దూరం నుంచి చూస్తే మామూలు గుట్టల్లా కనిపిస్తున్నా.. నిజానికి అవి ‘చెత్త’గుట్టలు. వరంగ ల్ నగరంలోని రాంపూర్ డంపింగ్ యార్డు పరిస్థితి ఇదీ. రోజురోజుకూ పెరుగుతున్న చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నది.
రెండేళ్ల కిత్రం కరీంనగర్లో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ డంపర్ బిన్స్ను వినియోగంలోకి తీసుకురాకపోవడంతో అవి ఎందుకూ అక్కరకు రాకుండా పోయాయి. ఆరు ప్రాంతాల్లో సుమారు 14 బిన్స్ను రూ.కోటికిపైగా వ్యయం చేసి క
స్టేడియాల్లో ప్రముఖ సింగర్ల లైవ్ కన్సర్ట్ల పరంపర వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి. ప్రముఖ తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్..గచ్చిబౌలి స్టేడియంలో సంగీతా విభావరి మర్చిపోకముందే ఢిల్లీలోని జవహర
లక్డారం గ్రామంలో హైదరాబాద్ మహానగర చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు స్థలం ఇచ్చే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. లక్డారంలోని సర్వే నెంబర్ 738లోని ప్రభుత్వ, అసైన్ భూములు దాదాపు 220 ఎకరాలను హెచ్ఎండీఏక�
అధికారులు పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో పర్యటించారు. డంపింగ్ యార్డు, ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు నిర్వహణ అధ్వానంగా �
ఎన్నికలకు ముందు పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మండలంలోని సత్యనారాయణపురం టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో కల్యాణలక్
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల ప్రాంతంలో ఒకప్పుడు వానపడితే మట్టి వాసన వచ్చే ది. ఇదంతా గతం. ఇప్పుడు ఈ ప్రాంతంలో రసాయన పరిశ్రమలు ఏర్పాటు కావడంతో రసాయనాల వ్యర్థాల వాసనలు వస్తున్నాయి.
ఇటీవల కురుస్తున్న వర్షాలతో డంపింగ్ యార్డ్ సమీపంలో భారీ వరద ప్రవాహం రోడ్డుపై పారుతోంది. వాహనాలు వెళ్లలేని దుస్థితి నెలకొంది. నీటి ప్రవాహం అంచనా తెలియక.. వాహనదారులు గుంతలో పడిపోయిన సందర్భాలు ఉన్నాయి.
అధికారులు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. మండలంలో మంగళవారం ఆయన సుడిగాలి పర్యటన చేశారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత ప�
ఐటీ కారిడార్ అంటేనే ఆధునికతకు మారుపేరు. అలాంటి కారిడార్లో ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు హెచ్ఎండీఏ యంత్రాంగం.
Mount Everest | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్ చెత్తకుప్పగా మారుతున్నది. 8,848 మీటర్ల ఎత్తు ఉండే ఈ శిఖరంపై టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతున్నది. ఎవరెస్ట్ అధిరోహణకు ఏటా వేలా మంది పర్వతారోహకులు వెళ్�
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు 17 ఆటోలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్క ఆటో రెండు వార్డుల్లో చెత్తను సేకరించాల్సి ఉంటుంది.