ప్యారానగర్లో డంపుయా ర్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ మహాశివరాత్రి పండుగ రోజున నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. గుమ్మడిదలలో జేఏసీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. రైతు, మహిళా జేఏసీ అధ్యక్షులు చిమ్ముల జైపాల్రెడ్�
డంపింగ్యార్డు ఏర్పాటు చేసి తమ ప్రాంతాన్ని కాలుష్యకారకంగా మార్చి బతుకులు నాశనం చేయవద్దని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్�
సంగారెడ్డి జిల్లా ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటును నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో జాతీయ రహదారిపై శనివారం మహిళా, రైతు జేఏసీ నాయకులు సంయుక్తంగా నోటికి మాస్కులు
ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటు చేస్తే సుమారు రెండు వేల టన్నుల చెత్త జీహెచ్ఎంసీ నుంచి రానున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం ప్యారానగర
డంపింగ్యార్డు రద్దు కోసం మా ప్రాణాలైన బలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామని రైతు జేఏసీ నాయకులు 17వ రోజు రిలే నిరాహార దీక్షలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి, ప్యారానగర�
ప్యారానగర్లో డంపింగ్ యార్డు ఏర్పాటు చేస్తే సుమారు రెండు వేల టన్నుల చెత్త జీహెచ్ఎంసీ నుంచి వస్తుందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గుమ్మడిదల మండలం ప్యారానగర్లో ఏర్పాటు చేస్త�
కాసిపేట మండలంలోని సోమగూడెం పాత టోల్ గేట్ శివారులో బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన చెత్తను డంప్ చేయడంపై పెద్దనపల్లి, దుబ్బగూడెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం సోమగూడెం టోల్గే
ప్యారానగర్లో డంపింగ్యార్డు ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆదివారం గుమ్మడిదల మండలంలో ఆందోళనలు కొనసాగాయి. గుమ్మడిదలలో రైతు జేఏసీ కమిటీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడ్డి ఆధ్వర్యంలో �
గుమ్మడిదలను మరో లగచర్లగా మారిస్తే సహించేది లేదని, ఇక్కడి రైతులే ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఆగం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం డంప
Harish Rao | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో డంపింగ్ యార్డు ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరసన చేస్తున్న రైతులు, స్థానికులకు మాజీ మంత్రి హరీశ్ రావు మద్దతు ప్రకటించారు.
GHMC | సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు కొనసాగుతున్న�