మనీలాండరింగ్ కేసులో (Money-laundering case) తమిళనాడు విద్యుత్తు, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీని (Minister Senthilbalaji) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. చెన్నైలోని (Chennai) ఆయన నివాసంలో 18 గంటల పాటు విచారించిన తర
బెంగాల్ సీఎం మమత మేనల్లుడు, టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ భార్య రుజిరాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ప్రశ్నించారు. బొగ్గు కుంభకోణంలో అభిషేక్ బెనర్జీ ఆరోపణలు ఎద
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�
రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు నరేంద్ర మోదీ పాలనలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు దుర్వినియోగమవుతున్నాయని దాదాపు 50 శాతం భారతీయులు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనకు తొమ్మిదేండ్లు పూర్తయిన సందర�
ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ, రాజ్యాంగబద్ధమైన అంశాలను లేవనెత్తుతున్న విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలపై కేంద్రప్రభుత్వం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ప్రయోగించటంపై తీ�
PM Modi | ఎన్డీటీవీ సీనియర్ ఎడిటర్, యాంకర్ శరబ్ జాకబ్ తన ఉద్యోగానికి సోమవారం రాజీనామా చేశారు. ఆమె 20 ఏండ్లుగా ఆ చానల్లో పని చేస్తున్నారు. మహిళల పట్ల ప్రధాని మోదీ చూపించే గౌరవంపైన ఒక కార్యక్రమం చేసిన మరుసటి
ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలకు ఒక ప్రత్యేక నంబర్ (యూనిక్ ఎకనమిక్ అఫెండర్ కోడ్-యూఏవోసీ)ను కేటాయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నది.
గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి కర్ణాటకలో ఎన్నికల తాయిలాలు వరదలా పారాయి. దర్యాప్తు సంస్థలు ఇప్పటి వరకు రూ.375 కోట్ల విలువైన మద్యం, మాదక ద్రవ్యాలు, ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం మంగ�