల్లో ప్రతిపక్ష పార్టీల నేతలను కేసుల్లో ఇ�
ధైర్య సాహసాలు, పోరాటాలకు ఐకాన్గా మల్లు స్వరాజ్యం చరిత్ర సృష్టించారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం సూర్యాపేటలోని రాయినిగూడెంలో ఏర్పాటు చేసిన మల్లు స్వరాజ్యం ప్రథమ వర్ధంతి సభకు
మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై సీఎం కేసీఆర్ ప్రశ్నిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వం కక్షగట్టి ఎమ్మెల్సీ కవితను ఈడీ, సీబీఐ విచారణ పేరుతో వేధిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్�