Investment Fraud :మహారాష్ట్రలోని మెహదియా కంపెనీల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో ఇవాళ అక్కడ ఈడీ సోదాలు నిర్వహించింది. ముంబైతో పాటు నాగపూర్ నగరాల్లో ఆ తనిఖీలు జరిగాయి. కోట్ల విలువైన �
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
పవర్ బ్యాంక్ యాప్ పేరుతో మనీలాండరింగ్కు పాల్పడుతున్న సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది. 14 చోట్ల జరిపిన దాడుల్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�
హవాలా కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు హజారీబాగ్ జిల్లాలో శుక్రవారం జార్ఖండ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్, ఇతరులపై దాడులు జరిపారు. వారి ఇండ్ల నుంచి రూ.3 కోట్ల నగద�
ఆప్ నేత, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish sisodia) అరెస్ట్ బీజేపీ దుర్మార్గాలకు పరాకాష్ట అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. ఆ పార్టీ నేతలు చేసిన ఆరోపణలకోసం కేంద్ర నిఘా సం
అదానీ కుంభకోణంలో ప్రజలు పెట్టుబడులు పెట్టిన జీవిత బీమా సంస్థ (LIC) డబ్బులు ఆవిరవుతుంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) ప్రశ్నించారు.
ఛత్తీస్గఢ్ బొగ్గు స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది
Life Mission case:లైఫ్ మిషన్ కేసులో కేరళ మాజీ సీఎస్ శివశంకర్ను అరెస్టు చేశారు. విదేశీ నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మూడు రోజులుగా ఈడీ ఆయన్ను ప్రశ్నించింది.
ఇంత తతంగం జరుగుతున్నా తమ బాస్ చిద్విలాసంగా ఎలా ఉండగలుగుతున్నాడో.. సమావేశ మందిరంలో ఉన్న అదానీ కంపెనీ ఉన్నతాధికారులకు అర్థం కాలేదు. టీవీలో పార్లమెంట్ చర్చలు చూస్తుంటే ఏసీ గదిలోనూ అదానీ అధికారులకు చెమటల�
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర ఆర్ధిక శాఖ మాజీ మంత్రి పీ. చిదంబరానికి శుక్రవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. శారద మనీ ల్యాండరింగ్ కేసులో చిదంబరం భార్య నళినీ చిదంబరం ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కుమార్ అక్రమాలకు పాల్పడుతున్నాడు. గ్రానైట్, ఇతర వ్యాపారులను బెదిరిస్తూ కోట్లు వసూలు చేస్తున్నాడు.