నగర చెత్తను ఏండ్లుగా భరిస్తూ.. నరకం అనుభవిస్తున్న జవహర్నగర్ ప్రజలు.. చెత్తపై పోరుబాట పట్టారు. కాలుష్యం..ప్రాణాంతక వ్యాధులు..దుర్వాసనతో కంటి మీద కునుకు లేకుండా జీవనం సాగిస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో
దుర్గంధం..విషపు గాలలు.. తాగలేని నీరు..విజృంభిస్తున్న రోగాలు.. ఇలా జవహర్నగర్ యార్డు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని పీల్చేగాలి విషమై పోయింది. దీంతో అక్కడ మనుగడ �
నల్లగొండ పట్టణంలోని 17వ డివిజన్ పరిధిలో గల పద్మశాలి నగర్ దగ్గర ఉన్న వల్లభరావు చెరువు కట్ట వెంబడి చెత్తాచెదారం వేస్తూ డంపింగ్ యార్డ్ గా మారుతున్న పరిస్థితిని పరిశీలించి మున్సిపల్ అధికారులు వెంటనే శుభ�
నిజాంపేట్ చెత్త డంపింగ్ యార్డు నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. రిక్షా కార్మికులు, స్వచ్ఛ ఆటోవాలాలు తాము ఇండ్లల్లో నుంచి సేకరించిన వ్యర్థాలను చెత్త డంపింగ్ స్థలంలో వేయకుండా ముందున్న రోడ్డుపైన్నే వేస�
చదువు, ఆస్తిపాస్తులు, మంచి ఉద్యోగం, అందచందాలు ఉన్నా వయస్సు మీద పడుతుంది కానీ పెండ్లిళ్లు కావడం లేదు. మంచి ఉద్యోగం ఉండి 30 ఏండ్లు దాటుతున్నా యువకులకు వివాహాలు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రయోజకులైన �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో పారిశుధ్యం పడకేసింది. నిత్యం వందలాది వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన రహదారి పక్కన ఇప్పుడు చెత్తా చెదారానికి కేరాఫ్ అడ్రస్గా మారింది. జూలూరుపాడు మండల
పచ్చని పంట పొలాలతో విరాజిల్లుతున్న సిద్ధాపూర్లో కాలుష్యాన్ని నింపే డంపింగ్ యార్డు వద్దే..వద్దని బీఆర్ఎస్ నాయకుడు, ఉద్యమ కమిటీ చైర్మన్ ఎమ్మె సత్యనారాయణ అన్నారు. డంపింగ్ యార్డు ఏర్పాటు వ్యతిరేక ఉద�
షాద్నగర్ నియోజకవర్గంలోని సిద్ధాపూర్ గ్రామంలో డంపింగ్యార్డు ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్చేస్తూ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్తో కలిసి డంపింగ్యార్డు వ్యతిరేక పోరాట కమిటీ �