మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు (Hemant Soren) ఈడీ మరోసారి నోటీసులు జారీచేసింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (PMLA) కింద స్టేట్మెంట్ రికార్డింగ్ ఇంకా పూర్తికాలేదని.. మర�
భూ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్పై ఈడీ విచారణ మొదలైంది. శనివారం మధ్యాహ్నం సీఎం అధికారిక నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు కేసుకు సం�
కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత గడ్డం వివేక్పై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. గత అసెం బ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన ఖాతా నుం చి రూ.8 కోట్ల బదిలీపై సమాచారం అందుకున్న ఈడీ అ�
ఢిల్లీ మద్యం విధానం కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాలుగోసారి కూడా ఈడీ ముందు విచారణకు హాజరుకాలేదు. ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని ఆయన మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయకుండా అడ్డుకున
మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) మరోసారి గైర్హాజరవనున్నారు. గురువారం విచారణకు హాజరు కావాలంటూ ఈడీ (ED) నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే.
CM Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్కు నాలుగోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎంకు మూడు సార్లు నోటీసులు వెళ్లాయి. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. జనవరి 18వ తేదీన హ�
కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్లిస్ట్లో మరో విపక్ష నేత చేరారు. తాజాగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Jharkhand: జార్ఖండ్ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి సమాచారాన్ని అడిగినా.. ఆ సంస్థలకు డాక్యుమెంట్లు ఇవ్వవ�
Ex-MLA Arrested: హర్యానాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ను అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు కుల్విందర్ను
ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ను వెంటనే అరెస్ట్ చేయాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అధికారులను ఆదేశించారు. షాజహాన్ సరిహద్దు దాటి ఉండవచ్చని,
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం కేసులో మరో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా, బొంగావ్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ శం�