ఇండియా, పాకిస్థాన్( India vs Pakistan ) మధ్య టీ20 వరల్డ్కప్ మ్యాచ్కు సమయం దగ్గర పడుతున్న సమయంలో రెండు దేశాల మాజీ క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.
దుబాయ్: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఉంటాడో లేదోనని ఆందోళన చెందుతున్న అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోనీ కోసమే అని సీఎస్కే
దుబాయ్: టీ20 వరల్డ్కప్ కోసం టీమిండియా కొత్తగా బిలియన్ చీర్స్ జెర్సీని లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఇప్పుడా జెర్సీ ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై మెరిసింది. బుధవారం రాత్రి ఈ జెర్సీని ఆ టవర్
దుబాయ్: రానున్న టీ20 ప్రపంచకప్ టోర్నీలో అభిమానుల కోసం మరిన్ని టిక్కెట్లను ఐసీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మెగాటోర్నీకి ఉన్న విపరీతమైన ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఐసీసీ సోమవారం ఈ నిర్ణయం తీసుకుంది. ‘ఇ
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో దసరా సందర్భంగా వివిధ ఆకృతుల్లో దుర్గా పూజ మండపాలను ఏర్పాటు చేస్తుంటారు. ఇందులో భాగంగా కోల్కతాలోని లేక్ టౌన్లో దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా టవర్ని ప్రతిబింబిం
దుబాయ్: జాతి పిత 152వ జయంతి నాడు ఆ మహాత్ముడు ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా భవనంపై దర్శనమిచ్చారు. గాంధీ గౌరవార్థం.. యూఏఈ ప్రభుత్వం ఇలా ఆయన ఫొటోను భవనంపై ప్రదర్శించింది. ప్రపంచంలోని మీరు కావ�
ఉత్కంఠ పోరులో కోల్కతా నైట్ రైడర్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసక్తి రేపిన మ్యాచ్లో చివరి బంతికి కోల్కతా విసిరిన లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది. ఒకే ఓవర్లో జడేజా �
వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్టచివరన ఉన్న సన్రైజర్స్ కు మరో ఓటమి ఎదురైంది. పంజాబ్తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పరాభవాన్ని మూటగట్టుకుంది. చివర్లో హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడినా గెలుపు తీరానికి
చెన్నైని ఆదుకున్న గైక్వాడ్, జడెజా | ఐపీఎల్ 14వ సీజన్… రెండో దశ ప్రారంభం అయింది. ప్రారంభం కావడమే.. రెండు టఫ్ జట్ల మధ్య మ్యాచ్తో ప్రారంభం కావడంతో
IPL | ఐపీఎల్ రెండో సీజన్ ప్రారంభమైంది. దుబాయ్లోని దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ షురూ అయ్యింది. సీఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టాస్ గెలిచి బ్య�
ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ | ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఐఫోన్ 13 గురించే. యాపిల్ ఫోన్ లవర్స్ అయితే.. ఐఫోన్ 13 లో ఉన్న ఫీచర్లకు ఫిదా అయిపోతున్నారు.