వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించడానికి దేశంలోని విపక్షాలన్నీ ఐక్యంగా నిలిచి పోరాడాలని టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు.
Byjus: బైజూస్ ఆఫీసుల్లో ఈడీ సోదాలు చేస్తోంది. ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కంపెనీలో సుమారు 28 వేల కోట్ల విదేశీ పెట్టుబడి వచ్చినట్లు ఈడీ ఆరోపిస్తున్నది.
టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ కొనుగోలు చేసి ఇటీవల అరెస్టయిన మైబయ్య, అతని కొడుకు జనార్దన్ను మూడురోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. దీంతో వారిద్దరినీ శుక్రవారం చంచల్గూడ జైలు నుంచి అధికారులు సిట్ �
Chettinad Group: చెట్టినాడ్ గ్రూపు ఆఫీసుల్లో ఇవాళ కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం చెట్టినాడ్ కంపెనీపై ఆదాయపన్ను శాఖ కూడా దాడి చేసింది.
ఢిల్లీ పోలీస్ శాఖలో రూ.350 కోట్ల కుంభకోణంపై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) శుక్రవారం కేంద్రాన్ని డిమాండ్ చేసింది. లెఫ్ట్నెంట్ గవర్నర్(ఎల్జీ) వీకే సక్సేనా ఈ కుంభకోణానికి బ�
ED Conference banners | వాస్తవానికి ఈ నెల 13, 14న రాంచీలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఎలాంటి సదస్సులు జరుగలేదని తెలిసింది. రైడ్ల కోసం వచ్చే ఈడీ అధికారులను పసిగట్టే ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను బురిడీ కొట్టించేందుకు ఆ �
ఒక్కరా, ఇద్దరా, ఎంతమందో ఆర్థిక నేరగాళ్లు దోచుకొని దేశం వదిలి ఎగిరిపోయారు. 9 వేల కోట్ల కుంభకోణం చేసిన విజయ్ మాల్యా, 11,356 కోట్ల స్కామ్ చేసిన నీరవ్ మోదీ ఎగిరిపోతుం టే దర్యాప్తు సంస్థలు, కేంద్ర నిఘా వర్గాలు ఎవ�
ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తి చిదంబరంతో పాటు మరికొందరు నిందితులకు చెందిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. కర్ణాటకలోని
అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా అపూర్వ ఆదరణ వస్తున్నదని, రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త బోడెకుంట్ల వెంకటే�
బెదిరింపులు, మనీలాండరింగ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్పై శనివారం ఈడీ చార్జిషీట్ నమోదు చేసింది. రెలిగేర్ మాజీ ప్రమోటర్స్లో ఒకరైన మాలవీందర్ సింగ్ భార్య జప్నా సింగ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఈడీ తాజా
సహకార బ్యాంకుల స్కామ్లో ఈడీ సమర్పించిన ఛార్జ్షీట్లో ఎన్సీపీ నేత అజిత్ పవార్, ఆయన భార్య పేర్లు లేకపోవటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. దీనిపై ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, ‘ఈడీ, సీబీఐల దుర్వినియోగానికి