దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి మండిప�
MLA Kranthi kiran | ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత పేరును పేర్కొనడాన్ని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. ఆ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేకపోయినా
MLC Kavitha | ప్రధాని మోదీ రావడానికి ముందు ఈడీ రావడం సహజమేనని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. మోదీ, ఈడీలకు భయపేడది లేదని స్పష్టం చేశారు. రాజకీయ ఎత్తుగడలో భాగంగానే తమపై కేసులు
JC Prabhakar reddy | మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాకిచ్చింది. బీఎస్-4 వాహనాల రిజిస్ట్రేషన్లలో అవకతవకలకు సంబంధించి ప్రభాకర్ రెడ్డి కంపెనీకి చెందిన రూ.22.10 కోట్ల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రతీకార దాడులు హద్దు మీరుతున్నాయి. సోదాల ముసుగులో అధికారులు భౌతికదాడులకు పాల్పడుతుండటం అత్యంత ఖండనీయం. ప్రభుత్వ సంస్థలు అనుమానం ఉన్నవారిపై స్వేచ్ఛగా సోదాలు చేసుకోవచ్చు.
రాజ్యాంగం ప్రభుత్వ సంవిధానం. అది ప్రభుత్వానికి దిశానిర్దేశం చేస్తుంది. ప్రతి ప్రభుత్వానికి రాజ్యాంగం ఆత్మ లాంటిది. అలాంటి రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం అపహాస్యం చేస్తున్నది. అందులో ప్రవచించిన విలువల�
Gutta sukender reddy | అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంభిస్తున్నదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తేగించెలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Kunamneni Sambasiva rao | దేశంలో ఆటవిక రాజ్యం కొనసాగుతున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. మోదీ హయాంలో వ్యవస్థలు ధ్వంసమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈడీ, ఐటీ దాడులకు భయపడేది లేదు. ఇవి కేంద్రంలోని బీజేపీ సర్కార్ జేబు సంస్థలుగా మారాయి. తెలంగాణపై కక్షసాధింపు చర్యలో భాగమే ఈ దాడులు. కేంద్రం తీరును ప్రజలు గమనిస్తున్నారు. అభివృద్ధి చె�
తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్'కు పాల్పడుతున్నది.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం. రాజ్యాంగపరంగా చూస్తే గొప్ప సంక్షేమ రాజ్యం. ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వాలు పనిచేయాలి. కానీ వాస్తవంలో దేశంలో పోలీస్ రాజ్ నడుస్తున్నదన్న విమర్శలు