ఐటీ కారిడార్ అంటేనే ఆధునికతకు మారుపేరు. అలాంటి కారిడార్లో ఉన్న ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సర్వీసు రోడ్ల నిర్వహణపై ఏ మాత్రం దృష్టి సారించడం లేదు హెచ్ఎండీఏ యంత్రాంగం.
Mount Everest | ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పర్వత శిఖరం ఎవరెస్ట్ చెత్తకుప్పగా మారుతున్నది. 8,848 మీటర్ల ఎత్తు ఉండే ఈ శిఖరంపై టన్నుల కొద్దీ చెత్త పేరుకుపోతున్నది. ఎవరెస్ట్ అధిరోహణకు ఏటా వేలా మంది పర్వతారోహకులు వెళ్�
వికారాబాద్ మున్సిపల్ పరిధిలో 34 వార్డులు ఉన్నాయి. ప్రతిరోజూ చెత్తను సేకరించేందుకు 17 ఆటోలు, 6 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్క ఆటో రెండు వార్డుల్లో చెత్తను సేకరించాల్సి ఉంటుంది.
అంకితభావంతో పనిచేస్తే ఉత్తమ గుర్తింపు లభిస్తుందని మండలంలోని హస్నాబాద్ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికురాలు కంతి లక్ష్మి నిరూపించారు. చేస్తున్న పనిని ఊసడించుకోకుండా ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ప్రతిరో�
ఫ్యాక్టరీ పెట్టి కొలువులు ఇస్తామంటే రమ్మంటారు. ఊరికే వస్తే మాత్రం రోడ్డుకు అడ్డంపడతారు. వీధుల్లో చెత్త సేకరిస్తామంటే జేజేలు పలుకుతారు. ఆ చెత్త కోసం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తామంటే.. వీధి పోరాటం మొదల�
నోట్లకు సీట్లు అమ్ముకోవడమే తప్ప అభివృద్ధి గురించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఏమి తెలుసని మేడ్చల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి విమర్శించారు.
ఉమ్మడి పాలనలో చిన్న ఊరును తలపించిన మేడ్చల్.. స్వరాష్ట్రంలో పదేండ్లలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ఇండస్ట్రీయల్ కారిడార్గా, ఐటీ, ఎడ్యుకేషన్ హబ్గా ప్రగతి పరుగులు పెట్టింది. హెచ్ఎండీఏ పరిధ�
నగరంలోని చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రోజూ గ్రేటర్ పరిధిలో సుమారు 420 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పతి అవుతోంది.
చెత్తతో విద్యుత్తును ఉత్పత్తి చేయడం అద్భుతమని, హైదరాబాద్లోని చెత్తను జవహర్నగర్ డంపింగ్ యార్డ్కు తరలించి ఆధునిక టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించడం అభినందనీయమని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమా�
మనిషి చనిపోతే ఎక్కడ ఖననం చేయాలో కూడా తెలియని దుస్థితి పోయి వైకుంఠధామాలు వచ్చాయి. ఇంటిముందు మురుగునీరు, చెత్త దుర్గంధం లేకుండా ఇంటింటికీ పంచాయతీ ట్రాక్టర్ వచ్చి చెత్తను డంపింగ్యార్డుకు తీసుకెళ్తున్న�
వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానుంది.
ఒకప్పుడు పల్లెల్లో సరైన వసతులు లేక గ్రామస్తులు ఇబ్బంది పడేవారు. సమస్యలన్నీ ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..’ అన్న చందాన పేరుకుపోయేవి.. వీధులు చెత్తాచెదారంతో నిండి ఉండేవి.. వానకాలంలో రోడ్లపై వరద ప్రవహించేది.
నగరంలో నాలా పూడికతీత పనులు నాణ్యతతో శరవేగంగా జరుగుతున్నాయి. రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలను తీసుకునేందుకు సరిల్ వారీగా నాలాల విభాగాలను నిర్�
నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా ఏర్పడిన చందంపేట మండలంలోని గుంటిపల్లి గ్రామ పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తుండడంతో గ్రామ పం�