భారతీయ ప్రైవేట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ సాంకేతిక లోపంతో సతమతమవుతోంది. తాజాగా, మంగళూరు నుంచి దుబాయ్కి బయలుదేరిన స్పైస్జెట్ బోయింగ్ 737 విమానం ముందు చక్రంలో సమస్య తలెత్తడంతో ముందు జాగ్రత్త చర్య�
ఆకాశంలో ప్రయాణించే సమయంలో విమానానికి చిన్న సమస్య వచ్చినా వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేసేస్తారు. ఆ చిన్న సమస్య వల్ల ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ ఎమిరేట్స్కు చెందిన ఒక విమానం మాత్�
Shamshabad airport | హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద అక్రమంగా తరలిస్తున్న 554.20 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని ఆరోపణ దుబాయ్, జూన్ 16: స్వలింగ సంపర్కాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయన్న కారణంతో రెయిన్బో కలర్ బొమ్మలను సౌదీ అరేబియా అధికారులు సీజ్ చేస్తున్నారు. పిల్లల కోసం
పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఆర్మీ చీఫ్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి. అనారోగ్యంతో దుబాయ్లో ఒక ఆస్పత్రిలో చేరిన ఆయన్ను.. పలుమార్లు వెంటిలేటర్పై ఉంచాల్సి వచ్చినట్లు సమాచారం. ఈ
ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘట�
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
-1614 గ్రాముల బంగారం స్వాధీనం… సిటీబ్యూరో : దుబాయ్ నుంచి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణీకురాలిని శంషాబాద్ విమానా శ్రయం కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఎ�
న్యూఢిల్లీ: దుబాయ్లో నెంబర్ ప్లేట్ల వేలం జరిగింది. కార్లకు ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్లను జారీ చేశారు. ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నెంబర్లను కూడా వేలం వేశారు. ఈ వేలంలో AA8 నెంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖర�
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�