కేంద్రంలోని మతత్వ బీజేపీ పాలనను అంతమొందించేందుకు సీపీఐ పో రా టం చేస్తుందని, రాష్ట్రం నుంచి ఆ పార్టీని తరిమికొడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యకార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.
దేశంలో రాక్షస పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా కమ్యూనిస్టులు ఉద్యమించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు.
Enforcement Directorate | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పేరుతో నిందితులను టార్చర్ పెడుతున్నదా? బీజేపీకి అనుకూలమైన అంశాన్ని నిందితులతోనే చెప్పించి, వారి స్టేట్మెంట్ను రికా
ఈడీ కోరలకు మోదీ సర్కార్ మరింత పదును పెట్టింది. ఈ మేరకు ఈ నెల 7న రెండు గెజిట్ నోటిఫికేషన్లను జారీ చేసింది. తద్వారా 2023- మనీల్యాండరింగ్ నిబంధనలకు కొత్త క్లాజును చేర్చింది. దీనితో వ్యక్తుల, సంస్థల ఆర్థిక లావ�
Tejashwi Yadav | ‘నేనే అసలు అదానీ అన్నట్లుగా దర్యాప్తు ఏజెన్సీలు వెంబడిస్తున్నాయి. సీబీఐ, ఈడీ గందరగోళంలో పడ్డాయా? లేక అదానీతో నా ముఖం పోలి ఉందా?’ అని తేజస్వి యాదవ్ (Tejashwi Yadav ) ప్రశ్నించారు. అదానీకి సంబంధించిన రూ.80,000 కోట్�
BRS Protest:ఈడీ, సీబీఐలను కేంద్రం దుర్వినియోగం చేస్తోంది. ఈ అంశంపై చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ ఇవాళ లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. విపక్షాలు కూడా ఉభయసభలను అడ్డుకున్నాయి.
కేంద్రం యథేచ్ఛగా ప్రతిపక్షాలపైకి దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకొన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఉన్న న్యాయవాది నితీశ్ రా�
Enforcement Directorate | ప్రతిపక్ష నాయకులను లొంగదీసుకోవడానికి, విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేందుకు సీబీఐ, ఈడీ, ఐటీ వంటి వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇప్ప
ఈడీ ద్వారా బీజేపీ దేశంలో అరాచకం సృష్టిస్తున్నదని రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో తన కుటుంబీకుల ఇండ్లలో సోదాల సందర్భంగా
MLC Kavitha | ఈడీ విచారణకు పిలిచిన ఎమ్మెల్సీ కవితకు సామాజిక మాధ్యమాల్లో ప్రజలు మద్ద తు లభించింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సహా వివిధ మాధ్యమాల్లో మద్దతు వెల్లువెత్తింది. ‘కొట్లాట కొత్త కాదు.. డాటర్�
తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది.
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడంలో కాంగ్రెస్ అడుగుల్లోనే బీజేపీ నడుస్తున్నదని, ఆ పార్టీకి పట్టిన గతే కమలం పార్టీకి కూడా పడుతుందని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తే చాలు ఈడీని ఉసిగొల్పుతారు. ఆ విధానాలపై పోరాడితే సీబీఐ దాడులు చేయిస్తారు. ఇదే ఇపుడు ఈ దేశంలో నెలకొన్న దుస్థితి. అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలపై రాజకీయ ప�