ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆప్ కన్వీనర్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను (Arvind Kejriwal) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నేడు అరెస్టు చేయనుందా.. అంటే అవుననే అంటున్నాయని ఆ పార్టీ వర్గాలు.
అవినీతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ తన పదవికి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. భూ కుంభకోణం కేసులో ఆయనను ఈడీ అరెస్టు చేసేందుకు సిద్ధమవుతున్నదని వార్తలు వెలు�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) అక్రమాలపై, ఈడీ విచారణ కొనసాగుతున్నది. హెచ్సీఏలో జరిగిన రూ.20 కోట్ల నిధుల స్వాహాపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్నది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అక్రమాల వ్యవహారంలో బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యే, హెచ్సీఏ మాజీ చీఫ్ వినోద్కు (Vinod) ఈడీ నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో విచారణకు హాజరుకావాలని అందులో స�
కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ పేరు తొలిసారి ఈడీ చార్జిషీట్కు ఎక్కింది. హర్యానాలోని ఓ గ్రామంలో ఐదెకరాల భూమి క్రయవిక్రయాల కేసులో చార్జ్షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు అందులో ప్రియాంక పేరును చేర్చా�
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థుల నోరు నొక్కేందుకే కేంద్రం ఈడీతో సమన్లు జారీ చేయిస్తున్నదని ఆరోపించారు. ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన బుధవారమే సమాధ�
హైదరాబాద్లోని సాహితీ ఇన్ఫ్రాకు చెందిన రూ.161.50 కోట్ల ఆస్తులను జఫ్తు చేసినట్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం తెలిపింది. గతంలో రియల్ ఎస్టేట్ కేసుకు సంబంధించి సాహితీ ఇన్ ఫ్రాతోపాటు సంబం�
ED Summons | ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, ఆర్జేడీ మంత్రి తేజస్వి యాదవ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ( ED Summons) జారీ చేసింది. ఈ నెల 22న త�
లోయర్ ట్యాంక్బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు ఈడీ, సీబీఐ జారీ చేసిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆప్ నేతలు ప్ల కార్డులతో నిరసన తెలిపారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్కు (CM Hemant Soren) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు (Land Scam) వ్యవహారంలో మనీ లాండరింగ్ (Money Laundering) జరిగిందని పీఎంఎల్ఏ చట్టం కిం�
Karti Chidambaram | మనీలాండరింగ్ నిరోధక సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను మూసేయాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. అత్యంత అవినీతిమయమైన ఈ ఏజెన్సీ దేశానికి అవసరం లేదని తెలిపారు.
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహ�