దేశవ్యాప్తంగా బీజేపీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ అతిపెద్ద మిత్రపక్షాలుగా వ్యవహరిస్తున్నాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ�
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లాగిన్ ఐడీ వినియోగంపై ఎంపీలకు లోక్సభ సెక్రటేరియట్ తాజాగా పలు సూచనలు జారీచేసింది. పోర్టల్ను ఎంపీలు మాత్రమే యాక్సెస్ చేయాలని, లాగిన్ ఐడీలను ఎవరికీ ఇవ్�
కాంగ్రెస్ నేత, చెన్నూరు అభ్యర్థి జీ వివేకానంద (వివేక్) అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణలో తన ధన రాజకీయాన్ని చలాయించాలనుకున్న వివేక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. విజిలెన్స్ సెక్�
అసెంబ్లీ ఎన్నికల వేళ డబ్బునే నమ్ముకున్న నేతలపై ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈడీ ఆదేశాలు, సమాచారం మేరకు ఇన్కం ట్యాక్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహిస్తున�
ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వి�
దేశీయ ఆటో రంగ దిగ్గజం, ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ పవన్ కాంత్ ముంజల్కు చెందిన ఆస్తులను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది.
గ్వాలియర్, నవంబర్ 7: ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా బీజేపీకి స్టార్ క్యాంపెయినర్ (ప్రధాన ప్రచారకర్త) అని కాంగ్రెస్ అధ్యక
ముంబై మాజీ మేయర్ కిశోరి పడ్నేకర్కు (Kishori Pednekar) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీచేసింది. కరోనాతో మరణించిన మృతదేహాల కోసం వాడే బ్యాగుల (Body Bags) కొనుగోలు కుంభకోణం కేసులో ఈ నెల 8న విచారణకు రావాలని ఆదే
Jaswant Singh Gajjan Majra: పంజాబ్ ఎమ్మెల్యే జశ్వంత్ సింగ్ గజ్జన్ మజ్రాను ఇవాళ ఈడీ అరెస్టు చేసింది. పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న సమయంలో ఆయన్ను అరెస్టు చేశారు. అమర్ఘర్ నియోజకవర్గానికి చెందిన ఆమ్ ఆద్మీ పార�
బెట్టింగ్ యాప్ ప్రమోటర్ల నుంచి రూ.508 కోట్ల అందాయన్న ఈడీ (ED) ఆరోపణలపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ (Bhupesh Baghel) స్పందించారు. ఇంత కంటే పెద్ద జోక్ ఏముంటుందని ఎద్దేవా చేశారు. నేను ఈ రోజు ఒక వ్యక్తి తీసుకొచ్చి ప్
అసెంబ్లీ ఎన్నికల వేళ రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం దాడులు చేసింది. జల్ జీవన్ మిషన్ కుంభకోణంలో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణపై రాజధాని జైపూర్,
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజుల్లో ఉందనగా ఆ రాష్ట్రంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్కు రూ.508 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ (మహదేవ్ యాప్) ప్రమోటర్ల నుం�