మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా, మర్�
దుబాయ్లో ‘ఎనిగ్మా’ ప్రదర్శన దుబాయ్: 2.6 బిలియన్ సంవత్సరాల కిందట భూమిని ఆస్టరాయిడ్ ఢీకొనడంతో ఏర్పడినట్టు భావిస్తున్న 555.55 క్యారెట్ల నల్లటి వజ్రాన్ని దుబాయ్కు చెందిన సోత్బే అనే కంపెనీ సోమవారం ప్రదర్శ�
Enigma: డైమండ్స్ అంటేనే ఖరీదైనవి. వాటి విలువ లక్షలు మొదలు కోట్ల వరకు ఉంటుంది. తాజాగా కోట్ల రూపాయల విలువ చేసే ఒక బ్లాక్ డైమండ్ను సౌదీ ఆరేబియాలోని దుబాయ్లో ప్రజా సందర్శన కోసం పెట్టారు. దాదాపు 20 ఏండ్
న్యూఢిల్లీ: భారత్కు వెళ్లే రెండు విమానాలు టేకాఫ్ కోసం ఒకే సమయంలో ఒకే రన్పైకి చేరాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నాయి. ద
శంషాబాద్ : మూడు వేర్వరు ఘటనల్లో ముగ్గురు మహిళా ప్రయాణీకులు బంగారాన్ని లోదుస్తుల్లో దాచి స్మగ్లింగ్కు విఫలయత్నం చేశారు. ఈ ఘటనలు శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం చోటుచేసుకున్నాయి. కస్టమ్స్ వివరాల ప్
నయనతార (Nayantara)-విఘ్నేశ్ శివన్ (Nayan Vignesh)..కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్న ఈ జంట ఎప్పుడైనా పెళ్లి పీటలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రేజీ కపుల్ న్యూ ఇయర్ వెకేషన్ (new year eve)లో బిజీగా ఉన్నారు.
Corona positive | కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. కొత్త రూపంలో వచ్చిన వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వదలట్లేదు.
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రయాణీకుల నుంచి 412 గ్రాముల స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వ�
Dubai | దుబాయ్ రాజు, యుఏఈ దేశ ప్రధాన మంత్రి అయిన షేక్ మొహమ్మద్ బిన్ రాషిద్ అల్ మక్తూమ్కు లండన్ హై కోర్టు భారీ షాక్నిచ్చింది. ఆయన ఆరవ భార్య రాజకుమారి హయా బింత్ అల్ హుసేన్(47) విడాకుల కేసులో ఆమెకు షేక్ మ�
దుబాయ్ నుంచి వచ్చిన టీబీ బాధితుడు ఆనందంలో కుటుంబ సభ్యులు జక్రాన్పల్లి, డిసెంబర్ 15: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ కార్మికుడు అనారోగ్యంతో బాధపడుతుండగా తన సొంత ఖర్చులతో స్వగ్రామానికి రప్పించారు ఎమ్మెల్స
దుబాయ్, డిసెంబర్ 13: ప్రభుత్వ పథకాలకు దరఖాస్తుల నుంచి ధ్రువ పత్రాల జారీ దాకా దుబాయ్లో ఇక నుంచి అన్ని కార్యకలాపాలు పేపర్ వాడకుండానే జరుగనున్నాయి. ప్రభుత్వ కార్యకలాపాలకు పేపర్ వాడకాన్ని దుబాయ్ పూర్త�
Dubai | ప్రపంచంలోని దేశాలలో పర్యాటకానికి, ఉద్యోగ అవకాశాలకు ప్రసిద్ధి పొందిన దుబాయ్ ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని ప్రధాన నగరం అయిన దుబాయ్ 100 శాతం పేపర్లెస�
గువహటి : దివంగత లెజండరీ ఫుట్బాల్ క్రీడాకారుడు డియాగో మారడోనాకు చెందిన చోరీకి గురైన లగ్జరీ హెరిటేజ్ హబ్లట్ వాచ్ను దుబాయ్ పోలీసుల సమన్వయంతో అసోం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసోం ముఖ్యమ