CM Arvind Kejriwal : సీఎం కేజ్రీవాల్కు నాలుగోసారి నోటీసులు ఇచ్చింది ఈడీ. లిక్కర్ కేసులో ఇప్పటికే ఢిల్లీ సీఎంకు మూడు సార్లు నోటీసులు వెళ్లాయి. అయితే ఆయన ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. జనవరి 18వ తేదీన హ�
కేంద్ర దర్యాప్తు సంస్థల హిట్లిస్ట్లో మరో విపక్ష నేత చేరారు. తాజాగా, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, ఎంపీ ఫరూక్ అబ్దుల్లాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Jharkhand: జార్ఖండ్ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి సమాచారాన్ని అడిగినా.. ఆ సంస్థలకు డాక్యుమెంట్లు ఇవ్వవ�
Ex-MLA Arrested: హర్యానాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ను అరెస్టు చేశారు. అక్రమ మైనింగ్తో లింకున్న మనీ ల్యాండరింగ్ కేసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సన్నిహితుడు కుల్విందర్ను
ఈడీ అధికారులపై దాడికి పాల్పడిన టీఎంసీ నేత షాజహాన్ షేక్ను వెంటనే అరెస్ట్ చేయాలని బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ అధికారులను ఆదేశించారు. షాజహాన్ సరిహద్దు దాటి ఉండవచ్చని,
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం (PDS Scam) రాజకీయ దుమారం రేపుతున్నది. ఉత్తర 24 పరగణాల జిల్లాకు చెందిన అధికార టీఎంసీ (TMC) కన్వీనర్ షాజాహాన్ షేక్ (Shahjahan Sheikh) ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
పశ్చిమ బెంగాల్లో రేషన్ కుంభకోణం కేసులో మరో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా, బొంగావ్ పురపాలక సంఘం మాజీ చైర్మన్ శం�
పశ్చిమబెంగాల్లో సోదాలకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడి జరిగింది. ఓ కేసు దర్యాప్తులో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్ఖాలిలోని టీఎంసీ నేత షేక్ షాజహాన్ ఇంట్లో సోదాలకు వచ్చిన అధికారులు, వారికి భద్రతగా వ�
హర్యానాలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్యే ఇండ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం జరిపిన దాడుల్లో భారీ ఎత్తున అక్రమ సొత్తు లభించింది. వందకుపైగా విదేశీ మద్యం సీసాలు, రూ.5 కోట్ల నగ�
రానున్న లోక్సభ ఎన్నికల్లో తన ప్రచారాన్ని అడ్డుకొనేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తనను అరెస్ట్ చేయాలనుకుంటున్నదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గురువారం మీడియా సమావేశంలో