టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, అతని భార్య రుజిరపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (ఎల్ఓసీ)ను ఉపసంహరించుకోవాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది.
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో మూడే బలమైన పార్టీలు ఉన్నాయని, అవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సీబీఐ), ఇన్కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ (ఐటీ) అని శివసేన (యూబీ
Minister Balaji: క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో మంత్రి బాలాజీని ఇటీవల ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో మద్రాస్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మంత్రి బాలాజీ భార్య ఇవాళ సుప్రీంకోర్టును ఆశ్ర�
తమిళనాడులో (Tamil Nadu) అధికారపార్టీ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. అవినీతి ఆరోపణలపై సీఎం స్టాలిన్ కేబినెట్లోని మంత్రి సెంథిల్ బాలాజీని అరెస్టు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీక�
మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేత, ఢిల్లీ మాజీ మంత్రి మనీశ్ సిసోడియా, ఆయన భార్య సీమా సిసోడియా, ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసినట్టు ఈడీ శుక్రవారం ప్రకటిం
Manish Sisodia | ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా (Manish Sisodia), ఇతర నిందితులకు చెందిన రూ.52.24 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈ�
RK Arora: రియల్ ఎస్టేట్ గ్రూపు సూపర్టెక్ ప్రమోటర్ ఆర్కే ఆరోరాను.. మనీల్యాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. బుధవారం రోజున ఆయన్ను ప్రత్యేక కోర్టు ముందు ప్రవేశపెట్టను�
విపక్షాలపై కక్షగట్టిన బీజేపీ ఆయా పార్టీల నాయకులపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూనే ఉన్నది. ఇటీవల తమిళనాడు మంత్రిని అదుపులోకి తీసుకోగా, తాజాగా పశ్చిమబెంగాల్ న్యాయ శాఖ మంత్రి మోలోయ్ ఘటక్కు శుక్రవారం
Senthil Balaji: మాజీ మంత్రి వీ సెంథిల్ బాలాజీకి ఇవాళ బైపాస్ సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి
Senthilbalaji: క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్లో మంత్రి బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు రేపు సర్జరీ చేయనున్నారు. తమిళనాడు మంత్రి సుబ్రమ�
తమ రాష్ట్ర మంత్రిని ఈడీ అరెస్ట్ చేసిన కొద్ది గంటలకే తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐకి సాధారణ సమ్మతి(జనరల్ కన్సెంట్)ని ఉపసంహరించుకొంది.