ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో నాలుగు రోజుల్లో ఉందనగా ఆ రాష్ట్రంలో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర సీఎం భూపేష్ బఘేల్కు రూ.508 కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్ (మహదేవ్ యాప్) ప్రమోటర్ల నుం�
మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని, పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని అన్నారు.
ఢిల్లీ అధికార పార్టీ ఆప్ నేతలు, మంత్రుల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) విచారణకు ముందు ఆయన కేబినెట్లోని మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ (Minister Raaj Kumar Anand) ఇండ్లు, కా�
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేడు ఈడీ విచారణకు హాజరుకానున్నారు. అరెస్టు చేస్తారని ఆప్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన ఈడీ (ED) ముందుకు వెళ్లనున�
జెట్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు నరేశ్ గోయల్, ఆయన కు టుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గట్టి షాకిచ్చింది. లండన్, దుబాయ్, భారత్లో ఉన్న రూ.503 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. బ్యాంక�
మద్యం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను నవంబర్ 2వ తేదీన అరెస్ట్ చేయవచ్చునన్న ఆందోళనను ఆ పార్టీ వ్యక్తం చేసింది. ఈ కేసులో తమ ముందు నవంబర్ 2న హాజరు కావాలంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
CM Kejriwal: ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ను అరెస్టు చేసేందుకు ఈడీ ప్లాన్ చేస్తోందని ఆ రాష్ట్ర మంత్రి ఆతిషి ఆరోపించారు. నవంబర్ 2వ తేదీన ఈడీ విచారణకు హాజరు కావాలని కేజ్రీవాల్కు సమన్లు జారీ చేస�
FairPlay App: ఐపీఎల్ కోసం బెట్టింగ్ యాప్ ఫెయిర్ప్లేను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను ఈడీ ప్రశ్నిస్తోంది. ర్యాపర్ బాద్షా ఇవాళ ఆ కేసులో ముంబై పోలీసులు ముందు హాజరయ్యారు. సైబర్ క్రైం పోలీసులు ఈ కేసులో విచార�
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కుమారుడు వైభవ్ గెహ్లాట్ ఈడీ విచారణకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణలకు సంబంధించి వైభవ్కు ఈ నెల 26న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరే
రేషన్ పంపిణీకి సంబంధించిన కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ మంత్రి జ్యోతిప్రియో మల్లిక్ను శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. 18 గంటల విచారణ �