Minister KTR | దుబాయ్( Dubai )లో శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ( Telangana )కు చెందిన ఐదుగురు ప్రవాస భారతీయులను విడుదల చేయాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( United Arab Emirates ) ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రి కేటీఆర్( Minister KTR ) సోమవారం విజ్ఞప్తి
మీరు చదివింది నిజమే! ఈ హోటల్లో ఒక్క రాత్రి బసకు రూ.82,53,955 చెల్లించాల్సిందే. ఈ రిసార్ట్లోకి అడుగుపెట్టగానే గాజు గోడల మధ్య జాలువారే నీళ్లు, ఎగిసిపడుతున్న మంటలు సరికొత్త అనుభూతిని ఇస్తాయి. బెలాజియో శైలి ఫౌంట�
చేనేతపై జీఎస్టీని కేంద్రం వెంటనే రద్దు చేయాలని గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ డిమాం డ్ చేసింది. దుబాయ్లో సోమవారం జరిగిన సమ్మిట్లో 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Handloom GST | చేనేత (Handloom)పై జీఎస్టీ (GST)ని ఎత్తివేయాలని 12 దేశాల ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయి వేదికగా గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ జరిగింది. సమ్మిట్కు 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు �
హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో (Shamshabad Airport) మరోసారి అక్రమ బంగారం పట్టుబడింది. దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు.
నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో దుబాయిలో నిర్వహించనున్న గ్లోబల్ పద్మశాలి సమ్మిట్కు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర టెక్స్టైల్ అండ్ పవర్లూమ్
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ (79) కన్నుమూశారు. గత కొంతకాలంగా అమైలాయిడోసిస్తో బాధపడుతున్న ఆయన.. దుబాయ్లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన దుబాయ్లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Viral | ఓ విమానం 13 గంటల పాటు ఆకాశంలో చక్కర్లు కొట్టి.. అది ఎక్కడైతే టేకాఫ్ అయ్యిందో.. అదే ప్లేసులో మళ్లీ దించేసింది. విమానం ఎక్కిన గంటల సమయం తర్వాత మళ్లీ అక్కడే దించేయడంతో అందులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగ
ఎమిరేట్స్ ఎయిర్లైన్కు చెందిన విమానం దుబాయ్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యింది. అయితే 13 గంటలు సుదీర్ఘంగా ప్రయాణించిన తర్వాత తిరిగి దుబాయ్ విమానాశ్రయంలోనే ల్యాండ్ అయ్యింది.
ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రెండురోజుల్లో 8 కేసుల్లో 9.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దానివిలు రూ.4.75 కోట్లు ఉంటుందని