PFI | పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపై మరోసారి ఎన్ఐఏ తనిఖీలు చేస్తోంది. పీఎఫ్ఐ సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ, ఈడీ మరోసారి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాయి.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని వక్తలు మండిపడ్డారు. కుల, మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టేందుకు యత్నిస్తున్నదని దుయ్యబట్టారు.
ED | నేషనల్ హెరాల్డ్ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీచేసింది. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, మాజీ మంత్రులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి,
పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మిత�
Durgesh Pathak | ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యేకు ఈడీ నోటీసులు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తాఖీదులు అందుకున్న ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకు చేరింది.
Seetharam Achuri | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) లేకుంటే దేశంలో బీజేపీనే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఈడీతో భయపెట్టి, బెదిరించి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బ�
ED | ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని సుమారు 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతోపాటు పంజాబ్, కర్ణాటక,
మహామహులను కన్న భారతదేశం కీర్తి ఘనమైనది. కానీ, నేటి పాలకుల పుణ్యమాని ఘన కీర్తి గడించిన మన భారతదేశం ఇప్పుడు ప్రమాదపుటంచుల్లో చిక్కుకున్నది. విద్వేషపు మంటల్లో కొట్టుమిట్టాడుతున్నది. అభివృద్ధి అనే నినాదం ప�
Ravi Narain | నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మాజీ సీఈఓ, ఎండీ రవి నరైన్ను (Ravi Narain) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు అరెస్టు చేశారు. అప్రకమంగా ఫోన్ట్యాపింగ్ చేసిన కేసులో ఆయనను
న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను
బదిలీ చేయాలంటూ కేంద్రానికి సిఫారసు వారు నిష్పాక్షికంగా పనిచేయడమే తప్పట వారికి బీజేపీ సైద్ధాంతిక భావజాలం లేదట దీంతో తమ ప్రయోజనాలు నెరవేరట్లేదట బీజేపీకి అనుకూలమైన వాళ్లనే పెట్టాలట విపక్ష పాలిత రాష్ర్ట�
ఆధారాలు లేని ఆరోపణలకు భయపడం ఎమ్మెల్సీ కవిత వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ అంటే భయమని, అందుకే కేసీఆర్ను ఏమీ చేయలేక ఆయన చుట్టూ ఉన్నవాళ్లపై నిరాధారణమైన ఆరోపణలు చే