Vakkalanka Laxmi | హైదరాబాద్లో పుట్టి పెరిగి దుబాయ్లో ఆర్ట్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తూ.. ఆ దేశ స్వర్ణోత్సవాల్లో ప్రత్యేక గౌరవాన్ని పొందారు వక్కలంక లక్ష్మి. ప్రతిష్ఠాత్మక వేడుకల్లో తన పెయింటింగ్స్ను ప్రదర్శి�
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో స్మగ్లింగ్ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. రూ. 9.72 లక్షల విలువ చేసే 80 వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi airport) తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. �
అబుదాబి: తమ దేశాన్ని టార్గెట్ చేస్తూ హౌతీ ఉగ్ర మూకలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల అబుదాబి ఇంధన కేంద్రంపై యెమెన్ రెబల�
మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా, మర్�
దుబాయ్లో ‘ఎనిగ్మా’ ప్రదర్శన దుబాయ్: 2.6 బిలియన్ సంవత్సరాల కిందట భూమిని ఆస్టరాయిడ్ ఢీకొనడంతో ఏర్పడినట్టు భావిస్తున్న 555.55 క్యారెట్ల నల్లటి వజ్రాన్ని దుబాయ్కు చెందిన సోత్బే అనే కంపెనీ సోమవారం ప్రదర్శ�
Enigma: డైమండ్స్ అంటేనే ఖరీదైనవి. వాటి విలువ లక్షలు మొదలు కోట్ల వరకు ఉంటుంది. తాజాగా కోట్ల రూపాయల విలువ చేసే ఒక బ్లాక్ డైమండ్ను సౌదీ ఆరేబియాలోని దుబాయ్లో ప్రజా సందర్శన కోసం పెట్టారు. దాదాపు 20 ఏండ్
న్యూఢిల్లీ: భారత్కు వెళ్లే రెండు విమానాలు టేకాఫ్ కోసం ఒకే సమయంలో ఒకే రన్పైకి చేరాయి. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అప్రమత్తం కావడంతో ఆ రెండు విమానాలు ఢీకొనే ముప్పు నుంచి తృటిలో తప్పించుకున్నాయి. ద
శంషాబాద్ : మూడు వేర్వరు ఘటనల్లో ముగ్గురు మహిళా ప్రయాణీకులు బంగారాన్ని లోదుస్తుల్లో దాచి స్మగ్లింగ్కు విఫలయత్నం చేశారు. ఈ ఘటనలు శంషాబాద్ ఎయిర్పోర్టులో మంగళవారం చోటుచేసుకున్నాయి. కస్టమ్స్ వివరాల ప్
నయనతార (Nayantara)-విఘ్నేశ్ శివన్ (Nayan Vignesh)..కొంతకాలంగా ప్రేమాయణంలో ఉన్న ఈ జంట ఎప్పుడైనా పెళ్లి పీటలెక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ క్రేజీ కపుల్ న్యూ ఇయర్ వెకేషన్ (new year eve)లో బిజీగా ఉన్నారు.
Corona positive | కరోనా మహమ్మారి మరోసారి జూలు విదుల్చుతున్నది. కొత్త రూపంలో వచ్చిన వైరస్ వేగంగా విస్తరిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వదలట్లేదు.
శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్టులో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ప్రయాణీకుల నుంచి 412 గ్రాముల స్మగ్లింగ్ బంగారం ను కస్టమ్స్అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కస్టమ్స్ వ�