Pantangi Toll Plaza | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయ
దుబాయ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్వస్థలాలకు చేరుకున్నారు.
Actress Poorna | మలయాళ నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె అసలు పేరు షమ్న ఖాసిమ్. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం �
Mukesh Ambani | భారత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్, దుబాయ్ నగరాల్లో అత్యంత ఖరీదైన విల్లాలను కొనుగోలు చే
Shamshabad airport | బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.74,02,500 విలువైన 1410 గ్రాముల బంగారు ఆభరణాలను
పొట్టి ప్రపంచకప్నకు ముందు స్వదేశంలో కంగారూలపై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత్ 268 పాయింట్
క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ఐసీసీ ఇటీవల మార్పులు చేస్తూ వస్తున్నది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదించిన కొత్త నిబంధనలను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది.
IPhone 14 | ఐఫోన్ కొత్త మోడల్ వచ్చిందంటే చాలు దాన్ని కొనేందుకు చాలా మంది ఉవ్విళ్లూరుతుంటారు. ముఖ్యంగా యువత దాన్నొక స్టేటస్ సింబల్గా భావిస్తారు. అందుకే దాన్ని కొనేందుకు
విమాన ప్రయాణం మధ్యలో స్పృహ కోల్పోయిందా మహిళ. దీంతో కంగారు పడిన సిబ్బంది.. విమానం ల్యాండవ్వగానే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి ఆమెను తీసుకెళ్లారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. ఆస్పత్రిక�
న్యూఢిల్లీ: బంగారం, విదేశీ కరెన్సీ అక్రమ రవాణాలో స్మగ్లర్లు ఆరితేరుతున్నారు. అధికారులు ఎంతమందిని పట్టివేసినా కొత్తగా స్మగ్లింగ్కు పాల్పడేవాళ్లు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా ఓ ప్యాసింజర్ �
గల్ఫ్ బాటపట్టిన వలసజీవి గుండె ఆగిపోయింది. కరోనా కష్టాలను దాటుకొని భవిష్యత్తుపై ఆశలతో ముందుకెళ్తున్న సమయంలో కుటుంబం ఆగమైంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి దివ్యాంగురాలైన భార్య, ఇద్దరు ఆడ పిల్లలు దిక్కు�