హరితహారంలో భాగంగా గ్రామాల్లో ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా రు, కొన్ని చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ కనీసం ఒక ఎకరం విస్తీర్ణానికి తగ్గకుండా ప్రకృతి వనాలను తీర్చిదిద్దారు.
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాతే సీఎం కేసీఆర్ నేతృత్వంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సహకారంతో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయి. సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తూ ఎనిమిదేండ్లలోనే ఎనల�
నల్లగొండ (Nalgonda) మండలం చందనపల్లి మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ (Dumping yard) సమీపంలో చిరుత పులి (Leopard) మృతి కలకలం సృష్టించింది. డంపింగ్ యార్డ్ పక్కన ఊర పందిని తిని వారం పది రోజుల క్రితం చిరుత చనిపోయినట్లు తెలుస్తున్నది.
ఓట్లను అమ్ముకుంటే అవినీతిని ప్రోత్సహించినట్లేనని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదర్శ గ్రామం మరియపురాన్ని ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నిర్మల హృదయ వనంతోపాటు డంపింగ్ యార్డ�
Hyderabad | బయో గ్యాస్ ఉత్పత్తిలో జీహెచ్ఎంసీ అనూహ్య ఫలితాలను రాబడుతున్నది. జవహర్నగర్ డంపింగ్యార్డు చెత్త కుప్పల నుంచి రీ సైస్టెనబులిటీ సంస్థ రోజూ 5 టన్నుల సీఎన్జీ బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నది. ఇందులో
కర్ధనూర్ గ్రామం భేష్ అని మాల్దీవుల ప్రతినిధుల బృందం కొనియాడింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్ధనూర్లో మల్దివ్ దేశం నుంచి గ్రామాల పరిశీలన, శిక్షణకు వచ్చిన 23 మందితో కూడిన ఎలెక్టెడ్ కౌన్సిల్
పల్లెల సమగ్ర ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. ఈ నేపథ్యంలో సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడేలు, శివారు పల్లెలను ప్రత్యే క గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రా మాల రూపురేఖలు మారిపోతున్నాయి. గత ప్రభుత్వాలు గ్రామాలను పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేవి. తెలంగాణ ఏర్పాటు తర�
గ్రామాల్లో పారిశుధ్య సేకరణ వి ధానం.. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు పంచాయతీలకు ఆదాయవనరుగా మారుతున్నది. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కా ర్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనంతోపా టు పారిశుధ్యానికి పెద్�
తెలంగాణ పల్లెల్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని జమ్ముకశ్మీర్ సర్పంచ్లు ప్రశంసించారు. తెలంగాణ పల్లెలు సాధిస్తున్న ప్రగతి దేశానికే ఆదర్శంగా ఉన్నదని కొనియాడారు.
మల్లేపల్లిలోని ఐటీఐ మార్గం ఇది. కొన్నాళ్ల కిందట ఇక్కడ చెత్తాచెదారం పోగై దుర్వాసన వచ్చేది. ఈ రోడ్డులో వెళ్లాలంటే జంకేవారు. మేయర్ విజయలక్ష్మి గతేడాది ఇక్కడ పర్యటించి రూపురేఖలు మార్చాలని ఆదేశించడంతో రూ.85 �
గరానికి కూత వేటు దూరంలో ఉన్న శేరిగూడ గ్రామం అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తున్నది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా కేటాయిస్తున్న పల్లెప్రగతి నిధులను సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధు