గోవాకు చెందిన ప్రముఖ గనుల వ్యాపారి కుమారుడికి చెందిన రూ.36 కోట్ల విలువజేసే ఆస్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం సీజ్ చేసింది ‘పండోరా పేపర్స్ లీక్'కు సంబంధించిన కేసులో గోవా గనుల వ్యాప�
జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మళ్లీ సమన్లు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈ నెల 24న తమ ముందు హాజరు కావాలని సూచించింది. వాస్తవానికి భూ కుంభకోణం కేసులో ఈ నెల 14నే హాజరు క
‘నోరు మూసుకోండి.. లేదంటే ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) మీ ఇంటికి వస్తుంది’.. ఈ మాట అన్నది ఎవరో తెలుసా? కేంద్రమంత్రి మీనాక్షి లేఖి.. సాక్షాత్తూ నిండు పార్లమెంటులో విపక్ష సభ్యులను మంత్రి బెదిరించిన తీ�
Meenakshi Lekhi: కేంద్ర మంత్రి మీనాక్షి లేఖ.. విపక్ష ఎంపీలకు వార్నింగ్ ఇచ్చారు. గురువారం లోక్సభలో ఢిల్లీ సర్వీసుల బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో.. విపక్ష సభ్యులు ఆమె ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్�
హైదరాబాద్లో మరోసారి ఈడీ దాడులు (ED Raids) కలకలం సృష్టిస్తున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్టలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన ఆరు కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ సీజ్ చేసింది. పాట్నా, ఢిల్లీలో ఉన్న లాలూ ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఈడీ ఈ చర్యలకు పాల్పడింది.
Money laundering Case: హర్యానా ఎమ్మెల్యే ధరమ్ సింగ్ చొక్కర్కు చెందిన నాలుగు కార్లు, ఆభరణాలు, నగదను ఈడీ స్వాధీనం చేసుకున్నది. మనీల్యాండరింగ్ కేసులో ఆయన్ను ఈడీ విచారించింది. ఇవాళ ఆ ఎమ్మెల్యేకు చెందిన నాలు
ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్ను సు�
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజిరపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
Minister Balaji: క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో మంత్రి బాలాజీని ఇటీవల ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మంత్రి బాలాజీ భార్య ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర�
తమిళనాడులో (Tamil Nadu) అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక