సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు నిర్మాణ పనులను వెంటనే నిలిపివేయాలంటూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బుధవారం గుమ్మడిదల మున్సిపాలిటీలో రైతు జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ ర�
పచ్చని అడవిని చెత్తకంపుతో పాడుచేస్తానంటే ఊరుకునేది లేదని గుమ్మడిదల రైతు జేఏసీ నాయకులు ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్ గ్రామంలో మున్సిపల్ ఘన వ్యర్థాల డంపింగ్ సెంటర్ ఏర్పాటు పనులను ఆపాలని హైకోర్టు ఆదేశించింది. సర్వే పూర్తయ్యే వరకు ఆ పనులను చేపట్టవద్దని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
డంపింగ్యార్డు చెత్త కంపుతో తమ జీవితాలను ఆగం చేయొద్దని నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లిలో డంపింగ్యార్డు ఏర్పాటును విరమిం
డంపింగ్యార్డును ఉపసంహరించుకునేదాకా పోరాటం ఆగదని బాధిత గ్రామాల ప్రజలు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పచ్చని పంటపొలాలను నాశనంచేసి భావితరాల జీవితాలను బుగ్గిపాలు చేయవద్దంటూ ఆందోళనకారులు రాష్ట్ర ప్రభుత్�
“హైదరాబాద్ చెత్తకంపు ప్యారానగర్కు ఎందుకు.. మా పచ్చని అడవులు, పంటలను నాశనం చేసి మాబతుకులతో ఆటలాడుకుంటారా..? అంటూ ప్రజలు ఆందోళనలు, నిరసనలు, నినాదాలతో హోరెత్తించారు. సీపీఎం నాయకులు ఆందోళనకు సంఘీభావం తెలిపా
సంగారెడ్డి జిల్లాలోని ప్యారానగర్, నల్లివల్లి, కొత్తపల్లి గ్రామాలు మరో లగచర్లను తలపిస్తున్నాయి. డంపింగ్ యార్డ్ పనులను నిలిపివేయాలంటూ ప్రజలు చేస్తున్న పోరాటం ఉధృతమవుతున్నది.
డంపింగ్ యార్డు ఏర్పాటును బహిరంగంగా వ్యతిరేకించలేక, తమ ప్రభుత్వ నిర్ణయాన్ని కాదనలేక సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల, జిన్నారం మండలాల కాంగ్రెస్ నాయకులు మథన పడుతున్నారు.
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ప్రభుత్వం డంపింగ్ యార్డు పనులను నిలిపివేసే వరకు పోరాటం ఆగదని సమీప గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ నేతలు తేల్చిచెప్పారు. ప్రభుత్వం ఏకపక్షంగా డంపింగ్ యార్డు
కాలుష్య కోరల్లోకి నర్సాపూర్ పట్టణం వెళ్తుందంటేనే ప్రజలు భయపడుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయంతో నర్సాపూర్ పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గుమ్మడిదల, నర్స
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో గురువారం నిరసనలు.ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహానగరం చెత్తను పచ్చని అడవిలో వేయడానికి జీహెచ్ఎంసీ అధికారులు నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్�
Sangareddy | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర్లో ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ రెండు గ్రామాల సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డును(Dumping yard) వ్యతిరేకిస్తూ గ్రామస్తులు సెల్ టవర్
స్థానికుల ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలతో మంగళవారం అర్థరాత్రి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం అట్టుడికింది. రేవంత్ ప్రభుత్వ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ నల్లవల్లి, ప్యారానగర్ గ్రామాల ప్రజలు కదం త
సంగారెడ్డి జిల్లాలో డంపింగ్ యార్డు రగడ మొదలైంది. హైదరాబాద్ జవహర్నగర్లో ఉన్న డంపింగ్ యార్డులోని చెత్తను సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతా