ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘట�
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను సీఐఎస్ఎఫ్ అదికారులు ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ఏజెంట్ ద్వారా వీసా
-1614 గ్రాముల బంగారం స్వాధీనం… సిటీబ్యూరో : దుబాయ్ నుంచి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణీకురాలిని శంషాబాద్ విమానా శ్రయం కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఎ�
న్యూఢిల్లీ: దుబాయ్లో నెంబర్ ప్లేట్ల వేలం జరిగింది. కార్లకు ప్రత్యేకమైన నెంబర్ ప్లేట్లను జారీ చేశారు. ఫ్యాన్సీ మొబైల్ ఫోన్ నెంబర్లను కూడా వేలం వేశారు. ఈ వేలంలో AA8 నెంబర్ ప్రపంచంలోనే అత్యంత ఖర�
ఎంఎంటీసీ, ఎస్టీసీ, పీఈసీల పనితీరును అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మూడు సంస్థలను వాణిజ్య మంత్రిత్వ శాఖ మూసివేసే యోచనలో ఉన్న�
Vakkalanka Laxmi | హైదరాబాద్లో పుట్టి పెరిగి దుబాయ్లో ఆర్ట్ డైరెక్టర్గా ఉద్యోగం చేస్తూ.. ఆ దేశ స్వర్ణోత్సవాల్లో ప్రత్యేక గౌరవాన్ని పొందారు వక్కలంక లక్ష్మి. ప్రతిష్ఠాత్మక వేడుకల్లో తన పెయింటింగ్స్ను ప్రదర్శి�
రంగారెడ్డి : శంషాబాద్ ఎయిర్పోర్టులో స్మగ్లింగ్ సిగరెట్లను కస్టమ్స్ అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. రూ. 9.72 లక్షల విలువ చేసే 80 వేల విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెల�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో (Delhi airport) తుపాకీ కలకలం సృష్టించింది. గురువారం ఉదయం దుబాయ్ నుంచి ఢిల్లీకి విమానం వచ్చింది. ఈ సందర్భంగా ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. �
అబుదాబి: తమ దేశాన్ని టార్గెట్ చేస్తూ హౌతీ ఉగ్ర మూకలు ప్రయోగించిన రెండు బాలిస్టిక్ క్షిపణులను ధ్వంసం చేసినట్లు ఇవాళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తెలిపింది. ఇటీవల అబుదాబి ఇంధన కేంద్రంపై యెమెన్ రెబల�
మన్సూరాబాద్ : మార్నింగ్ వాక్ చేస్తూ ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు పెంట్హౌస్ పై నుంచి పడి మృతిచెందాడు. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. నారాయణపేట జిల్లా, మర్�