హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలను వేధిస్తున్న పలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
‘హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే ప్రథమ కర్తవ్యం. ప్రభుత్వానికి కోపం ఉంటే కేసులు బనాయించి జైల్లో పెట్టాలి. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం వద్దు’అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు.
Padi Kaushik Reddy | హుజురాబాద్లో డంపింగ్ యార్డును రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. అయినా హుజూరాబాద్లో డంపింగ్ యార్డు ఎందుకు ఏర్పాటు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు
MLA Padi Kaushik Reddy | ఏప్రిల్ 4న ఈ డంపింగ్ యార్డుపై హుజురాబాద్లో పెద్ద ఎత్తున కార్యక్రమం పెడదామని ప్లాన్ చేసుకుంటే.. దాన్ని అడ్డుకోవాలని నాకు కావాలని సీబీసీఐడీ నోటీసులు ఇచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్
Dumping Yard | డంపింగ్ యార్డు నిర్మాణం జరిగితే సిర్సపల్లి ప్రాంతంలో వాతావరణ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, ఇతర మున్సిపాలిటీల నుండి ఇక్కడికి చెత్తను తరలిస్తారని తద్వారా మానవాళికి, పశుపక్ష్యాదులకు, పర్యావరణానిక�
డంపింగ్ యార్డు తొలగించాలని కోరుతూ హనుమకొండ జిల్లా మడికొండ చౌరస్తాలో స్థానికులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఓ యువకుడు ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించగా స్థాన�
రాత్రయితే చాలు డంపింగ్ యార్డు నుంచి వచ్చే దట్టమైన పొగ, దుర్వాసనతో మడికొండతోపాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దగ్గు, దమ్ము, కళ్లు మంటలు, చర్మ వ్యాధులతో సతమతమవుతున్నారు. తమ సమస్య�
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించే లక్ష్యంతో గత బీఆర్ఎస్ సర్కార్ ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణాలు.. ఇలా డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. నిత్యం విద్యార్థులు, యువకుల ఆటలపోటీలతో కళకళలాడాల్సిన �
Dumping yard నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Ramchander Naik | కాంగ్రెస్కు ఓట్లు వేయకుంటే డంపింగ్ యార్డును మళ్లీ తెస్తానని ప్రభుత్వ విప్ రాంచంద్రు నాయక్ ఓటర్లను హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి ఆయన మహబూబాబాద్ జిల్లా మర�
జవహర్నగర్ డంపింగ్ యార్డు వల్ల ఏర్పడుతున్న కాలుష్య కారకులపై చర్యలు తీసుకోవాలని ఇచ్చిన సూచనలకు స్పందించకపోవడంపై పీసీబీ చైర్మన్, జీహెచ్ఎంసీ కమిషనర్పై మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయ్యింది. డంపింగ�
కొత్తగూడెం కార్పొరేషన్లోని పాల్వంచ పట్టణంలోని చెత్తను ఎర్రగుంట, జగ్గు తండా ప్రాంత సరిహద్దుల్లో వేయడాన్ని నిరసిస్తూ రెండు గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి మంగళవారం మున్సిపాలిటీ చెత్త సేకరించే వా�
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి ప్రధాన తాగు నీటి వనరుగా ఉన్న పెద్ద చెరువు డంపింగ్ యార్డుగా మారుతున్నది. కొన్ని మాసాలుగా చెరువు కట్ట పై గుట్టలు, గుట్టలుగా చెత్త సంచులు పేరుకుపోతున్నా పట్టించుకునే వ�