తమిళనాడు అధికార పార్టీ డీఎంకే (DMK) ఎంపీ ఎస్. జగత్రక్షకన్ (MP S Jagathrakshakan) ఇల్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతున్నాయి. రాజధాని చెన్నైతోపాటు కోయంబత్తూరు, వేలూరు సహా రాష్ట్ర వ్యాప్తంగా 40కి పైగా చోట్ల అధికా�
బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. మహదేవ్ బెట్టింగ్ యాప్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో శుక్రవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కేసు దర్యాప్తు సందర్భంగా నిందితులపై ప్రతీకార చర్యలకు పాల్పడకూడదని, సంస్థ పనితీరు పారదర్శ�
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
ఆన్లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు (Ranbir Kapoor) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీ చేసింది.
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్కు (Teachers Recruitment Scam) సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ, ఆయన భార్య రుజిర బెనర్జీకి ఈడీ సమన్లు జారీ చేసింది.
MP Sanjay Singh: రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. ఢిల్లీ లిక్కర్ పాలసీతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో ఈ విచారణ సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాన�
ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ నెల 26వ తేదీ వరకు కవితకు సమన్లు జారీ చేయరాదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కోర�
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సమయంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి ఉద్యమం చేస్తారనే భయంతోనే కేంద్ర ఈడీని ప్రయోగిస్తున్నదని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్సాగర్ విమర్శి�
మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న కృషిని చూసి ఓర్వలేకనే ఈడీ నోటీసులు ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. గురువారం ఆయన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా న�
అక్షయ గోల్డ్ ఫామ్స్ అండ్ విల్లాస్ ఇండియా లిమిటెడ్ (పోంజీ) సామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కైంప్లెంట్ ఆధారంగా విశాఖలోని పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు మంగళ�
అగ్రి గోల్డ్ కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో దాఖలైన ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా జడ్జి ప్రేమావతి కేసు నమోదుకు ఉత్తర్వుల�