Manushi Chhillar | ఫిల్మ్ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డుల వేడుక దుబాయిలో జరిగింది. కార్యక్రమానికి బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అవార్డుల ఫంక్షన్కు మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ సైతం
Shamshabad | శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని పేస్టులా మార్చి అక్రమంగా తరలించేదుకు
రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాలశాఖల మంత్రి గంగుల కమలాకర్ ఇంటిపై బుధవారం ఈడీ, ఐటీ అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. గత రెండు రోజులుగా మంత్రి, ఆయన కుటుంబ సభ్యులు ఎవరూ స్థానికంగా లేకపోవడంతో అధికారులు మం�
Burj Khalifa | దుబాయ్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కట్టడం బుర్జ్ ఖలీఫా సమీపంలోని ఓ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. బుర్జ్ ఖలీఫాకు అత్యంత సమీపంలో ఉన్న ఎమార్ అపార్ట్మెంట్స్లో
Pantangi Toll Plaza | మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద పోలీసులు చెక్ పోస్టు ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ ఉదయం పోలీసులు చెక్పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. విజయ
దుబాయ్లో చిక్కుకున్న రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లాలకు చెందిన ఆరుగురు యువకులు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో స్వస్థలాలకు చేరుకున్నారు.
Actress Poorna | మలయాళ నటి పూర్ణ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె అసలు పేరు షమ్న ఖాసిమ్. తెలుగులో ‘శ్రీ మహాలక్ష్మి’, ‘అవును’, సీమ టపాకాయ్’, ‘అఖండ’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించారు. కేవలం �
Mukesh Ambani | భారత కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ గత కొంతకాలంగా విదేశాల్లో ఆస్తులు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల న్యూయార్క్, దుబాయ్ నగరాల్లో అత్యంత ఖరీదైన విల్లాలను కొనుగోలు చే
Shamshabad airport | బంగారం స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.74,02,500 విలువైన 1410 గ్రాముల బంగారు ఆభరణాలను
పొట్టి ప్రపంచకప్నకు ముందు స్వదేశంలో కంగారూలపై సిరీస్ విజయం సాధించిన టీమ్ఇండియా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో భారత్ 268 పాయింట్
క్రికెట్ను మరింత ఆకర్షణీయంగా రూపుదిద్దేందుకు ఐసీసీ ఇటీవల మార్పులు చేస్తూ వస్తున్నది. సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదించిన కొత్త నిబంధనలను ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదించింది.