ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) కింద ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (CM Ashok Gehlot) కుమారుడు వైభవ్ గెహ్లాట్కు (Vaibhav Gehlot) నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న (శుక్రవారం) జైపూర్లోని కార్యాలయంలో విచారణకు హాజరు�
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్లో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. రూ.175 కోట్ల మేర రైస్ మిల్లింగ్ స్కామ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం ఆరోపించింది.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తి�
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. టికెట్లు అమ్ముకున్నారని రేవంత్ రెడ్డిపై (Revanth Reddy) తెలంగాణ కాంగ్రెస్ నా�
కాంగ్రెస్లో టికెట్ల అమ్మకాల లొల్లి రోజురోజుకూ ముదురుతున్నది. ఇప్పటికే ధర్నాలు, అగ్రనేతలను అడ్డుకోవటాలు, పార్టీ ప్రధాన కార్యాలయం గాంధీభవన్ ముట్టడింపులు జరగ్గా.. తాజాగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ�
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్(ఈడీ) అసాధారణ అధికారాలపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరపనుంది. ఇందుకు సంబంధించిన పిల్ను విచారించడానికి కోర్టు అంగీకారం తెలిపింది. గతేడాది జూలైలో ఈడీ అసాధారణ అధికారాల�
పీసీసీ అధ్యక్షుడు రాష్ట్రంలోని 65 నియోజకవర్గాల టికెట్లను రూ.600 కోట్లకు అమ్ముకున్నారని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నేత కురవ విజయ్కుమార్ ఆరోపించారు.
కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజాకు చెందిన రూ.55 కోట్ల విలువైన ‘బినామీ’ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఇందులో 15 స్థిరాస్తులు ఉన్నాయని తెలిపింది. మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భ�
ఆన్లైన్ బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు రణ్బీర్ కపూర్కు (Ranbir Kapoor) ఈడీ జారీ చేసిన సమన్లపై స్టార్ హీరో స్పందించాడు. దర్యాప్తు సంస్ధ ఎదుట హాజరయ్యేందుకు తనకు రెండు వారాల సమయం కావాలని ఈడీని కో�
పశ్చిమబెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ కేబినెట్లోని మరో మంత్రి ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దాడి చేసింది. మధ్యంగ్రామ్ మున్సిపాలిటీలో (Madhyamgram) రిక్రూట్మెంట్ కుంభకోణానికి (Recruitment Scam) సంబంధించి ఆహార