Hemant Soren | జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి సమన్లు జారీ చేసింది. అక్రమ మైనింగ్ వ్యవహారంలో ఈ నెల 17న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.
IT Raids | జార్ఖండ్లోని సంకీర్ణ సర్కార్ను అస్థిరపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో జాతీయ దర్యాప్తు సంస్థలు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నాయి. కూటమిలో భాగస్వామ్య పక్షాల నేతల
జార్ఖండ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీచేసింద
బండి ఆరోపణల పర్వం కొత్తేమీ కాదు. గతంలో కేటీఆర్ మీద బండి సంజయ్ అడ్డగోలు ఆరోపణలు చేస్తే.. కేటీఆర్ను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఇదే బండి సంజయ్ని సిటీ సివిల్కోర్టు రెండో అదనపు న్యాయస్థానం ఆదేశించింద
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ర్టాలపై పెత్తనాన్ని సాగిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరోసారి తన నైజాన్ని ప్రదర్శించింది. సీబీఐ, ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి సంస్థలతో పాటు అఖిల భారత సర్వీసు ఉద్యోగ
సామాన్యులకు అప్పులు ఇచ్చి వారిని జలగల్లా పీడిస్తున్న చైనా లోన్ యాప్ సంస్ధలపై ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బెంగళూర్లోని ఐదు ప్రదేశాల్లో దాడులు చేపట్టింది.
చెడు మీద మంచి సాధించిన విజయానికి సంకేతంగా రావణుడి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ దేశవ్యాప్తంగా ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటే గుజరాత్లోని కచ్ జిల్లాలో ఈడీ, సీబీఐ, ద్రవ్యోల్బణ దిష్టిబొమ్�
ఈడీలు, సీబీఐలు బ్రిటిష్ నల్ల చట్టాల మాదిరిగా దేశంలో దాడులు కొనసాగిస్తున్నాయి. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగంపై ప్రమాణం చేసిన నేతలు ఇవాళ ఆ ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు.