కరీంనగర్లోని డంపింగ్ యార్డ్ లో చెలరేగుతున్న మంటల ద్వారా వస్తున్న పొగతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.
నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్(Pyaranagar) సమీపంలో జీహెచ్ఎంసీచే ఏర్పాటు కాబోతున్న డంపింగ్యార్డును (ఎంఎస్డబ్ల్యూ)ను రద్దు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డు నుంచి వస్తున్న పొగతో ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని దీనిపై వెంటనే చర్యలు తీసుకొని తమ ఆరోగ్యాలను కాపాడాలని కోరుతూ గురువారం ఉదయం నగరంలోని అలకాపురి కాలనీవాసులు ఆందోళన చేపట్టారు.
గ్రామాల్లో చెత్తను సేకరించి గ్రామ శివార్లలో నిర్మాణం చేపట్టిన డంపింగ్ యార్డుల్లో వేసేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతేక చర్యలు తీసుకొని గ్రామానికో డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపట్టింది. గ్రామ సర్పం�
ఘన వ్యర్థాల నిర్వహణ జీహెచ్ఎంసీకి సవాల్గా మారింది. ఒక వైపు గ్రేటర్ నలుమూలల నుంచి రోజూ సగటున 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. దీనికి తోడుగా నాలాల నుంచి వెలికిత�
Dumping Yard | ప్యారానగర్ డంపింగ్ యార్డును రద్దుచేసే వరకు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని జేఏసీ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి అన్నారు. సోమవారం మున్సిపాలిటీ కేంద్రంలో అనంతారం కుర్మ సంఘం సభ్యులు 55వ రోజు రిలే నిరా�
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్యార్డు (Pyaranagar Dumping Yard) ఏర్పాటుకు ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగ జీవో తెచ్చి దొంగ సర్వే చేసి దొడ్డిదారిన డంపింగ్ యార్డ్ నిర్మాణం చేపడుతుందని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు రాధా మల్లేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.