ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆ లింక్ను తెలంగాణ ఆడబిడ్డ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వరకూ తీసుకొస్తున్నారు. సీబీఐ, ఈడీ దూకుడు చూస్తే ఇది కేంద్రంలోని పెద్దలు వెను�
మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేసేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (AAP MP Sanjay singh) అన్నారు. అయినా మోదీ (PM Modi) ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు.
Tejashwi Yadav: ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్తో లింకు ఉన్న తేజస్వి యాదవ్ నివాసంలో ఇవాళ ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలో ఆ సోదాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో లాలూను, ఆయన భార్యను కూడా విచారించ�
ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ నెల 11న తాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతానని, సంపూర్ణంగా సహకరిస్తానని చెప్పారు.
ప్రజాదరణతో అంచెలంచెలుగా ఎదుగుతున్న బీఆర్ఎస్పై కేంద్రం లో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలను సాగనివ్వమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మె ల్యే అరూరి రమేశ్ అన్నారు.
‘బీఆర్ఎస్ ఆవిర్భావంతో బీజేపీలో భయం మొదలైంది. ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పు తూ కక్ష సాధిస్తున్నది.’ అంటూ పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్టమధూకర్ విరుచుకుపడ్డారు. కవితను ఈడీ విచారణకు పిల�
Investment Fraud :మహారాష్ట్రలోని మెహదియా కంపెనీల్లో భారీగా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ జరిగింది. ఈ కేసులో ఇవాళ అక్కడ ఈడీ సోదాలు నిర్వహించింది. ముంబైతో పాటు నాగపూర్ నగరాల్లో ఆ తనిఖీలు జరిగాయి. కోట్ల విలువైన �
దేశం ప్రజాస్వామ్యం నుంచి నిరంకుశత్వం వైపు పయనిస్తున్నదని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా దేశంలోని తొమ్మిది మంది ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. బీజేపీయేతర నేతలను ఇరికించేందుకు స�
పవర్ బ్యాంక్ యాప్ పేరుతో మనీలాండరింగ్కు పాల్పడుతున్న సంస్థలపై ఈడీ దాడులు చేపట్టింది. 14 చోట్ల జరిపిన దాడుల్లో రూ.10 కోట్ల విలువైన బంగారం, వజ్రాలు, నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ శనివారం ప్రకటించింది.
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థల పేరు చెప్తేనే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ సంస్థ నమోదు చేసిన కేసు అనగానే అవినీతిపరుల కనుల ముందు జైలు ఊచలు నాట్యమాడేవి. కానీ ఇప్పుడు ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థల పేర్లు చెప�